వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో వార్డుల వారీగా చెత్తను సేకరిస్తున్నారు. అందుకు ఆరు ట్రాక్టర్లు, 25 ఆటోలు వినియోగిస్తున్నారు. వీటితోపాటు పరిశుభ్రత కోసం ఒక ఫ్రంట్బ్లేడ్ ట్రాక్టర్, మొక్కలకు నీళ్లు పట్టేం�
సాధారణంగా ‘అవినీతి’ అంటే అక్రమార్జన అనే అర్థంలోనే మనం చూస్తం. రాజకీయాల్లో ఉన్నవారికి సంబంధించి అది విస్తృతార్థంలో ఉంటుంది. అవినీతి అంటే నీతి లేకపోవడం, ఎలాంటి విలువలూ లేకపోవడం, హృదయ వైశాల్యం లేకపోవడం. ఈ అ�
బీజేపీ పాలిత కర్ణాటక రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై కపటంగా వ్యవహరించవద్దని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు చురకలేశారు. ‘జేపీ నడ్డా.. మీ బీజేపీ పాలిత కర్ణాటకలో అ�
ఉత్తరాఖండ్ క్రికెట్ అసోసియేషన్ (సీఏయూ) లో అవినీతి రాజ్యమేలుతున్నది. అడిగేవారు లేక సీఏయూలో పాలక మండలి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నది. సీఏయూ ఆడిట్ రిపోర్టు-2020 లో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఆటగాళ్లకు జీతాలివ�
ప్రధాని మోదీ సొంత రాష్ట్రం. అవినీతి అంటేనే తమకు తెలియదని, లంచాలు లేని పాలన అందిస్తామని గొప్పలు చెప్పుకొనే బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్లో సాక్షాత్తూ సీఎం భూపేంద్ర పటేల్ పర్సనల్
దేశంలో బొగ్గు ఉత్పత్తి జోరుగా పెరుగుతున్నది. దేశంలో 80 శాతం వాటా ఉన్న కోల్ ఇండియా ఈ ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో 534.7 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిచేయగా, సింగరేణి కాలరీస్ 53.23 లక్షల టన్నులు తవ్వితీసింది. 202
ఎవరెన్ని కుట్రలు చేసినా, కారు కూతలు కూసినా తెలంగాణకు సీఎం కేసీఆరే బాద్షా అని పీయూసీ చైర్మన్ జీవన్రెడ్డి స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ది నిజాం పాలన కాదని, నిజమైన పాలన.. నిజాయితీ పాలన అని తెలిపారు. ఆదివార�
సైన్యం పాలనలో ఉన్న మయన్మార్లోని న్యాయస్థానం ఆ దేశ మాజీ నాయకురాలు అంగ్ సాంగ్ సూకీ అవినీతికి పాల్పడినట్టు నిర్ధారించింది. ఆమెపై నమోదైన పలు అవినీతి కేసుల్లో మొదటిగా ఆమెకు ఐదేండ్ల జైలు శిక్ష
ఆంధ్రప్రదేశ్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ), దిశ, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) కార్యకలాపాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. అవిన�
రైతు భూమి కొలిచేందుకు రూ.4 వేలు లంచం తీసుకొం టూ డిప్యూటీ సర్వేయర్, ప్రైవేట్ అసిస్టెంట్ ఏసీబీకి చిక్కారు. ఏసీబీ డీఎస్పీ భద్రయ్య కథనం ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటకు చెందిన రైతు రేగుల శంకర�