నిజామాబాద్ జిల్లాలో మొత్తం 10 మోడల్ స్కూళ్లు(ఆదర్శ పాఠశాలలు) ఉన్నాయి. అందులో ఓ మోడల్ స్కూల్లో అంతులేని అవినీతి వెలుగు చూసింది. ఇక్కడ పని చేస్తున్న బాధ్యుడొకరు పిల్లల పేరుతో మధ్యాహ్న భోజనంలో అప్పనంగా అ
గాంధీ దవాఖానలో స్థానిక కొనుగోళ్ల పేరుతో రూ.7 కోట్ల విలువైన ఔషధాలకు రూ.13 కోట్ల బిల్లులు పెట్టినట్టు వస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టాలని ఏఐవైఎఫ్ డిమాండ్ చేసింది.
Former Minister Puvvada | కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖర్రెడ్డి
జలయజ్ఞం పేరిట ధనయజ్ఞానానికి పాల్పడ్డారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆరోపించారు.
Tamil Nadu CM | తమిళనాడు ముఖ్యమంత్రి (Tamil Nadu CM) సీ జోసెఫ్ విజయ్ (C Joseph Vijay) అవినీతిపై తన మంత్రులకు, ప్రభుత్వ యంత్రాంగానికి గట్టి హెచ్చరిక చేశారు. తన ప్రభుత్వంలో అవినీతి, లంచాలు, అధికార దుర్వినియోగానికి పాల్పడిన వారికి ఎ�
Nagarkurnool | నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో మొక్క జొన్న కొనుగోలులో అవినీతికి పాల్పడ్డ మార్కెట్ చైర్మన్ పై విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన నాయకులను అరెస్టు చేయడం హాస్యాస్పదంగా ఉందని బీఆర్ఎస్ నాయకులు విమర్�
DSP Bheem Reddy | ఏసీబీ దాడుల్లో బయటపడిన సుమా రు రూ.300 కోట్ల అక్రమాస్తులు డీఎస్పీ భీంరెడ్డివేనా? ఆయన ఎవరికైనా బినామీగా ఉన్నాడా? తెలంగాణలో ఇప్పుడు ఇదే హాట్టాపిక్గా మారింది.
పత్తి కొనుగోళ్ల అవినీతిలో భాగస్వాములైన వారికి కీలక పోస్టింగ్లు ఇవ్వడంపై ‘మార్కెటింగ్ శాఖలో ఇష్టారాజ్యం’ శీర్షికన మంగళవారం ప్రచురితమైన కథనం మార్కెటింగ్ శాఖలో సంచలనం సృష్టించింది.
నియోజకవర్గంలో మొక్కజొన్న కొనుగోలులో జరిగిన అవినీతిపై బహిరంగ సవాల్ విసిరిన బీఆర్ఎస్ నాయకులు సోమవారం నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అవినీతికి పాల�
నాగర్కర్నూల్ నియోజకవర్గంలో మొక్కజొన్న కొనుగోళ్లలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఆదివారం మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశ�
DSP | డీజీపీ ఆఫీసులోనే అతిపెద్ద అవినీతి తిమింగలం.. డీఎస్పీ సంకిరెడ్డి భీంరెడ్డి వద్ద విస్తుపోయేలా అక్రమాస్తులుతెలంగాణ పోలీసుశాఖలో అతిపెద్ద అవినీతి తిమింగలం ఏసీబీకి చిక్కింది. ఓ డీఎస్పీ స్థాయి అధికారి ఏకం�
అవినీతిపై ఉక్కుపాదం లక్ష్యంగా అవినీతి ఎంపీలు, నేతలు, అధికారులపై ఇరాక్ అవినీతి నిరోధక శాఖాధికారులు జరుపుతున్న దాడుల్లో వేల కోట్ల రూపాయల అక్రమ, అవినీతి సొమ్ము బయటపడింది.