గుడిహత్నూర్ ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో మంగళవారం రెండోరోజూ ఉపాధి హామీ 12వ విడుత సామాజిక తనిఖీ ప్రజావేదికలో సుమారు రూ.3 కోట్లు దుర్వినియోగమైనట్లు బహిర్గతమైంది. గ్రామ పంచాయతీల వారీగా చేపట్టిన పనులు, వాటికి అ�
కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వ అవినీతి బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పటికే ‘40% కమీషన్' సర్కార్ అంటూ సీఎం బసవరాజ్ బొమ్మై ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తుండగా..
నాడు ఆరోగ్య మంత్రిగా ఉన్న కేకే శైలజ, ఎక్కువ ధరకు పీపీఈ కిట్లు కొనుగోలు చేయడాన్ని సమర్థించుకున్నారు. కరోనా మహమ్మారి ప్రారంభ రోజుల్లో కొరత ఉన్నందున ఎక్కువ ధరకు కొనాల్సి వచ్చిందని తెలిపారు.
సింగరేణి భూ నిర్వాసితులకు చెల్లించే ఆర్అండ్ఆర్ ప్యాకేజీ చెల్లింపుల్లో అవకతవకలకు బాధ్యులుగా పేర్కొంటూ ఇద్దరు ఆర్డీవోలపై రాష్ట్ర ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకున్నది. వారితోపాటు డీఏవో, సీనియర్
బీజేపీ ప్రభుత్వంలోని అవినీతే దీనికి కారణమంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. కాంట్రాక్టర్ నుంచి ‘40 శాతం’ కమీషన్ అంటూ సీఎం బొమ్మై సర్కార్పై కాంగ్రెస్ నాయకుడు నాగరాజు యాదవ్ మండిపడ్డారు.
కర్ణాటకలో కమీషన్ రాజ్పై రాజకీయ దుమారం మరింత ముదిరింది. బీజేపీ ప్రభుత్వంలోని రాజకీయ నాయకులు, అధికారులు ఏ కాంట్రాక్టు ఇవ్వాలన్నా 40 శాతం కమీషన్ వసూలు చేస్తున్నారంటూ జోరుగా విమర్శలు వెల్లువెత్తుతున్న వ�
దేశాన్ని ఉద్ధరిస్తున్నామని చెప్పుకొంటున్న బీజేపీ, భారతదేశ సిలికాన్ వ్యాలీ బెంగళూరును ఎంత దుర్మార్గంగా ధ్వంసం చేసిందో మరోసారి బయటపడింది. కర్ణాటకలో ఏ కాంట్రాక్టు ఖరారు కావాలన్నా 40 శాతం కమీషన్ ఇవ్వనిద�
కర్నాటకలో బీజేపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపణలు గుప్పిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈ అంశంపై మంగళవారం పెద్ద ఎత్తున ప్రచారోద్యమాన్ని చేపట్టింది.
ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైందని, అన్ని సౌకర్యాలు నిలిపేశారని ఆ రాష్ట్ర రైతు ఉద్యమ నేత బాదరి పర్వీన్ తెలిపారు. �
వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో వార్డుల వారీగా చెత్తను సేకరిస్తున్నారు. అందుకు ఆరు ట్రాక్టర్లు, 25 ఆటోలు వినియోగిస్తున్నారు. వీటితోపాటు పరిశుభ్రత కోసం ఒక ఫ్రంట్బ్లేడ్ ట్రాక్టర్, మొక్కలకు నీళ్లు పట్టేం�
సాధారణంగా ‘అవినీతి’ అంటే అక్రమార్జన అనే అర్థంలోనే మనం చూస్తం. రాజకీయాల్లో ఉన్నవారికి సంబంధించి అది విస్తృతార్థంలో ఉంటుంది. అవినీతి అంటే నీతి లేకపోవడం, ఎలాంటి విలువలూ లేకపోవడం, హృదయ వైశాల్యం లేకపోవడం. ఈ అ�
బీజేపీ పాలిత కర్ణాటక రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై కపటంగా వ్యవహరించవద్దని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు చురకలేశారు. ‘జేపీ నడ్డా.. మీ బీజేపీ పాలిత కర్ణాటకలో అ�