ఛత్తీస్గఢ్లో అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేల అవినీతి బాగోతం ఆధారాలతో సహా బయటపడింది. కోట్ల రూపాయల విలువజేసే రూ.500 నోట్ల కట్టల్ని తన ముందు పరుచుకొని ఛత్తీస్గఢ్ ఎమ్మెల్యే రామ్కుమార్ కొంతమందితో రాజకీయ మ
న్యాయ వ్యవస్థపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ బుధవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. న్యాయ వ్యవస్థలో అవినీతి పేరుకుపోయిందని, కొన్ని కేసులలో న్యాయవాదులే జడ్జీలకు తీర్పును నిర్దేశిస్తున్నారని
మహారాష్ట్రలోని టైగర్ రిజర్వ్లో రూ.12 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నది. చంద్రాపూర్ జిల్లాలోని టైగర్ రిజర్వ్ ఆన్లైన్ టికెట్ బుకింగ్ కాంట్రాక్టు పొందిన ఓ సంస్థ మేనేజ్మెంట్కు డబ్బులు చెల్లించడం ల
మరో పది రోజుల్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయనగా ఈక్వెడార్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. డ్రగ్ మాఫియా, అవినీతికి వ్యతిరేకంగా గళమెత్తుతూ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలబడ్డ ఫెర్నాండో విల్లావిసినిసి
ఈ వంతెన నిర్మాణానికి ఎలాంటి మెటీరియల్ను అందిస్తున్నారో తెలియదు.. అసలు ఈ వంతెనను ప్రజలు ఎప్పటికైనా ఉపయోగించుకుంటారో లేదో.. బీహార్లోని (Bihar) భాగల్పూర్లో (Bhagalpur) గంగా నదిపై (Ganga River) నిర్మితమవుతున్న బ్రిడ్జిపై (Br
రాజకీయ ప్రత్యర్థులను వేధించేందుకు నరేంద్ర మోదీ పాలనలో సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు దుర్వినియోగమవుతున్నాయని దాదాపు 50 శాతం భారతీయులు అభిప్రాయపడ్డారు. మోదీ పాలనకు తొమ్మిదేండ్లు పూర్తయిన సందర�
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో(Karnataka Assembly Elections) కాంగ్రెస్ ఘనవిజయం సాధిస్తుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. కర్నాటక ఫలితాలపై తాము పూర్తి విశ్వాసంతో, ఆశాభావంతో ఉన్నామని చెప
BJP Ruling States | గురివింద తన కింద నలుపు ఎరగదన్న చందంగా ప్రధాని మోదీ హైదరాబాద్లో శనివారం తెలంగాణ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేశారు. బీజేపీ పాలిత రాష్ర్టాలు అవినీతిలో పీకలలోతు కూరుకుపోయిన విషయాన్ని మరిచి చేసిన �
పార్లమెంట్లో ప్రతిపక్ష ఎంపీల ఆందోళనలు కొనసాగుతున్నాయి. అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తూ సభ్యుల ఆందోళనతో సోమవారం కూడా ఉభయసభలు అట్టుడుకాయి.
ఉత్తరప్రదేశ్లోని బీజేపీ డబుల్ ఇంజిన్ పాలనలో డొల్లతనం, అవినీతి.. ఈ రోడ్డును చూస్తే అర్థమవుతుంది. కాలితో రుద్దగానే.. రోడ్డు బూడిద, మట్టి మాదిరిగా చెరిగిపోతున్నది.
బీజేపీ పాలిత డబుల్ ఇంజిన్ రాష్ర్టాల్లోనే అవినీతి ఎక్కువగా ఉన్నదని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ విమర్శించారు. అవినీతి అంశంపై ‘లోక్నీతి-సీఎస్డీస్' 13 రాష్ర్టాల్లో చేసిన సర్వే ఫలితాలను గురువారం ఆయన ట్వ
ప్రధాని మోదీ గత ఆదివారం ప్రారంభించిన బెంగళూరు-మైసూర్ పది లేన్ల రహదారిలో అప్పుడే గోతులు పడ్డాయి. కొన్ని చోట్ల కంకర తేలిపోయి గుంతలు పడ్డాయి. అనేక చోట్ల సర్వీసు రోడ్లు, బైపాస్ రోడ్లు, చిన్న వంతెనల నిర్మాణా
అదానీకి శ్రీలంకకు మధ్య రూ.6 వేల కోట్ల ఒప్పందంపై జీ టు జీ డీల్గా శ్రీలంక ఆర్థిక మంత్రి చెప్పారు. అంటే గౌతమ్ అదానీ టు గొటబయ రాజపక్సే (శ్రీలంక మాజీ అధ్యక్షుడు). జీ టు జీకి మధ్యవర్తి మోదీ. అదానీ కంపెనీ నరేంద్రమ�
Supreme Court | ఎక్కువ సంపాదించాలన్న దురాశే అవినీతి పెరుగడానికి కారణమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. సమాజంలో అవినీతి అనేది క్యాన్సర్గా వృద్ధి చెందుతున్నదని ఆందోళన వ్యక్తం చేసింది. న్యాయస్థానాలు అవినీతిని ఏ