Medak RTO Office | ప్రజలకు సులభంగా సేవలు అందించాల్సిన చోట, మధ్యవర్తులు (ఏజెంట్లు) ఆధిపత్యం పెరిగిపోవడంతో, నేరుగా వెళ్లే సాధారణ వ్యక్తుల పనులు రోజులు, వారాలు పట్టే పరిస్థితి ఏర్పడింది. నేరుగా వెళ్లిన ప్రజల పనులు నిబ�
ఒక అక్రమం చేయడం సాధారణం.. దాని ఆధారంగా ఇంకో అక్రమాన్ని సృష్టించడమే అసలైన విద్య. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ హయాంలో జరిగిన అక్రమాల్లో ప్రధానంగా ఇదే తరహా డబుల్ ధమాకా కనిపిస్తున్నది. కేవలం పాసు పు�
అశ్వారావుపేట సొసైటీలో జరిగిన అవినీతిపై విచారణ ఇంకా ఒక కొలిక్కి రాలేదు. సుమారు ఐదు నెలలు గడుస్తున్నా తదుపరి చర్యలు తీసుకోకుండా జిల్లా ఉన్నతాధికారులు సాగదీస్తున్నారు. ఈక్రమంలో అనేక ఆరోపణలు వ్యక్తమవుతున�
గూడులేని నిరుపేదలే లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్, ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ, లబ్ధ్దిదారుల ఎంపికలో ఇందిరమ్�
జిల్లాలోని మత్స్యశాఖ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారుతోంది. మత్స్యకారులకు అవగాహన లేకపోవడంతో వారిని లక్ష్యంగా చేసుకున్న దళారులు,అధికారుల అండతో దోచుకుంటున్నారు.
Telangana | వైద్య శాఖలో అవినీతి పతాక స్థాయికి చేరింది. కీలక విభాగంలోని కింది స్థాయి అధికారి సాగిస్తున్న అవినీతి దందా ఇందుకు సాక్ష్యం. గతంలో రోస్టర్ విధానం అమల్లో అవకతవలకు పాల్పడి, సస్పెన్షన్కు గురైన కింది స్�
పాఠ్యపుస్తకాల్లో న్యాయ వ్యవస్థపై వివాదాస్పద పాఠం వివాదం నేపథ్యంలో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) వెనక్కి తగ్గింది. మంగళవారం బహిరంగ క్షమాణలు చెప్పింది.
TPVV | రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో అవినీతి తారస్థాయికి చేరింది. ప్రతి ఫైలుకూ ఓ రేటు ఫిక్స్ చేసి డబ్బులు దండుకోవడం పరిపాటిగా మారింది. ఎదుటి వారి అవసరమే తమ పెట్టుబడిగా కొంత మంది అధికారులు రెచ్చిపోతున్నారు. వైద�
Hyderabad Police | హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని కొన్ని పోలీస్స్టేషన్లలో నమోదవుతున్న కేసులు కొందరు పోలీసులకు కాసులు కురిపిస్తున్నాయి. కేసు తీవ్రతను బట్టి రేటు నిర్ణయించి మరీ వసూళ్లకు పాల్పడుతున్నారంటూ కమిషన�
భూభారతి పేరుతో కాంగ్రెస్ సర్కార్ అవినీతికి పాల్పడుతున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్ హరీశ్రావు ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా గాడితప్పిందని విమర్శిం�
న్యాయ వ్యవస్థలో అవినీతిపై ఎన్సీఈఆర్టీ తొలిసారిగా పాఠాలను సిలబస్లో చేర్చింది. ఎనిమిదో తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్య పుస్తకంలో వీటిని పొందుపరిచింది. కోర్టుల్లో అవినీతి గురించి చెప్తూ న్యాయమూర్తులకు న�