CPI 2026 | దేశంలో ఏటేటా అవినీతి పెరిగిపోతున్నది. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ వెలువరించిన వార్షిక కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ (సీపీఐ)-2025 నివేదికలో భారత్ 91వ స్థానంలో నిలిచింది. 182 దేశాలకు ప్రతీయేట
Hyderabad | ఆ ఖాకీ అవినీతి హద్దులు దాటింది. నెలవారీ మామూలు ఇవ్వలేదనే అక్కసుతో ఓ పాన్ షాప్ నిర్వాహకుడి పై ఆ ఖాకీ కక్ష గట్టాడు. స్టేషన్ పరిధి కాకున్నా మామూళ్ల కోసం పీడించాడు. పాన్ షాపులో ఉన్న బాలుడ్ని అక్రమ నిర�
GHMC | ప్రభుత్వానికి చేరాల్సిన పన్నుల సొమ్మును కొందరు జలగల్లా పీల్చివేస్తున్నారు. జూనియర్ అసిస్టెంట్, టాక్స్ ఇన్స్పెక్టర్ నుంచి డీసీలు, ఎస్ఈల వరకు ‘మామూళ్ల మత్తులో మునిగి తేలుతున్నారు. ముఖ్యంగా ప్రజ
బీఆర్ఎస్ది అభివృద్ధి వాదమని, కాంగ్రెస్, బీజేపీలది అధికారమదం, అవినీతి, అరాచకమని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి అన్నారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం ఖాయమని అన్నారు. నిజామ�
సింగరేణిలో నెలకొన్న సైట్ విజిట్ దందాపై వెంటనే సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపి, దోషులైన వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు.
వనపర్తి జిల్లాలోని పౌర సరఫరాల శాఖ అవినీతిలో కూరుకు పోయింది. గడిచిన ఐదారేళ్లుగా రూ. కోట్లు అడ్డగోలుగా మూటగట్టుకుంటున్న కొంద రు అధికారుల బాగోతం ఎప్పుడో ఒకసారి బయట పడుతుంది. ఇటీవలే పౌరసరఫరాల శాఖ డీఎం జగన్�
నాగిరెడ్డిపేట తహసీల్ కార్యాలయానికి వరుసగా అవినీతి మరకలు అంటుతూనే ఉన్నాయి. 2024లో ఎనిమిది నెలలపాటు ఇక్కడ తహసీల్దార్గా విధులు చేపట్టిన లక్ష్మణ్ రెవెన్యూ పనుల కోసం కార్యాలయానికి వచ్చిన రైతుల నుంచి పెద్ద
AP High Court | తిరుమల,తిరుపతి దేవస్థానంలో పరకామణి లెక్కింపులో జరిగిన అవినీతిపై ఏపీ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇది నేరం, దొంగతనం కంటే పెద్దదని వెల్లడించింది .
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా ఏ ఒక్క హామీ అమలు చేయకుండా, పారిశ్రామిక వాడలకు ఇచ్చిన ప్రభుత్వ భూములను ఆమ్ముతూ రూ.5 లక్షల కోట్ల భారీ కుంభకోణానికి పాల్పడుతుందని మాజీ ఎంపీ, బీఆర్ఎ�
ములుగు జిల్లాలోని విద్యాశాఖ అవినీతి ఊబిలో కూరుకుపోయింది. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక సొంత ఇలాకలో నిబంధనలు పాటించకుండా అక్రమంగా ఏఎంవోను నియమించడంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి.
వైద్యారోగ్యశాఖలో అవినీతి దందా రాజ్యమేలుతున్నది. టీచింగ్ దవాఖానల్లో రోగులకు అందించే భోజనానికి సంబంధించి ఇన్చార్జి డైటీషియన్ల నుంచి అధికారులు వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.