ప్రధాని మోదీ గత ఆదివారం ప్రారంభించిన బెంగళూరు-మైసూర్ పది లేన్ల రహదారిలో అప్పుడే గోతులు పడ్డాయి. కొన్ని చోట్ల కంకర తేలిపోయి గుంతలు పడ్డాయి. అనేక చోట్ల సర్వీసు రోడ్లు, బైపాస్ రోడ్లు, చిన్న వంతెనల నిర్మాణా
అదానీకి శ్రీలంకకు మధ్య రూ.6 వేల కోట్ల ఒప్పందంపై జీ టు జీ డీల్గా శ్రీలంక ఆర్థిక మంత్రి చెప్పారు. అంటే గౌతమ్ అదానీ టు గొటబయ రాజపక్సే (శ్రీలంక మాజీ అధ్యక్షుడు). జీ టు జీకి మధ్యవర్తి మోదీ. అదానీ కంపెనీ నరేంద్రమ�
Supreme Court | ఎక్కువ సంపాదించాలన్న దురాశే అవినీతి పెరుగడానికి కారణమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. సమాజంలో అవినీతి అనేది క్యాన్సర్గా వృద్ధి చెందుతున్నదని ఆందోళన వ్యక్తం చేసింది. న్యాయస్థానాలు అవినీతిని ఏ
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో ఉపాధి హామీ పథకం అమలులో భారీగా అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఓ సామాజిక కార్యకర్త కోర్టుకెక్కారు. చనిపోయిన వ్యక్తుల పేరిట �
President Murmu in Parliament: అవినీతే ప్రజాస్వామ్యానికి అతిపెద్ద శత్రువని రాష్ట్రపతి ముర్ము అన్నారు. ఇవాళ పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. గరీబ్ కళ్యాణ్ స్కీమ్ను ప్రపంచ దేశాలు హర్షిస్
బీజేపీ పాలిత కర్ణాటకలో అవినీతి దాహానికి కాంట్రాక్టర్లు బలైపోతున్నారు. తాజాగా తుమకూరు జిల్లాకు చెందిన టీఎన్ ప్రసాద్ గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.
ప్రభుత్వ కాంట్రాక్ట్ను పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్ ప్రసాద్ భారీగా రుణాలు పొందాడని కాంట్రాక్టర్ల సంఘం అధ్యక్షుడు బలరాం తెలిపారు. ఆ అప్పు తీర్చేందుకు ఐదు నెలల కిందట తన ఇంటిని కూడా అమ్మేశాడని చెప్పా
Bihar IPS Amit Lodha:బీహార్కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ అమిత్ లోధా సస్పెన్షన్కు గురయ్యాడు. ఇటీవల నెట్ఫ్లిక్స్లో పాపులర్ అయిన ఖాకీ: ద బీహార్ చాప్టర్ వెబ్ సిరీస్ తెలిసిందే. ఆ వెబ్సిరీస్కు స్టోరీ ఇచ్చింది బీహా�
ప్రభుత్వం నుంచి వేతనం తీసుకునేవారు అవినీతికి పాల్పడుతున్నారని తెలిస్తే పెండింగ్ బిల్లులకు డబ్బులు డిమాండ్ చేయడం, రిటైర్మెంట్ తర్వాత వచ్చే బెనిఫిట్ల కోసం ఇబ్బందికి గురిచేస్తే 1064 టోల్ ఫ్రీ నంబర్క�
జీఎస్టీ అదనపు కమిషనర్ బొల్లినేని గాంధీపై సస్పెన్షన్ వేటు పడింది. ఆయనను సస్పెండ్ చేస్తూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. జీఎస్టీ కేసులను మ్యానేజ్ చేస్తానని �
నియోజకవర్గంలో దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో ములుగు ఎమ్మెల్యే సీతక్క అక్రమాలకు పాల్పడుతూ పార్టీ డెవలప్మెంట్ ఫండ్ పేరుతో లక్షల రూపాయలు తన అనుచరులతో వసూలు చేయిస్తున్నారని జడ్పీచైర్మన్ కుసుమ
గుడిహత్నూర్ ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో మంగళవారం రెండోరోజూ ఉపాధి హామీ 12వ విడుత సామాజిక తనిఖీ ప్రజావేదికలో సుమారు రూ.3 కోట్లు దుర్వినియోగమైనట్లు బహిర్గతమైంది. గ్రామ పంచాయతీల వారీగా చేపట్టిన పనులు, వాటికి అ�
కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వ అవినీతి బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పటికే ‘40% కమీషన్' సర్కార్ అంటూ సీఎం బసవరాజ్ బొమ్మై ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తుండగా..