ములుగు జిల్లాలోని విద్యాశాఖ అవినీతి ఊబిలో కూరుకుపోయింది. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక సొంత ఇలాకలో నిబంధనలు పాటించకుండా అక్రమంగా ఏఎంవోను నియమించడంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి.
వైద్యారోగ్యశాఖలో అవినీతి దందా రాజ్యమేలుతున్నది. టీచింగ్ దవాఖానల్లో రోగులకు అందించే భోజనానికి సంబంధించి ఇన్చార్జి డైటీషియన్ల నుంచి అధికారులు వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నడిగడ్డ పోలీసులకు అవినీతి మరక అంటుకున్నది. కొందరు విమర్శల వలయంలో కొట్టుమిట్టాడుతున్నారు. వరుసగా వెలుగులోకి వస్తున్న ఘటనలు ఖాకీ వ్యవస్థకు మచ్చ తెస్తున్నాయి. ఆరోపణలు వచ్చిన అధికారులకు ఖద్దరు నేతలు అండగా
టెన్త్ ఆన్సర్ పేపర్స్ అమ్ముకున్న వ్యవహారంలో అవినీతి బట్టబయలైంది. ఈ విషయంలో ఏకంగా కలెక్టర్నే పక్కదారి పట్టించేందుకు కొంత మంది విద్యాశాఖాధికారులు చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది.
జోగులాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి పోలీస్ స్టేషన్లో (KT Doddi PS) అక్రమ వసూళ్లు కలకలం సృష్టిస్తున్నది. పాగుంట జాతరలో ఎస్ఐ, కానిస్టేబుల్ భారీ వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.
జిల్లా సబ్ రిజిస్ట్రార్ను మోసం చేసి పీఆర్టీయూ (టీఎస్) హౌసింగ్ బోర్డు సొసైటీకి చెందిన ఓపెన్ ప్లాట్లను అక్రమంగా బయట వ్యక్తులకు విక్రయించిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి అవినీతిపై విచారణ జరిపి
ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు కార్యాలయం దందాలకు అడ్డాగా మారిందని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆరోపించారు. శనివారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడుతూ.. సెక్రటేరియట్లోని మంత్రి కార్యాలయం�
ఉద్యోగుల క్రమబద్ధీకరణకు 1,200 మంది నుంచి రూ.5 వేల చొప్పున రూ.60 లక్షల వరకు అక్రమ వసూళ్లు.. 20 ఏండ్లకు పైగా పరారీలో ఉన్న ఓ అధికారి వద్ద రూ.5 లక్షలు తీసుకొని ఇష్టారీతిన మళ్లీ పోస్టింగ్.. ప్రమోషన్లలో భారీగా వసూళ్లు.. ఇ�
తెలంగాణలోని వైద్య, ఆరోగ్యశాఖ అవినీతి, అక్రమాలకు కేరాఫ్ అడ్రస్గా మారింది. నర్సింగ్ ఆఫీసర్ల బదిలీల దగ్గర నుంచి మొదలు పెడితే వైద్యుల బదిలీలు, పదోన్నతులు, ఇలా ఏ విభాగంలో చూసినా అవినీతి, అక్రమాలు రాజ్యమేలు�
అల్పసంఖ్యాక వర్గాల్లో విద్యాభివృద్ధిని పెంపొందించి, వారి కుటుంబాల్లో వెలుగురేఖలు నింపే లక్ష్యంతో గత కేసీఆర్ ప్రభుత్వం మైనార్టీ విద్యార్థులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో గురుకుల విద్యాసంస్థలు ప్రారంభ�
గ్రూప్-1 పరీక్ష నిర్వహణలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని యువత ఎన్నటికీ క్షమించదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. కాంగ్రెస్ సర్కార్ అసమర్ధత, కాసుల కక్కుర్తి కలగలిసి అనేక అవక
పదేండ్లు అధికారానికి దూరమైన కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారం చేజిక్కించుకోవడానికి విష ప్రచారం చేసి విజయం సాధించింది. ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచి కేసీఆర్ పాలనను విమర్శించడంపైనే ఆ పార్టీ దృష
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అవినీతి, నిధుల దుర్వినియోగం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న కొన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్) పాలకవర్గాల పదవీకాలం పొడిగింపునకు సర్కార్ నిరాకరించింది.