జిల్లాలో అవినీతి అనకొండలు రోజుకోచోట పట్టుబడుతున్నారు. అవినీతి నిరోధక శాఖ అధికారులు ఓ వైపు దాడులు జరిపి అక్రమార్కుల ఆట కట్టిస్తున్నా లంచాల వసూళ్లు మాత్రం ఆగటంలే దు. ఇటీవల శంషాబాద్ తహసీల్దార్ కార్యాలయ�
గ్రేటర్ హైదరాబాద్కు తాగునీటిని సరఫరా చేస్తున్న జలమండలికి అవినీతి మరక అంటుకున్నది. అధికారుల అవినీతి బాగోతం బట్టబయలవుతున్నది. తాగు నీటి సరఫరా, నిర్వహణ పేరిట పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడుతున్నట్లు త
BJP | ‘నేను అవినీతి చేయను.. ఇంకొకరిని చేయనివ్వను’.. ఇదీ ప్రధాని మోదీ తరచూ చెప్పే మాట. అయితే ఆయన చేతలు మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. గతంలో తాము అవినీతి నేతలుగా ఆరోపణలు చేసిన వారిని పార్టీలోకి చేర్చుక�
జలమండలి జెట్టింగ్ యంత్రాల టెండర్ ప్రక్రియలో రోజుకో అవినీతి బాగోతం బయటపడుతున్నది. ఇటీవల 145 జెట్టింగ్ మిషన్ల టెండర్లో జరిగిన అవకతవకలు మరువక ముందే తాజాగా ఇంకో రూ. 40 లక్షల విలువైన ఇంకో యంత్రం కోసం ఆగమేఘాల
రెవెన్యూ కార్యాలయాల్లో రోజు రోజుకూ అవినీతి, అక్రమాలు పెచ్చుమీరుతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలోని తహసీల్ కార్యాలయాల్లో ఫేక్ ధ్రువపత్రాలతో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. విలువైన భూములను ఫేక్ రిజిస
మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ నూతన భవన నిర్మాణంలో నిధులు గోల్మాల్ అయినట్లు ఆరోపణలు వస్తున్నాయి. రాచకొండ పోలీస్ కమిషనరేట్ శాశ్వత భవన నిర్మాణం కోసం మేడిపల్లి ప్రాంతంలో 56 ఎకరాలను గత బీఆర్ఎస్ ప్రభు�
జిల్లాలోని మహిళా పోలీస్ స్టేషన్ సెటిల్మెంట్లకు అడ్డాగా మారిపోయిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఓ కేసు విషయంలో డబ్బులు డిమాండ్ చేసినట్లు తాండూరు మున్సిపల్ కౌన్సిలర్ ఇర్షాద్ ఫిర్యాదు�
అవకతవకలకు పాల్పడ్డారు. ఆ కంపెనీని దివాళా తీయించి, 1100 మంది షేర్ హోల్డర్స్కు కుచ్చుటోపీ వేయాలని కుట్ర చేశారు. రూ. 10 కోట్లకుపైగా కార్పొరేట్ కుంభకోణానికి తెరలేపారంటూ.. కంపెనీ ప్రస్తుత డైరెక్టర్, మరికొందరు
జిల్లా మైనింగ్ శాఖ అధికారులపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. అక్రమ మైనింగ్ నిర్వహిస్తున్నారని తెలిసినా పర్మిషన్స్ ఇస్తూ పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లాలో లీజు ముగిసినా, �