Nara Lokesh | ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అండ్ టీం పాల్పడుతున్న అవినీతి , అక్రమాలపై చర్చకు సిద్ధమా? ధైర్యముంటే చర్చకు రావాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సవాలు విసిరారు.
‘రూ.25 లక్షలు ఇవ్వాలని.. లేకుం టే నీవు అవినీతి అక్రమాలకు పాల్పడినట్టు ఫైల్ తయారు చేసి సీఎంకు పంపిస్తాం’ అంటూ గుర్తుతెలియని వ్యక్తులు ఓ అధికారిని బెదిరించారు.
AP CM Jagan | చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని ప్రశ్నించని జనసేన అధినేత పవన్కల్యాణ్కు కూడా అవినీతిలో భాగస్వామ్యం ఉందని ఏపీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan ) ఆరోపించారు.
ముంబై మాజీ మేయర్ కిశోరి పడ్నేకర్కు (Kishori Pednekar) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) నోటీసులు జారీచేసింది. కరోనాతో మరణించిన మృతదేహాల కోసం వాడే బ్యాగుల (Body Bags) కొనుగోలు కుంభకోణం కేసులో ఈ నెల 8న విచారణకు రావాలని ఆదే
Maharashtra | మహారాష్ట్రలో భారీ కుంభకోణం వెలుగు చూసింది. భవన నిర్మాణ కార్మికుల కోసం ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజన పథకంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్టు సమాచారం. దీంతో వచ్చే నెల నుంచి ఈ పథకాన్ని నిలిపివేయాలని ప్ర�
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అవినీతి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని మంత్రి కేటీఆర్ (Minister KTR) ఎద్దేవా చేశారు. టికెట్లు అమ్ముకున్నారని రేవంత్ రెడ్డిపై (Revanth Reddy) తెలంగాణ కాంగ్రెస్ నా�
ఛత్తీస్గఢ్లో అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేల అవినీతి బాగోతం ఆధారాలతో సహా బయటపడింది. కోట్ల రూపాయల విలువజేసే రూ.500 నోట్ల కట్టల్ని తన ముందు పరుచుకొని ఛత్తీస్గఢ్ ఎమ్మెల్యే రామ్కుమార్ కొంతమందితో రాజకీయ మ
న్యాయ వ్యవస్థపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ బుధవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. న్యాయ వ్యవస్థలో అవినీతి పేరుకుపోయిందని, కొన్ని కేసులలో న్యాయవాదులే జడ్జీలకు తీర్పును నిర్దేశిస్తున్నారని
మహారాష్ట్రలోని టైగర్ రిజర్వ్లో రూ.12 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నది. చంద్రాపూర్ జిల్లాలోని టైగర్ రిజర్వ్ ఆన్లైన్ టికెట్ బుకింగ్ కాంట్రాక్టు పొందిన ఓ సంస్థ మేనేజ్మెంట్కు డబ్బులు చెల్లించడం ల
మరో పది రోజుల్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయనగా ఈక్వెడార్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. డ్రగ్ మాఫియా, అవినీతికి వ్యతిరేకంగా గళమెత్తుతూ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలబడ్డ ఫెర్నాండో విల్లావిసినిసి
ఈ వంతెన నిర్మాణానికి ఎలాంటి మెటీరియల్ను అందిస్తున్నారో తెలియదు.. అసలు ఈ వంతెనను ప్రజలు ఎప్పటికైనా ఉపయోగించుకుంటారో లేదో.. బీహార్లోని (Bihar) భాగల్పూర్లో (Bhagalpur) గంగా నదిపై (Ganga River) నిర్మితమవుతున్న బ్రిడ్జిపై (Br
రాజకీయ ప్రత్యర్థులను వేధించేందుకు నరేంద్ర మోదీ పాలనలో సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు దుర్వినియోగమవుతున్నాయని దాదాపు 50 శాతం భారతీయులు అభిప్రాయపడ్డారు. మోదీ పాలనకు తొమ్మిదేండ్లు పూర్తయిన సందర�