PM Modi | మాజీ ప్రధాని చౌధరి చరణ్సింగ్కు ‘భారతరత్న’ పురస్కారం ప్రకటించడం మా ప్రభుత్వం చేసుకున్న అదృష్టమని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. దేశం కోసం ఆయన చేసిన ఎనలేని సేవలకు ఈ పురస్కారం అంకితం అని మోదీ సోష�
ప్రధాని మోదీ పుట్టుకతో ఓబీసీ సామాజిక వర్గానికి చెందినవారు కాదని కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ చెప్పారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో ఉన్న ఆయన మాట్లాడుతూ ‘మోదీ ఓబీసీ కుటుంబంలో పుట్టలేదు. వాస్తవానికి ఆయనది �
PM Modi | కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రవేశపెట్టిన ‘బ్లాక్ పేపర్’ (Congress Black Paper)పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) స్పందించారు. ప్రతిపక్ష పార్టీ విడుదల చేసిన ఆ పేపర్ తమ ప్రభుత్వానికి ‘దిష్టి చుక్క’ (
Nitish Kumar | ఏ కూటమిలోనూ ఎక్కువ కాలం కొనసాగని బీహార్ సీఎం, జేడీయూ నేత నితీశ్ కుమార్ (Nitish Kumar) తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఎప్పటికీ ఎన్డీయే (NDA) కూటమిలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.
కేంద్రంలోని మోదీ సర్కారు సహకార సమాఖ్య వ్యవస్థను బలహీనం చేసిందని కేరళ సీఎం విజయన్ ధ్వజమెత్తారు. కేంద్రం వైఖరికి నిరసనగా గురువారం ఢిల్లీలో నిరసన చేపట్టనున్నట్టు చెప్పారు. ఆందోళనలో తన సహచర మంత్రులు, ఎంపీ�
బీజేపీయేతర రాష్ర్టాల పట్ల కేంద్రం అనుసరిస్తున్న వివక్షకు వ్యతిరేకంగా కర్ణాటకలోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో బుధవారం నిరసనకు దిగింది. కేంద్ర బడ్జెట్లో తమ రాష్ర్టానికి పన్నుల కేటాయింపులు, గ�
పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై బుధవారం రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ హస్తం పార్టీ లక్ష్యంగా విమర్శలు ఎక్కుపెట్టార�
మత సంబంధ విషయాలను రాజకీయం చేయరాదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు కోరారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా బుధవారం రాజ్యసభలో ఆయన మాట్లాడారు. కొందరు హిం�
PM Modi: దివంగత మాజీ ప్రధాని నెహ్రూ రిజర్వేషన్లను వ్యతిరేకించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఆ నాటి సీఎంలకు నెహ్రూ రాసిన లేఖను ఇవాళ రాజ్యసభలో ప్రధాని మోదీ చదవి వినిపించారు. ఉద్యోగాల్లో రిజర్
PM Modi: భారీ మొత్తంలో భారత భూభాగాన్ని కాంగ్రెస్ పార్టీ శత్రు దేశాలకు అప్పగించిందని ప్రధాని మోదీ ఆరోపించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ఇవాళ ఆయన రాజ్యసభలో మాట్లాడారు. దేశ సైని�
PM Modi: కాంగ్రెస్ పార్టీకి పశ్చిమ బెంగాల్ నుంచి ఛాలెంజ్ వచ్చిందని, 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు 40 సీట్లు కూడా దాటవని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ పేర్కొన్నారని, మీ పార్టీ ఆ 40 సీట్లును కాపాడుకోవాలని
Nitish Kumar | బీహార్ ముఖ్యమంత్రి (Bihar CM) నితీశ్ కుమార్ (Nitish Kumar) నేడు ఢిల్లీ (Delhi) పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi), హోం మంత్రి అమిత్ షా (Amit Shah), బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం కాను