Mamata Banerjee | సీఎం పదవికి తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. ‘నేను ఓడిపోలేదు. ఇది మమ్మల్ని ఓడించే ప్రయత్నం. అధికారికంగా ఎలక్షన్ కమిషన్ ద్వారా వాళ్లు మమ్మల్న�
Mamata Banerjee : పశ్చిమ బెంగాల్ సీఎం పదవికి రాజీనామా చేయబోనని సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని, బలవంతంగా తమ రాష్ట్రాన్ని ఆక్రమించారని ఆమె విమర్శిస్తున్నారు.
Mamata Banerjee: కౌంటింగ్ హాల్లో గుండాలు తనను కొట్టినట్లు మమతా బెనర్జీ ఆరోపించారు. టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీతో ఫోన్లో మాట్లాడిన ఆమె ఈ ఆరోపణలు చేశారు. 16వ రౌండ్ వరకు తానే లీడింగ్లో ఉన్నట్లు ఆమె చె�
దీదీ కంచుకోట బద్దలైంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. మొత్తం 294 స్థానాల్లో 206 సీట్లను గెలుచుకొన్నది. అలా 15 ఏండ్లుగా ఎదురులేకుండా బెంగాల్ను పాలించిన మమతా బెనర్జీకి అధికారం ద�
తృణమూల్ పార్టీకి కంచుకోటగా భావించిన భవానీపూర్లో ఓటర్లు సీఎం మమతా బెనర్జీకి ఊహించని షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో నందిగ్రామ్లో తనను ఓడించిన తన మాజీ సహచరుడు, బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి.. ఈసారి భవాన�
Mamata Banerjee : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం పోగొట్టుకున్న టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి మరో షాక్ తగిలింది. ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేసిన భవానిపూర్లో ఓటమి పాలయ్యారు.
Amit Shah : పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంపై హోం మంత్రి అమిత్ షా స్పందించారు. దేశంలోకి అక్రమ చొరబాటుదారులు, వారి మద్దతుదారులకు బెంగాల్ ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు.
Mamata Banerjee : విశ్లేషకుల అంచనా ప్రకారం టీఎంసీ ఓటమికి మొదటి కారణం ఆర్జీ కర్ హత్యాచార ఘటన. ఈ ఘటన విషయంలో మమతా బెనర్జీ, ఆమె పార్టీ వ్యవహరించిన తీరుపై చాలా మందికి వ్యతిరేకత ఉంది.
Derek O'Brien | తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) రాజ్యసభ ఎంపీ డెరెక్ ఓ'బ్రియన్, ఎన్నికల ఫలితాలకు ముందు కీలక సవాల్ చేశారు. కోల్కతాలో బీజేపీ గెలిచే ప్రతి స్థానానికి ఒక్కో టీఎంసీ ఎంపీ గుండు కొట్టించుకుంటారని అన్నారు.
Mamata Banerjee | ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) జరిగిన నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి (Puduccheri) లో ఇవాళ ఓట్ల లెక్కింపు (Vote Counting) జరుగుతోంది. అంతటా ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అయితే బెంగాల్
Mamata Banerjee : కౌంటింగ్ అంశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్ని నియమిస్తూ ఎన్నికల సంఘం (ఈసీ) తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని టీఎంసీ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
Mamata Banerjee : పశ్చిమ బెంగాల్లో హైడ్రామా చోటుచేసుకున్నది. ఈవీఎంలను ట్యాంపర్ చేస్తున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ఓ స్ట్రాంగ్రూమ్లో బైఠాయించారు. 4 గంట
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలను సీఎం మమతా బెనర్జీ తోసిపుచ్చారు. 2021 ఎన్నికల్లోనూ ఇదేవిధంగా బీజేపీ విజయం సాధిస్తుందని చెప్పాయని, కానీ ఫలితాలు మరో విధంగా వచ్చా�