తెలంగాణలోని వైద్య, ఆరోగ్యశాఖ అవినీతి, అక్రమాలకు కేరాఫ్ అడ్రస్గా మారింది. నర్సింగ్ ఆఫీసర్ల బదిలీల దగ్గర నుంచి మొదలు పెడితే వైద్యుల బదిలీలు, పదోన్నతులు, ఇలా ఏ విభాగంలో చూసినా అవినీతి, అక్రమాలు రాజ్యమేలు�
అల్పసంఖ్యాక వర్గాల్లో విద్యాభివృద్ధిని పెంపొందించి, వారి కుటుంబాల్లో వెలుగురేఖలు నింపే లక్ష్యంతో గత కేసీఆర్ ప్రభుత్వం మైనార్టీ విద్యార్థులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో గురుకుల విద్యాసంస్థలు ప్రారంభ�
గ్రూప్-1 పరీక్ష నిర్వహణలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని యువత ఎన్నటికీ క్షమించదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. కాంగ్రెస్ సర్కార్ అసమర్ధత, కాసుల కక్కుర్తి కలగలిసి అనేక అవక
పదేండ్లు అధికారానికి దూరమైన కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారం చేజిక్కించుకోవడానికి విష ప్రచారం చేసి విజయం సాధించింది. ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచి కేసీఆర్ పాలనను విమర్శించడంపైనే ఆ పార్టీ దృష
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అవినీతి, నిధుల దుర్వినియోగం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న కొన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్) పాలకవర్గాల పదవీకాలం పొడిగింపునకు సర్కార్ నిరాకరించింది.
కొంతకాలంగా అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నల్లగొం డ జిల్లా మత్స్యశాఖ అధికార చరితా రెడ్డి గురువారం ఏసీబీ అధికారులకు చిక్కారు. కలెక్టరేట్ సముదాయంలోని మత్స్యశాఖ కార్యాలయంలోని తన చాంబర్లో రూ.20వేల లం
GHMC | హైదరాబాద్ జీహెచ్ఎంసీలో అధికారుల అవినీతి ఒక్కొక్కటిగా బయటపడుతోంది. చందానగర్ సర్కిల్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న ఓ మహిళ ఒక్క ఏడాదిలోనే ఏకంగా రూ.56 లక్షలు కాజేసింది. ఈ విషయం ఇప్పుడు హైదరాబాద
ఆదిలాబాద్ రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయం అవినీతికి నిలయంగా మారింది. రిజిస్ట్రేషన్, ఇతర డాక్యుమెంట్లకు జనం రూ.10 వేలు ముట్టజెప్పాల్సిందే. అనధికారిక లే అవుట్లు, ఎన్వోసీ భూముల్లో ప్లాట్లకు ఒక్కో రిజిస్ట్
Atchannaidu | ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు వేధింపులు తట్టుకోలేక ఆగ్రోస్ ఎండీ జీఎం రాజమోహన్ సెలవులపై వెళ్లిపోయారు. ఈ మేరకు ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSAIDC) వీడీ, ఎండీకి ఆయన
మాగనూర్ మండల కేంద్రంలోని పోస్టాఫీసులో పెద్ద అవినీతి బాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే గతంలో మాగనూరు బీపీఎంగా పనిచేస్తున్న ధనుంజయ చేతివాటంతో ఖాతాదారులు పొదుపు చేసిన లక్షల రూపాయ�
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో ఇంజినీరింగ్ అధికారుల అవినీతి బాగోతం బట్టబయలైంది. తమకు కావాల్సిన వారికి పనులు అప్పగించడం కోసం ఆన్లైన్ టెండర్లలో గోల్మాల్ చేసినట్లు తెలుస్తున్నది.
జీహెచ్ఎంసీలో ఇంజినీరింగ్ విభాగంలో నిధుల దోపిడీకి చిరునామాగా మారింది. కాంట్రాక్టర్లతో కొందరు చేతులు కలిపి ఖజానాకు కన్నం పెడుతున్నారు. చేయని పనులకు బిల్లులు పెట్టడం.. అనుకూల వ్యక్తులకే టెండర్లు అప్పగి