దేశాన్ని ఉద్ధరిస్తున్నామని చెప్పుకొంటున్న బీజేపీ, భారతదేశ సిలికాన్ వ్యాలీ బెంగళూరును ఎంత దుర్మార్గంగా ధ్వంసం చేసిందో మరోసారి బయటపడింది. కర్ణాటకలో ఏ కాంట్రాక్టు ఖరారు కావాలన్నా 40 శాతం కమీషన్ ఇవ్వనిద�
కర్నాటకలో బీజేపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపణలు గుప్పిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈ అంశంపై మంగళవారం పెద్ద ఎత్తున ప్రచారోద్యమాన్ని చేపట్టింది.
ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైందని, అన్ని సౌకర్యాలు నిలిపేశారని ఆ రాష్ట్ర రైతు ఉద్యమ నేత బాదరి పర్వీన్ తెలిపారు. �
వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో వార్డుల వారీగా చెత్తను సేకరిస్తున్నారు. అందుకు ఆరు ట్రాక్టర్లు, 25 ఆటోలు వినియోగిస్తున్నారు. వీటితోపాటు పరిశుభ్రత కోసం ఒక ఫ్రంట్బ్లేడ్ ట్రాక్టర్, మొక్కలకు నీళ్లు పట్టేం�
సాధారణంగా ‘అవినీతి’ అంటే అక్రమార్జన అనే అర్థంలోనే మనం చూస్తం. రాజకీయాల్లో ఉన్నవారికి సంబంధించి అది విస్తృతార్థంలో ఉంటుంది. అవినీతి అంటే నీతి లేకపోవడం, ఎలాంటి విలువలూ లేకపోవడం, హృదయ వైశాల్యం లేకపోవడం. ఈ అ�
బీజేపీ పాలిత కర్ణాటక రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై కపటంగా వ్యవహరించవద్దని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు చురకలేశారు. ‘జేపీ నడ్డా.. మీ బీజేపీ పాలిత కర్ణాటకలో అ�
ఉత్తరాఖండ్ క్రికెట్ అసోసియేషన్ (సీఏయూ) లో అవినీతి రాజ్యమేలుతున్నది. అడిగేవారు లేక సీఏయూలో పాలక మండలి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నది. సీఏయూ ఆడిట్ రిపోర్టు-2020 లో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఆటగాళ్లకు జీతాలివ�
ప్రధాని మోదీ సొంత రాష్ట్రం. అవినీతి అంటేనే తమకు తెలియదని, లంచాలు లేని పాలన అందిస్తామని గొప్పలు చెప్పుకొనే బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్లో సాక్షాత్తూ సీఎం భూపేంద్ర పటేల్ పర్సనల్
దేశంలో బొగ్గు ఉత్పత్తి జోరుగా పెరుగుతున్నది. దేశంలో 80 శాతం వాటా ఉన్న కోల్ ఇండియా ఈ ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో 534.7 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిచేయగా, సింగరేణి కాలరీస్ 53.23 లక్షల టన్నులు తవ్వితీసింది. 202