మధిర పట్టణంలో అభివృద్ధి పేరుతో కాంగ్రెస్ నాయకులు తీవ్ర విధ్వంసానికి, అవినీతికి పాల్పడుతున్నారని జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు లింగాల కమల్రాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
YCP Rallies | ఏపీలో నిర్వహించిన డీఎస్సీ - 2025 నియమకాల్లో అవినీతి జరిగిందంటూ వైసీపీ నాయకులు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీ లతో నిరసన కార్యక్రమాలను నిర్వహించింది.
Thummala Nageshwar Rao | మార్కెటింగ్ శాఖ అధికారుల పనితీరుపై మంత్రి తుమ్మల అసంతృప్తిగా ఉన్నారా? అధికారులు ఉన్నా లేనట్టేననే భావనలో ఉన్నారా? ఎక్కడి పనులు అక్కడే ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారా? అంటే ‘అవును’ అనే సమాధానమే వస
రాష్ట్ర విద్యుత్తు వ్యవస్థలో కీలకంగా మారిన టీజీ రెడ్కోకు అవినీతి చీడ అంటుకున్నదన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కొంతమంది అక్రమార్కులు ఈ సంస్థను తమ అడ్డాగా మార్చుకున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
భారత్లో జెన్-జీ ఉద్యమం సాధించిన విజయంతో స్ఫూర్తి చెంది.. తమను తాము ‘పాకిస్థాన్ కాక్రోచ్ పార్టీ’గా పేర్కొంటూ ఒక గ్రూప్ సామాజిక మాధ్యమంలో ఆవిర్భవించింది.
నిజామాబాద్ జిల్లాలో మొత్తం 10 మోడల్ స్కూళ్లు(ఆదర్శ పాఠశాలలు) ఉన్నాయి. అందులో ఓ మోడల్ స్కూల్లో అంతులేని అవినీతి వెలుగు చూసింది. ఇక్కడ పని చేస్తున్న బాధ్యుడొకరు పిల్లల పేరుతో మధ్యాహ్న భోజనంలో అప్పనంగా అ
గాంధీ దవాఖానలో స్థానిక కొనుగోళ్ల పేరుతో రూ.7 కోట్ల విలువైన ఔషధాలకు రూ.13 కోట్ల బిల్లులు పెట్టినట్టు వస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టాలని ఏఐవైఎఫ్ డిమాండ్ చేసింది.
Former Minister Puvvada | కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖర్రెడ్డి
జలయజ్ఞం పేరిట ధనయజ్ఞానానికి పాల్పడ్డారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆరోపించారు.
Tamil Nadu CM | తమిళనాడు ముఖ్యమంత్రి (Tamil Nadu CM) సీ జోసెఫ్ విజయ్ (C Joseph Vijay) అవినీతిపై తన మంత్రులకు, ప్రభుత్వ యంత్రాంగానికి గట్టి హెచ్చరిక చేశారు. తన ప్రభుత్వంలో అవినీతి, లంచాలు, అధికార దుర్వినియోగానికి పాల్పడిన వారికి ఎ�
Nagarkurnool | నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో మొక్క జొన్న కొనుగోలులో అవినీతికి పాల్పడ్డ మార్కెట్ చైర్మన్ పై విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన నాయకులను అరెస్టు చేయడం హాస్యాస్పదంగా ఉందని బీఆర్ఎస్ నాయకులు విమర్�
DSP Bheem Reddy | ఏసీబీ దాడుల్లో బయటపడిన సుమా రు రూ.300 కోట్ల అక్రమాస్తులు డీఎస్పీ భీంరెడ్డివేనా? ఆయన ఎవరికైనా బినామీగా ఉన్నాడా? తెలంగాణలో ఇప్పుడు ఇదే హాట్టాపిక్గా మారింది.
పత్తి కొనుగోళ్ల అవినీతిలో భాగస్వాములైన వారికి కీలక పోస్టింగ్లు ఇవ్వడంపై ‘మార్కెటింగ్ శాఖలో ఇష్టారాజ్యం’ శీర్షికన మంగళవారం ప్రచురితమైన కథనం మార్కెటింగ్ శాఖలో సంచలనం సృష్టించింది.