Social Audit | ఉపాధి హామీ పథకంలో అవినీతి జరగకుండా, జరిగిన అవినీతిని వెలికి తీసేందుకే సామాజిక తనిఖీ నిర్వహిస్తున్నామని డీఆర్డీవో ఏపీడి వామన్ రావు అన్నారు.
దేశంలో అవినీతి ఏటా పెరుగుతున్నది. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ వెలువరించిన వార్షిక కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్(సీపీఐ)-2024 నివేదికలో భారత్ ర్యాంకు మరింత దిగజారింది.
ఇంటెలిజెన్స్ వర్గాలు ఉమ్మడి నల్లగొండకు చెందిన ఓ అడిషనల్ ఎస్పీ అవినీతి బాగోతాన్ని రెడ్హ్యాండెడ్గా బయటపెట్టగా.. విషయం బయటికి పొక్కకుండా సదరు ఏఎస్పీని డీజీపీ ఆఫీసుకు అటాచ్ చేసినట్టు విశ్వసనీయ సమాచా�
కాంగ్రెస్ పార్టీలో దు‘మార’ం రేగింది. మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి అవినీతికి వ్యతిరేకంగా సొంత పార్టీ నాయకుడే దీక్షకు దిగడం జిల్లాలో చర్చనీయాంశమైంది. అంకాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్�
Siddaramaiah | కాంగ్రెస్ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వంలో కమీషన్లు (commission) 60 శాతానికి పెరిగాయంటూ కేంద్ర మంత్రి కుమారస్వామి (HD Kumaraswamy) చేసిన ఆరోపణలపై సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah) తాజాగా స్పందించారు.
కాకతీయ మెడికల్ కళాశాల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో వసూళ్ల దందా ‘మూడు పువ్వు లు.. ఆరు కాయలు’ చందంగా కొనసాగుతున్నది. ఒక్కో సేవకు ఒక్కో రేటు ఫిక్స్ చేసి మరీ రోగుల నుంచి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు దండుకుంటు�
విద్యుత్తు శాఖలో అవినీతి తారాస్థాయికి చేరింది. ముఖ్యంగా డిస్కంల పరిధిలో చేయి తడపనిదే పనికావడం లేదు. కాసుల దందాకు మరిగిన ఇంజినీర్లు, సిబ్బంది వినియోగదారులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. విసుగుచెందిన విన
అవినీతికి చోటు లేకుండా ఎంతో పారదర్శకంగా బదిలీ ప్రక్రియను చేపడుతున్నామని, అందుకోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ను రూపొందించి, వెబ్ కౌన్సెలింగ్ను ఎంప్లాయీస్ పోర్టల్ ద్వారా నిర్వహించామని ప్రకటించారు. బదిల
రాజన్న సిరిసిల్ల జిల్లా ట్రెజరీ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతిపై ఆ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కే నీరజ చేస్తున్న విచారణపై విమర్శలు వస్తున్నాయి. ఓ ఉన్నతాధికారిగా విచారణ చేయడం అభినందనీయమే అయినా.. విచార�
MP Vijayasai Reddy | అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోను 90శాతం మంది టీడీపీ ఎమ్మెల్యేల అవినీతి పరాకాష్టకు చేరుకుందిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ధ్వజమెత్తారు.