అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జ్వాల, లోక్సత్తా ఆధ్వర్యంలో గురువారం హనుమకొండలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఓ వ్యక్తి అరగుండు, అరమీసంతో గాడిదపై కూర్చోని మెడలో చెప్పులు, చీపురు దండతో హన�
ఒక్క ఫోన్కాల్తో మీ సమస్య పరిష్కారం నేటి నుంచి ఏసీబీ అవినీతి నిర్మూలన వారోత్సవాలు హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): ఏదైనా పనిమీద ప్రభుత్వ ఆఫీస్కు వెళితే అధికారులు లంచం డిమాండ్ చేశారా? ఆమ్యామ్యా
సినిమాల్లో చూపించినట్లు జైల్లో నుంచే ఒక మోసగాడు తన కార్యకలాపాలు కొనసాగించాడు. దీనికి సాయం చేసినందుకు ఆ జైలు అధికారులు.. పదిహేను రోజులకోసారి రూ.50 లక్షలు
తిరుమలాయపాలెం, అక్టోబర్ 30: విద్యుత్తు కనెక్షన్ ఇచ్చేందుకు రూ.2 వేలు లంచం తీసుకొంటూ విద్యుత్తు సబ్ ఇంజినీర్ ఏసీబీకి చిక్కారు. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని బచ్చోడుకు చెందిన
మాస్కో: లంచం కేసులో ఓ ట్రాఫిక్ పోలీస్ ఇంటికి దర్యాప్తు నిమిత్తం వెళ్లిన రష్యా అధికారులు కంగుతిన్నారు. రాజసౌధాన్ని తలపించే భవనం, విశాలమైన గదులు, బిలియార్డ్ హాల్ వగైరా చూసి షాక్ అయ్యారు. బంగారంతో చేసి�
ముంబై, జూన్ 26: తాను ముంబైలో ఉన్న బార్ల యజమానుల నుంచి రూ.4.7 కోట్లు వసూలు చేశానని అవినీతి ఆరోపణలతో సస్పెండ్ అయిన ముంబై పోలీసు అధికారి సచిన్ వాజే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారుల ముందు ఒప్పుకొన�
హైదరాబాద్ : కల్తీ విత్తనాల తయారీ మీద జిల్లా వ్యవసాయశాఖ అధికారులు అప్రమత్తం కావాలని సీఎం అన్నారు. ఒకవేళ వ్యవసాయశాఖ అధికారులే స్వయంగా ఎక్కడైనా అవినీతికి పాల్పడుతూ కల్తీ విత్తన ముఠాలతో జట్టుకట్టినట్టు �
టీడీపీ నేత ధూళిపాళ్ల| ఏపీ టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లాలోని పొన్నూరు మండలం చింతలపూడిలోని నివాసం వద్ద అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)
పారిస్ : 2016లో భారత్, ఫ్రాన్స్ మధ్య రఫేల్ విమానాల కొనుగోలు ఒప్పందంపై సంతకాలు జరిగిన వెంటనే ఓ భారత దళారీకి రఫేల్ జెట్స్ తయారీ కంపెనీ దసాల్ట్ మిలియన్ యూరోలు బహుమతిగా చెల్లించిందని ఫ్రెంచ్ ప్రచురణ స�
పెద్దఎత్తున చేపడుతున్న కేంద్రం మోదీ పాలనలో మరింత వేగం అవినీతి నిర్మూలనే ప్రధాన లక్ష్యం ఆరేండ్లలో 400 మంది ఊస్టింగ్ మరో 284 మంది సీసీఎస్లూ.. అవినీతిపరులు ఇక ఇండ్లకే అసమర్థ అధికార్లకూ అదేదారి బాబూస్కు కొలు