అవినీతిపై ఉక్కుపాదం లక్ష్యంగా అవినీతి ఎంపీలు, నేతలు, అధికారులపై ఇరాక్ అవినీతి నిరోధక శాఖాధికారులు జరుపుతున్న దాడుల్లో వేల కోట్ల రూపాయల అక్రమ, అవినీతి సొమ్ము బయటపడింది.
మెదక్ జిల్లాలో రెవెన్యూ వ్యవస్థ గాడితప్పింది. దళారుల పైరవీలు, అధికారుల నిర్ణయాల కారణంగా రెవెన్యూ వ్యవస్థకు చెడ్డ పేరు వస్తున్నది. జిల్లాలో రెండేండ్లుగా రెవెన్యూ శాఖలో బదిలీలు జరగలేదు. దీంతో పాతుకుపోయ�
వరంగల్ నగర ప్రజల జీవనాడిగా ఉన్న భద్రకాళీ చెరువు పూడికతీత పనుల్లో పెద్దఎత్తున అవినీతి జరిగిందని మాజీ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ ఆరోపించారు. పూడికతీత పనులు నెల ల తరబడి కొనసాగుతున్నా ఇంకా పూర్తి క�
కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ ఆఫ్ అథారిటీ(కుడా)లో అవినీతి కుంభకోణంతో అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ శాసన సభ్యుడు దాస్యం వినయ్భాస్కర్ మండిపడ్డారు.
డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపుల్లో కాంగ్రెస్ నాయకులు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఈ మేరకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ..ఎమ్మెల్యేలు వివేకానంద్, మాధవరం కృష�
పేద విద్యార్థులు అభ్యసించే గురుకుల పాఠశాలలకు సరఫరా చేసే వస్తువుల టెండర్లలో భారీ అవినీతి జరిగిందని, ఈ విషయమై ప్రభు త్వం, మంత్రికి చర్చకు వచ్చే దమ్ముందా? అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కొప్పుల ఈశ్వర్ ప్రశ
శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) పరిధిలో రూ.7 కోట్లతో 55 పనులు చేపట్టాలని నిర్ణయించి టెండర్లు పిలిచిన విషయం తెలిసిందే. అందులో 35 పనులు కార్పొరేషన్ బయట అంటే సుడా పరిధిలో ఉండగా.. మిగిలిన పనులు కార్�
వేసవి కాలం ముగింపు దశకు చేరింది. డిమాండ్ పీక్ స్టేజ్కు చేరి మళ్లీ క్రమంగా తగ్గుతోంది. విద్యుత్ వినియోగదారులు తమ ప్రాంతాల్లో ఉన్న సమస్యల పరిష్కారించాలంటూ ఇస్తున్న దరఖాస్తులు కూడా పెరుగుతున్నాయని టీ
రాష్ట్రంలో అత్యంత కీలకమైన వైద్యశాఖలో బదిలీల ప్రక్రియలో కొన్ని యూనియన్ల తీరు వివాదాస్పదంగా మారుతున్నది. కొంతమంది వైద్యులు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అపాయింట్మెంట్ పొంది, ఇక్కడే రిటైర్మెంట్�
భువనగిరి మెప్మా కార్యాలయంలో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు)కు వినతిపత్రం అందించారు. అవినీతి ఆరోప�
తెలంగాణ దేవాదాయ, ధర్మాదాయ శాఖను అవినీతిరహితంగా తీర్చిదిద్దాలంటే ఆ శాఖ ప్రక్షాళన జరుగాలని, భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా ఆలయాలను సమర్ధంగా నిర్వహించాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అభిప్రాయపడ్డారు.
నగరంలోని ఆర్టీఏ కార్యాలయాల్లో ఏజెంట్ల ఆగడాలు పేట్రేగిపోతున్నాయి. కొందరు అధికారుల అండదండలతో డబ్బులిస్తేనే సేవలందేల చక్రం తిప్పుతున్నారు. ఈ తతంగంపై ఫిర్యాదు అందుకున్న ఏసీబీ అధికారులు బుధవారం మేడ్చల్, �