రెవెన్యూ కార్యాలయాల్లో రోజు రోజుకూ అవినీతి, అక్రమాలు పెచ్చుమీరుతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలోని తహసీల్ కార్యాలయాల్లో ఫేక్ ధ్రువపత్రాలతో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. విలువైన భూములను ఫేక్ రిజిస
మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ నూతన భవన నిర్మాణంలో నిధులు గోల్మాల్ అయినట్లు ఆరోపణలు వస్తున్నాయి. రాచకొండ పోలీస్ కమిషనరేట్ శాశ్వత భవన నిర్మాణం కోసం మేడిపల్లి ప్రాంతంలో 56 ఎకరాలను గత బీఆర్ఎస్ ప్రభు�
జిల్లాలోని మహిళా పోలీస్ స్టేషన్ సెటిల్మెంట్లకు అడ్డాగా మారిపోయిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఓ కేసు విషయంలో డబ్బులు డిమాండ్ చేసినట్లు తాండూరు మున్సిపల్ కౌన్సిలర్ ఇర్షాద్ ఫిర్యాదు�
అవకతవకలకు పాల్పడ్డారు. ఆ కంపెనీని దివాళా తీయించి, 1100 మంది షేర్ హోల్డర్స్కు కుచ్చుటోపీ వేయాలని కుట్ర చేశారు. రూ. 10 కోట్లకుపైగా కార్పొరేట్ కుంభకోణానికి తెరలేపారంటూ.. కంపెనీ ప్రస్తుత డైరెక్టర్, మరికొందరు
జిల్లా మైనింగ్ శాఖ అధికారులపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. అక్రమ మైనింగ్ నిర్వహిస్తున్నారని తెలిసినా పర్మిషన్స్ ఇస్తూ పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లాలో లీజు ముగిసినా, �
అంగన్వాడీలకు ఫోన్ల కొనుగోలులో వస్తున్న అవినీతి ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు బయటపెట్టాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ డి మాండ్ చేశారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ని
సూర్యాపేట జిల్లాలోని మత్స్యశాఖలో అవినీతి రాజ్యం ఏలుతోంది. అధికారుల అవినీతికి వ్యతిరేకంగా అనేకమార్లు మత్స్య సహకార సభ్యులు ధర్నాలు, నిరసనలు చేసినా... గతంలో రెండు సార్లు ఏసీబీ దాడులు జరిగి, ఇద్దరు అధికారుల�
రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో మరో అవినీతి బాగోతం వెలుగులోకి వచ్చింది. డీహెచ్ పరిధిలో చేపట్టిన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఏవో) ప్రమోషన్లలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్న�
V Srinivas Goud | ఆ ఆంధ్రా అధికారి తిట్ల దండకంతో తెలంగాణ ఉద్యోగులకు గుండె పోట్లు వస్తున్నాయి. బీసీ, ఎస్సీ , ఎస్టీలను కులం పేరుతో ఆ అధికారి దూషిస్తున్నాడు. సోమిరెడ్డి అనే సిన్సియర్ అధికారి ఆ ఆంద్రా అధికారి తిట్లకు కుప