రాజకీయ ప్రత్యర్థులను వేధించేందుకు నరేంద్ర మోదీ పాలనలో సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు దుర్వినియోగమవుతున్నాయని దాదాపు 50 శాతం భారతీయులు అభిప్రాయపడ్డారు. మోదీ పాలనకు తొమ్మిదేండ్లు పూర్తయిన సందర�
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో(Karnataka Assembly Elections) కాంగ్రెస్ ఘనవిజయం సాధిస్తుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. కర్నాటక ఫలితాలపై తాము పూర్తి విశ్వాసంతో, ఆశాభావంతో ఉన్నామని చెప
BJP Ruling States | గురివింద తన కింద నలుపు ఎరగదన్న చందంగా ప్రధాని మోదీ హైదరాబాద్లో శనివారం తెలంగాణ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేశారు. బీజేపీ పాలిత రాష్ర్టాలు అవినీతిలో పీకలలోతు కూరుకుపోయిన విషయాన్ని మరిచి చేసిన �
పార్లమెంట్లో ప్రతిపక్ష ఎంపీల ఆందోళనలు కొనసాగుతున్నాయి. అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తూ సభ్యుల ఆందోళనతో సోమవారం కూడా ఉభయసభలు అట్టుడుకాయి.
ఉత్తరప్రదేశ్లోని బీజేపీ డబుల్ ఇంజిన్ పాలనలో డొల్లతనం, అవినీతి.. ఈ రోడ్డును చూస్తే అర్థమవుతుంది. కాలితో రుద్దగానే.. రోడ్డు బూడిద, మట్టి మాదిరిగా చెరిగిపోతున్నది.
బీజేపీ పాలిత డబుల్ ఇంజిన్ రాష్ర్టాల్లోనే అవినీతి ఎక్కువగా ఉన్నదని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ విమర్శించారు. అవినీతి అంశంపై ‘లోక్నీతి-సీఎస్డీస్' 13 రాష్ర్టాల్లో చేసిన సర్వే ఫలితాలను గురువారం ఆయన ట్వ
ప్రధాని మోదీ గత ఆదివారం ప్రారంభించిన బెంగళూరు-మైసూర్ పది లేన్ల రహదారిలో అప్పుడే గోతులు పడ్డాయి. కొన్ని చోట్ల కంకర తేలిపోయి గుంతలు పడ్డాయి. అనేక చోట్ల సర్వీసు రోడ్లు, బైపాస్ రోడ్లు, చిన్న వంతెనల నిర్మాణా
అదానీకి శ్రీలంకకు మధ్య రూ.6 వేల కోట్ల ఒప్పందంపై జీ టు జీ డీల్గా శ్రీలంక ఆర్థిక మంత్రి చెప్పారు. అంటే గౌతమ్ అదానీ టు గొటబయ రాజపక్సే (శ్రీలంక మాజీ అధ్యక్షుడు). జీ టు జీకి మధ్యవర్తి మోదీ. అదానీ కంపెనీ నరేంద్రమ�
Supreme Court | ఎక్కువ సంపాదించాలన్న దురాశే అవినీతి పెరుగడానికి కారణమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. సమాజంలో అవినీతి అనేది క్యాన్సర్గా వృద్ధి చెందుతున్నదని ఆందోళన వ్యక్తం చేసింది. న్యాయస్థానాలు అవినీతిని ఏ
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో ఉపాధి హామీ పథకం అమలులో భారీగా అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఓ సామాజిక కార్యకర్త కోర్టుకెక్కారు. చనిపోయిన వ్యక్తుల పేరిట �
President Murmu in Parliament: అవినీతే ప్రజాస్వామ్యానికి అతిపెద్ద శత్రువని రాష్ట్రపతి ముర్ము అన్నారు. ఇవాళ పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. గరీబ్ కళ్యాణ్ స్కీమ్ను ప్రపంచ దేశాలు హర్షిస్
బీజేపీ పాలిత కర్ణాటకలో అవినీతి దాహానికి కాంట్రాక్టర్లు బలైపోతున్నారు. తాజాగా తుమకూరు జిల్లాకు చెందిన టీఎన్ ప్రసాద్ గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.
ప్రభుత్వ కాంట్రాక్ట్ను పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్ ప్రసాద్ భారీగా రుణాలు పొందాడని కాంట్రాక్టర్ల సంఘం అధ్యక్షుడు బలరాం తెలిపారు. ఆ అప్పు తీర్చేందుకు ఐదు నెలల కిందట తన ఇంటిని కూడా అమ్మేశాడని చెప్పా