ఈ ప్రభుత్వంలో ఆరు రకాల అవినీతిని ఆధారాలతో బయటపెట్టినా, ఒకదాని మీద కూడా చర్యలు తీసుకోలేదని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన అసెంబ్లీలో మీడియాతో మాట్లాడారు.
విదేశీ కరెన్సీని అక్రమ పద్ధతుల్లో మార్పిడి చేసినందుకు ప్రయత్నించిన ఇద్దరు కస్టమ్స్ విభాగం ఆఫీస్ సూపరింటెండెంట్లు, ఒక ఇన్స్పెక్టర్ ఇండ్లలో, వారి బంధువుల ఇండ్లల్లో సీబీఐ అధికారులు సోదాలు చేపట్టారు.
Minister Achchennaidu | మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాల లెక్కలు తేల్చి వారు తిన్నదంగా వసూలు చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
Jharkhand : జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కేంద్ర మంత్రి, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల బీజేపీ ఇన్చార్జ్ శివరాజ్ సింగ్ చౌహాన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆరోగ్య శాఖలో భారీ ప్రక్షాళనకు రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది. వరుసగా అవినీతి ఆరోపణలు, మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపుల ఘటనలు వెలుగు చూస్తుండటంతో కిందిస్థాయి నుంచి పైవరకు మార్పులు చేయాలని ప్రభుత�
Man On Hunger Strike Dies | ఒక సామాజిక కార్యకర్త అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు. మరుగుదొడ్ల నిర్మాణం, ఉపాధి హామీ పనుల్లో అక్రమాలపై గళమెత్తాడు. నాలుగు నెలలుగా నిరాహార దీక్షలో ఉన్న ఆ వృద్ధుడు చివరకు మరణించాడు.
ఎరువుల దుకాణం అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తి వద్ద లంచం తీసుకుంటూ పట్టుబడ్డ నేరంలో నిందితుడైన అధికారి అన్నారెడ్డి ప్రాణవేందర్రెడ్డికి నాలుగేండ్ల జైలు శిక్షతోపాటు రూ.6 వేల జరిమానా విధిస్తూ కరీం
Loksabha Elections 2024 : కాంగ్రెస్ పార్టీ తన తీరు మార్చుకోలేదని అవినీతి, బంధుప్రీతిని ఆ పార్టీ ప్రోత్సహిస్తోందని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి అన్నారు.
PM Modi: రాబోయే అయిదేళ్లలో అవినీతిపరులపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. జార్ఖండ్లోని గుమ్లాలోని సిసాయిలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. �
Loksabha Elections 2024 : కాంగ్రెస్ అంటే అవినీతికి మారుపేరని, ఆ పార్టీ హయాంలో అవినీతి విచ్చలవిడిగా సాగిందని రాజస్దాన్ మంత్రి, బీజేపీ నేత రాజ్యవర్ధన్ రాథోర్ ఆరోపించారు.
Bengal CM | తృణమూల్ కాంగ్రెస్పై అవినీతి ఆరోపణలు చేస్తున్న ప్రధాని మోదీ మొదట అద్దంలో తనను తాను చూసుకోవాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విమర్శించారు.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి బీజేపీ ‘వాషింగ్ మెషీన్'లా మారిందని, ఆ పార్టీలో చేరగానే అవినీతి మరకలు, కేసులు తుడిచిపెట్టుకు పోతాయని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు వ్యక్తం చేస్తున్న సమయంలో జాతీయ పత�
రాష్ట్ర విద్యాశాఖలోని అన్ని కార్యాలయాలకు అవినీతి చీడ పట్టుకున్నది. ఏదైనా పనికోసం వచ్చే వారిని డీఈవో కార్యాలయం మొదలు వివిధ కార్యాలయాల్లో పని చేస్తున్న అధికారులు, సిబ్బంది పీల్చిపిప్పి చేస్తున్నారు.
జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ (Satya Pal Malik) ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. జలవిద్యుత్ ప్రాజెక్టు కాంట్రాక్టుకు సంబంధించిన ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ (CBI)..