పశ్చిమ బెంగాల్ ఓటర్ల జాబితాలో ఇతర రాష్ర్టాల ఓటర్లను చేర్చుతున్నారని ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె గురువారం టీఎంసీ సమావేశంలో మాట్లాడుతూ, నకిలీ ఓటర్లను చేర్చడంలో బీజేపీకి �
తొక్కిసలాట లాంటి ఘటనల వల్ల మహా కుంభ మేళా ‘మృత్యు కుంభ్'గా మారిందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మంగళవారం ఆ రాష్ట్ర శాసనసభలో వ్యాఖ్యానించారు. తొక్కిసలాట మృతుల సంఖ్యను యూపీ సర్కార్ దాస్తున్నదని ఆమె
భారీ సంఖ్యలో భక్తులు మహా కుంభమేళాను సందర్శిస్తుండటంతో రవాణా సదుపాయాల కొరత, ఆకాశాన్నంటే ధరలు భక్తులకు చుక్కలు చూపిస్తున్నాయి. చాలామంది భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించకుండానే వెనుదిరగాల్�
RG Kar rape-murder case | దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కోల్కతాలోని ఆర్జీ కర్ హత్యాచారం కేసులో దోషి సంజయ్ రాయ్కు సీబీఐ కోర్టు జీవిత ఖైదు విధించింది. సీఎం మమతా బెనర్జీ దీనిపై స్పందించారు. సంజయ్ రాయ్కు కోర్టు విధించిన �
Mamata Banerjee | పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ రాష్ట్రంలోకి చొరబాట్లకు కేంద్ర ప్రభుత్వం ముఖ్య పాత్ర పోషిస్తున్నదని విమర్శించారు. అందుకే బంగ్లాదేశీయుల చొరబాట్లను బీఎస్ఎఫ్ అనుమతిస�
ప్రతిపక్ష ఇండియా కూటమి సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉండాలని సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నేత పోషించే పాత్ర ఎల్లప్పుడూ విస్తృతంగా ఉండ
INDIA Bloc Leadership | శివసేన (యూబీటీ) (Shiv Sena-UBT) అధికార ప్రతినిధి ఆనంద్ దుబే (Anand Dubey) కీలక వ్యాఖ్యలు చేశారు. మమతా బెనర్జీ సమర్థ నాయకురాలే అని.. అయితే, కూటమికి నాయకత్వం వహించేందుకు తమ పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) అత్యంత స
ఇండియా కూటమిలో నాయకత్వ లొల్లి ముదురుతున్నది. ఇటీవలి హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో దారుణ ఓటమితో కాంగ్రెస్, రాహుల్ గాంధీ నాయకత్వ పటిమపై కూటమి పార్టీల్లో నమ్మకం సడలింది.
Lalu Prasad Yadav: ఇండియా కూటమికి నాయకత్వాన్ని వహించే విషయంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి సపోర్టు ఇస్తున్నట్లు ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ తెలిపారు. ఇండియా కూటమిని నడిపించే బాధ్యత ఆమెకు అప్పగిం
భారత్, బంగ్లాదేశ్ సంబంధాలు మరింత ఉద్రిక్తంగా మారాయి. బెంగాల్, బీహార్, ఒడిశా రాష్ర్టాలు ఒకప్పుడు తమవేనన్న వాదనను బంగ్లాదేశ్ ప్రధాన ప్రతిపక్షం బీఎన్పీ తెరపైకి తీసుకొచ్చింది.
Sharad Pawar | ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్కు నాయకత్వం వహిస్తానన్న పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యలపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ స్పందించారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్
Sanjay Raut | అవకాశం ఇస్తే ఇండియా కూటమి (INDIA Bloc) సారథ్య బాధ్యతలు చేపట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) ప్రకటించిన విషయం తెలిసిందే.
Mamata Banerjee: తన వారసత్వంపై పార్టీ కలిసి కట్టుగా నిర్ణయం తీసుకుంటుందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వెల్లడించారు. ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని చెప్పారు.
Mamata Banerjee | పశ్చిమ బెంగాల్లో వరదలకు దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (Damodar Valley Corporation) కారణమని సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు.