KTR | రాష్ట్ర ప్రభుత్వం అమృత్ టెండర్లలో అవినీతికి పాల్పడిందని, వాటి నిజాలను నిగ్గు తేల్చాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు మనో
Haryana Elections : హరియాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మెరుగైన ఫలితాలు సాధిస్తుందని ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ విశ్వాసం వ్యక్తం చేశారు.
Arvind Kejriwal | అరవింద్ కేజ్రీవాల్ సీఎం పదవికి రెండురోజుల్లో రాజీనామా చేస్తానంటూ అందరికీ షాక్ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఆయన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఢిల్లీ ఎన్నికలు సైతం నిర్వహించాలని ఎన్నికల కమిషన్ను క�
ఏసీబీ వలకు అవినీతి చేప చిక్కింది. జీఎస్టీ లైసెన్స్ ఇచ్చేందుకు లంచం తీసుకుంటూ ఓ అధికారి పట్టుబడిన ఘటన చోటు చేసుకున్నది. ఇందుకు సంబంధించి ఏసీబీ ఏఎస్పీ కృష్ణగౌడ్ వివరాలు వెల్లడించారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో జరిగిన అవినీతి ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. డమ్మీ బిల్లులు పెట్టి పెద్ద ఎత్తు న డబ్బులు డ్రా చేసినట్లు పలు సొసైటీలపై ఆరోపణలు వస్తున్నా�
రాజన్న ఆలయంలో అవినీతి డొంకలు కదులుతున్నాయి. విజిలెన్స్ ఆరోపణల నేపథ్యంలో ఓ కాంట్రాక్ట్ ఉద్యోగిని సస్పెండ్ చేసి, మరో ఉద్యోగిని సంబంధిత ఏజెన్సీకి సరెండర్ చేస్తూ ఈవో వినోద్రెడ్డి ఆదివారం ఉత్తర్వులు జ
AAP : దేశ రాజధాని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి (AAP) ఆదివారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవ, ఆ పార్టీ నేత రాంవీర్ సింగ్ బిధూరీల సమక్షంలో పలువురు ఆప్ కౌన్సిలర్లు బీజేపీలో చేరార
రాజన్న ఆలయంలో ఏసీబీ అధికారుల తనిఖీల వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. స్వామివారికి ఆదాయాన్ని గడించే నాలుగు శాఖలే టార్గెట్గా చేసుకొని కొద్ది రోజులుగా వస్తున్న ఫిర్యాదుల ఆరోపణలతో సోదాలు చేడ
ఏ ప్రభుత్వ శాఖలోనూ అవినీతిని ఉపేక్షించేది లేదని రంగారెడ్డి కలెక్టర్ శశాంక స్పష్టం చేశారు. విధి నిర్వహణలో ఎవరైనా నిర్లక్ష్యం వహించినా.. అవినీతికి పాల్పడినా సహించేది లేదని, అలాంటి స్థితిలో ఎవరైనా ఉంటే తమ
Minister Ramprasad Reddy | పుంగనూరు నియోజకవర్గంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి అవినీతి, అక్రమాల గుట్టు రట్టు చేసేందుకు ఈనెల 5 నుంచి క్షేత్రస్థాయి పర్యటనలు చేపడుతున్నామని ఏపీ రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించార�
చీకటి ఒప్పందాలు, చీకటి జీవోలతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన అసెంబ్లీ వద్ద మీడియాతో మాట్లాడారు.
అవినీతి అక్రమాలకు కేరాఫ్గా మారిన జిల్లా మత్స్యశాఖ ప్రతిష్ట రోజురోజుకూ మసకబారుతున్నది. మూడు నెలల వ్యవధిలోనే జిల్లా మత్స్యశాఖలో ఇద్దరిపై వేటు పడింది. మత్స్య సహకార సంఘాల ఏర్పాటు మొదలుకొని సభ్యత్వాల జారీ