సింగరేణిలో నెలకొన్న సైట్ విజిట్ దందాపై వెంటనే సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపి, దోషులైన వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు.
వనపర్తి జిల్లాలోని పౌర సరఫరాల శాఖ అవినీతిలో కూరుకు పోయింది. గడిచిన ఐదారేళ్లుగా రూ. కోట్లు అడ్డగోలుగా మూటగట్టుకుంటున్న కొంద రు అధికారుల బాగోతం ఎప్పుడో ఒకసారి బయట పడుతుంది. ఇటీవలే పౌరసరఫరాల శాఖ డీఎం జగన్�
నాగిరెడ్డిపేట తహసీల్ కార్యాలయానికి వరుసగా అవినీతి మరకలు అంటుతూనే ఉన్నాయి. 2024లో ఎనిమిది నెలలపాటు ఇక్కడ తహసీల్దార్గా విధులు చేపట్టిన లక్ష్మణ్ రెవెన్యూ పనుల కోసం కార్యాలయానికి వచ్చిన రైతుల నుంచి పెద్ద
AP High Court | తిరుమల,తిరుపతి దేవస్థానంలో పరకామణి లెక్కింపులో జరిగిన అవినీతిపై ఏపీ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇది నేరం, దొంగతనం కంటే పెద్దదని వెల్లడించింది .
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా ఏ ఒక్క హామీ అమలు చేయకుండా, పారిశ్రామిక వాడలకు ఇచ్చిన ప్రభుత్వ భూములను ఆమ్ముతూ రూ.5 లక్షల కోట్ల భారీ కుంభకోణానికి పాల్పడుతుందని మాజీ ఎంపీ, బీఆర్ఎ�
ములుగు జిల్లాలోని విద్యాశాఖ అవినీతి ఊబిలో కూరుకుపోయింది. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక సొంత ఇలాకలో నిబంధనలు పాటించకుండా అక్రమంగా ఏఎంవోను నియమించడంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి.
వైద్యారోగ్యశాఖలో అవినీతి దందా రాజ్యమేలుతున్నది. టీచింగ్ దవాఖానల్లో రోగులకు అందించే భోజనానికి సంబంధించి ఇన్చార్జి డైటీషియన్ల నుంచి అధికారులు వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నడిగడ్డ పోలీసులకు అవినీతి మరక అంటుకున్నది. కొందరు విమర్శల వలయంలో కొట్టుమిట్టాడుతున్నారు. వరుసగా వెలుగులోకి వస్తున్న ఘటనలు ఖాకీ వ్యవస్థకు మచ్చ తెస్తున్నాయి. ఆరోపణలు వచ్చిన అధికారులకు ఖద్దరు నేతలు అండగా
టెన్త్ ఆన్సర్ పేపర్స్ అమ్ముకున్న వ్యవహారంలో అవినీతి బట్టబయలైంది. ఈ విషయంలో ఏకంగా కలెక్టర్నే పక్కదారి పట్టించేందుకు కొంత మంది విద్యాశాఖాధికారులు చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది.
జోగులాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి పోలీస్ స్టేషన్లో (KT Doddi PS) అక్రమ వసూళ్లు కలకలం సృష్టిస్తున్నది. పాగుంట జాతరలో ఎస్ఐ, కానిస్టేబుల్ భారీ వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.