Mamata Banerjee | పశ్చిమ బెంగాల్ (West Bengal)లోని దిఘా (Digha)లో పూరీ తరహా జగన్నాథుడి ఆలయాన్ని (Puri like Jagannath Temple) నిర్మించిన విషయం తెలిసిందే.
Mamata Banerjee | వక్ఫ్ చట్టం (Waqf Act) అమలుకు వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్లో (west bengal) మొదలైన నిరసనలు ఆఖరికి ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ అల్లర్లపై తాజాగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) స్పందించారు.
Mamata Banerjee | కేంద్ర హోంమంత్రి అమిత్షా (Amit Shah) పై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జి (Mamata Banerjee) తీవ్ర విమర్శలు చేశారు. వక్ఫ్ (సవరణ) చట్టం-2025 కు వ్యతిరేకంగా బెంగాల్లో జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారడం వెనుక ఆయన హ
Kiren Rijiju | వక్ఫ్ సవరణ చట్టం (Waqf Act) ను నిరసిస్తూ పశ్చిమబెంగాల్ (West Bengal) లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నిరసనలు ఉద్రిక్తంగా మారడంపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju) ఆందోళన వ్యక్తంచేశారు.
Mamata Banerjee: వక్ఫ్ బిల్లును బెంగాల్లో అమలు చేయబోమని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఆ బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీల మధ్య అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి. దీనికి సంబంధించిన వీడియోలు, సంభాషణలను బీజేపీ లీక్ చేయడంతో ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ఇబ్బంది పడ్డారు. ఎంపీలెవరూ మీడియాతో మా�
Supreme Court | మమతా బెనర్జీ నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో స్వల్ప ఊరటనిచ్చింది. ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో సీబీఐ దర్యాప్తు కోసం హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన కొన్నింటిని సుప్రీంకోర
ఉపాధ్యాయ నియామకాలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తాను ఆమోదించినట్టు భావించవద్దని, ఈ మాటలను అన్నందుకు తనను జైలుకు కూడా పంపవచ్చని, అయినప్పటికీ తాను లెక్క చేయబోనని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్
Mamata Banerjee : తాను బ్రతికున్నంత కాలం ఎవరి ఉద్యోగాలకు ఎటువంటి హాని ఉండదని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. ఇవాళ ఆమె కొత్తగా రిక్రూట్ అయిన టీచర్లతో సమావేశం అయ్యారు. సుమారు 25వేల మంది బెంగాలీ టీచర్ల
పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలోని, రాష్ట్ర ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లోని 25,753 మంది టీచర్లు, ఇతర సిబ్బంది నియామకాలను సుప్రీంకోర్టు గు
Mamata Banerjee: వామపక్ష, కాషాయ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. మోతాబరిలో ఇటీవల జరిగిన హింసను ఉద్దేశిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. మెజార్టీ, మైనార్టీ వర్గాల ర�
Mamata Banerjee | పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) ప్రస్తుతం యూకే పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో దీదీకి నిరసన సెగ తగిలింది.