సభా హక్కుల ఉల్లంఘన కింద వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఏపీ కాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాకూర్ మంగళవారం రాజ్యసభ చైర్మన్కు ఫిర్యాదు చేశారు. విజయసాయిరెడ్డి సోమవారం రాజ్యసభలో తన గురించి అనుచితంగా మాట�
కేంద్రం ఈ ఏడాది ఇద్దరు రాజకీయ ఉద్దండులకు సర్వోన్నత పౌరపురస్కారమైన భారతరత్న ప్రకటించింది. అందులో మొదటి వ్యక్తి బీహారీ సామాజికన్యాయ పథనిర్దేశకుడు కర్పూరీ ఠాకూర్ కాగా, రెండో వ్యక్తి హిందూత్వ రాజకీయాలను
పేటీఎంకు మద్దతుగా పదికిపైగా స్టార్టప్లు కదిలాయి. పేటీఎం అనుబంధ సంస్థ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై ఇటీవలి ఆంక్షలు సరికాదని, పునరాలోచించాలని కోరుతూ అటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, ఇటు రిజర్వ్ బ్యాంక�
PM Modi : మౌలిక వసతుల కల్పనకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశంలో రోడ్లు, రైల్వేలు, ఎయిర్పోర్టులను వేగంగా అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు.
Samna | హేమంత్ సోరెన్ అరెస్ట్ తర్వాత జార్ఖండ్లో రాజకీయం రసవత్తరంగా మారింది. సీఎంగా హేమంత్ సోరెన్ రాజీనామా అనంతరం చంపై సోరెన్ ప్రమాణస్వీకారం చేసి.. అసెంబ్లీలో విశ్వాస పరీక్షను నెగ్గారు. నేటి రాజకీయాల్
PM Modi | మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రంలోని హర్దా (Harda) పట్టణంలో గల ఓ పటాకుల తయారీ ఫ్యాక్టరీ (firecracker factory)లో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
India-US Trade Ties : భారత్, అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు గతంలోలా చపాతీలా ఫ్లాట్గా లేవని, అవి భారీగా పూరీలా విస్తరించాయని అమెరికా ఇంధన వనరుల మంత్రి జెఫ్రీ ఆర్ ప్యాట్ పేర్కొన్నారు.
King Charles | బ్రిటన్ రాజు చార్లెస్-3 (King Charles) క్యాన్సర్ బారిన పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చార్లెస్-3 ఆరోగ్యంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తాజాగా స్పందించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
వచ్చే లోక్సభ ఎన్నికల తర్వా త కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలోనే ఉంటుందని, ఆ పార్టీ ‘దుకాణం’ మూసివేత అంచున ఉన్నదని ప్రధాని మోదీ అన్నారు. ఒకే ప్రోడక్ట్ను పదేపదే లాంచ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న�
PM Modi: దేశంలో విపక్ష పార్టీలు అధ్వాన్న స్థితికి చేరడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని ప్రధాని మోదీ అన్నారు. ఇతర విపక్షాలను ఆ పార్టీ ఎదగనివ్వలేదన్నారు. కుటుంబ పాలనకే ప్రాధాన్యత ఇచ్చిన ఆ పార్
Religious Leaders: వివిధ రకాల మైనార్టీ మతాలకు చెందిన పెద్దలు ఇవాళ పార్లమెంట్ను విజిట్ చేశారు. దేశం అంతా ఒక్కటిగా ఉందని చెప్పడమే తమ ఉద్దేశం అని ఆ మతపెద్దలు పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్
బీజేపీపై మాట్లాడే దమ్ము సీఎం రేవంత్రెడ్డికి లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో తెలంగాణ రాష్ర్టానికి గుండు సున్నా నిధులిచ్చినా సీఎం రేవంత్రెడ�
PM Modi : స్వాతంత్ర్యానంతరం సుదీర్ఘ కాలం అధికారంలో ఉన్న వారు మన ప్రార్ధనా స్ధలాల ప్రాధాన్యతను అర్ధం చేసుకోలేదని ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా విమర్శలతో విరుచుకుపడ్డారు. వారి