Siddaramaiah | కాంగ్రెస్ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వంలో కమీషన్లు (commission) 60 శాతానికి పెరిగాయంటూ కేంద్ర మంత్రి కుమారస్వామి (HD Kumaraswamy) చేసిన ఆరోపణలపై సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah) తాజాగా స్పందించారు.
కాకతీయ మెడికల్ కళాశాల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో వసూళ్ల దందా ‘మూడు పువ్వు లు.. ఆరు కాయలు’ చందంగా కొనసాగుతున్నది. ఒక్కో సేవకు ఒక్కో రేటు ఫిక్స్ చేసి మరీ రోగుల నుంచి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు దండుకుంటు�
విద్యుత్తు శాఖలో అవినీతి తారాస్థాయికి చేరింది. ముఖ్యంగా డిస్కంల పరిధిలో చేయి తడపనిదే పనికావడం లేదు. కాసుల దందాకు మరిగిన ఇంజినీర్లు, సిబ్బంది వినియోగదారులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. విసుగుచెందిన విన
అవినీతికి చోటు లేకుండా ఎంతో పారదర్శకంగా బదిలీ ప్రక్రియను చేపడుతున్నామని, అందుకోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ను రూపొందించి, వెబ్ కౌన్సెలింగ్ను ఎంప్లాయీస్ పోర్టల్ ద్వారా నిర్వహించామని ప్రకటించారు. బదిల
రాజన్న సిరిసిల్ల జిల్లా ట్రెజరీ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతిపై ఆ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కే నీరజ చేస్తున్న విచారణపై విమర్శలు వస్తున్నాయి. ఓ ఉన్నతాధికారిగా విచారణ చేయడం అభినందనీయమే అయినా.. విచార�
MP Vijayasai Reddy | అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోను 90శాతం మంది టీడీపీ ఎమ్మెల్యేల అవినీతి పరాకాష్టకు చేరుకుందిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ధ్వజమెత్తారు.
KTR | రాష్ట్ర ప్రభుత్వం అమృత్ టెండర్లలో అవినీతికి పాల్పడిందని, వాటి నిజాలను నిగ్గు తేల్చాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు మనో
Haryana Elections : హరియాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మెరుగైన ఫలితాలు సాధిస్తుందని ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ విశ్వాసం వ్యక్తం చేశారు.
Arvind Kejriwal | అరవింద్ కేజ్రీవాల్ సీఎం పదవికి రెండురోజుల్లో రాజీనామా చేస్తానంటూ అందరికీ షాక్ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఆయన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఢిల్లీ ఎన్నికలు సైతం నిర్వహించాలని ఎన్నికల కమిషన్ను క�