వేసవి కాలం ముగింపు దశకు చేరింది. డిమాండ్ పీక్ స్టేజ్కు చేరి మళ్లీ క్రమంగా తగ్గుతోంది. విద్యుత్ వినియోగదారులు తమ ప్రాంతాల్లో ఉన్న సమస్యల పరిష్కారించాలంటూ ఇస్తున్న దరఖాస్తులు కూడా పెరుగుతున్నాయని టీ
రాష్ట్రంలో అత్యంత కీలకమైన వైద్యశాఖలో బదిలీల ప్రక్రియలో కొన్ని యూనియన్ల తీరు వివాదాస్పదంగా మారుతున్నది. కొంతమంది వైద్యులు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అపాయింట్మెంట్ పొంది, ఇక్కడే రిటైర్మెంట్�
భువనగిరి మెప్మా కార్యాలయంలో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు)కు వినతిపత్రం అందించారు. అవినీతి ఆరోప�
తెలంగాణ దేవాదాయ, ధర్మాదాయ శాఖను అవినీతిరహితంగా తీర్చిదిద్దాలంటే ఆ శాఖ ప్రక్షాళన జరుగాలని, భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా ఆలయాలను సమర్ధంగా నిర్వహించాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అభిప్రాయపడ్డారు.
నగరంలోని ఆర్టీఏ కార్యాలయాల్లో ఏజెంట్ల ఆగడాలు పేట్రేగిపోతున్నాయి. కొందరు అధికారుల అండదండలతో డబ్బులిస్తేనే సేవలందేల చక్రం తిప్పుతున్నారు. ఈ తతంగంపై ఫిర్యాదు అందుకున్న ఏసీబీ అధికారులు బుధవారం మేడ్చల్, �
అవినీతికి మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కేరాఫ్గా మారింది. నాలుగు రోజుల క్రితం జిల్లాలోని యూఎల్సీ విభాగానికి చెందిన డిప్యూటీ కలెక్టర్ వంశీమెహన్ను ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు నిర్ధారించి ఏసీబీ �
ట్రై కార్పొరేషన్ల పరిధిలోని పలు కీలక ప్రభుత్వ సంస్థల్లో విజిలెన్స్ (నిఘా) విభాగాల పనితీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. జీహెచ్ఎంసీ, జలమండలి లాంటి ప్రతిష్టాత్మక శాఖల్లో అధికారుల అవినీతి, అక్రమాలకు �
జిల్లాలో అవినీతి అనకొండలు రోజుకోచోట పట్టుబడుతున్నారు. అవినీతి నిరోధక శాఖ అధికారులు ఓ వైపు దాడులు జరిపి అక్రమార్కుల ఆట కట్టిస్తున్నా లంచాల వసూళ్లు మాత్రం ఆగటంలే దు. ఇటీవల శంషాబాద్ తహసీల్దార్ కార్యాలయ�
గ్రేటర్ హైదరాబాద్కు తాగునీటిని సరఫరా చేస్తున్న జలమండలికి అవినీతి మరక అంటుకున్నది. అధికారుల అవినీతి బాగోతం బట్టబయలవుతున్నది. తాగు నీటి సరఫరా, నిర్వహణ పేరిట పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడుతున్నట్లు త
BJP | ‘నేను అవినీతి చేయను.. ఇంకొకరిని చేయనివ్వను’.. ఇదీ ప్రధాని మోదీ తరచూ చెప్పే మాట. అయితే ఆయన చేతలు మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. గతంలో తాము అవినీతి నేతలుగా ఆరోపణలు చేసిన వారిని పార్టీలోకి చేర్చుక�
జలమండలి జెట్టింగ్ యంత్రాల టెండర్ ప్రక్రియలో రోజుకో అవినీతి బాగోతం బయటపడుతున్నది. ఇటీవల 145 జెట్టింగ్ మిషన్ల టెండర్లో జరిగిన అవకతవకలు మరువక ముందే తాజాగా ఇంకో రూ. 40 లక్షల విలువైన ఇంకో యంత్రం కోసం ఆగమేఘాల