బీజేపీ కురువృద్ధుడు, దేశ మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీకి దేశ అత్యున్నతమైన పౌర పురస్కారం భారతరత్నను ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఈ మేరకు ఎక్స్లో ప్రకటన చేశారు. అద్వానీ భారతరత్నకు ఎంపి�
LK Advani | మాజీ ఉప ప్రధాని, బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ (LK Advani )కి కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న (Bharat Ratna) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పురస్కారం వరించడంపై ఎల్కే అద్వానీ తాజాగా స్పందించారు.
LK Advani | మాజీ ఉప ప్రధాని, బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ (LK Advani )కి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న (Bharat Ratna)ను ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర �
LK Advani | మాజీ ఉప ప్రధాని, బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ (LK Advani )కి కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న (Bharat Ratna) ప్రకటించిన విషయం తెలిసిందే. అద్వానీకి అత్యున్నత పురస్కారం దక్కడంపై ఆయన కుటుంబ సభ్యు�
ప్రధాని మోదీ దేశంలో ప్రజాస్వామ్యాన్ని అంతమొందించి, ఏకస్వామ్య, ఫాసి స్టు, నియంతృత్వ వ్యవస్థను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శి డీ రాజా విమర్శించారు. మూడు రోజుల సీపీఐ జాత
Mallikarjun Kharge | బీజేపీ మెజారిటీ ఈసారి 400 కంటే ఎక్కువ ఉంటుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. రాజ్యసభలో ఆయన చేసిన ఈ వ్యాఖలపై ప్రధాని మోదీతోపాటు బీజేపీ ఎంపీలు నవ్వుకున్నారు. ఈ వీడియో క్లిప్ సో�
Budget 2024 | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: ప్రజాకర్షక పథకాలు లేవు.. పన్ను విధానంలో మార్పు లేదు. అలాగని.. సామాన్యులకు ఎటువంటి రాయితీలూ లేవు. త్వరలో లోక్సభ ఎన్నికలను ఎదుర్కోబోతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గురువారం ల
కీలకమైన వ్యవసాయ శాఖకు మధ్యంతర బడ్జెట్లో రూ.1.27 లక్షల కోట్లు మాత్రమే కేటాయించారు. వ్యవసాయ రంగంలో పంట కోత అనంతరం జరిగే సేకరణ, నిల్వ, సమర్థ సరఫరా వ్యవస్థ, ప్రాసెసింగ్, మార్కెటింగ్, బ్రాండింగ్ వంటి కార్యకలా�
అంత్యోదయ అన్న యోజన (ఏఏవై) కింద దేశంలోని 1.89 కోట్ల కుటుంబాలకు రేషన్ షాపుల ద్వారా అందిస్తున్న సబ్సిడీ చక్కెర పథకాన్ని మరో రెండేళ్ల పాటు పొడిగించారు. ఈ పథకాన్ని 2026, మార్చి 31 వరకు పొడిగిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ
మాల్దీవుల వివా దం వేళ.. ఆ దేశానికి కేటాయిస్తున్న ఆర్థిక సాయం లో కేంద్రం కోత విధించింది. ఈసారి బడ్జెట్లో రూ.600 కోట్లు మాత్రమే కేటాయించింది. బంగ్లాదేశ్, ఆఫ్గానిస్థాన్, మయన్మార్, లాటిన్ అమెరికా దే లకు కూడా
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ ఎలాంటి కొత్తదనం లేకుండా పేలవంగా ఉన్నది. పూర్తిస్థాయి బడ్జెట్ కాదు, కనుక ప్రజలు దీనిపై పెద్దగా ఆశలేమీ పెట్�
ప్రభుత్వరంగ సంస్థలను పూర్తిగా వదిలించుకోవాలని చూస్తున్న మోదీ సర్కారు.. మరో అడుగు ముందుకేసింది. పీఎస్యూల్లో వాటాలను విక్రయిస్తున్న కేంద్రం.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో�
Budget 2024 | ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం పార్లమెంట్లో మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మధ్యంతర బడ్జెట్లో ఆటోమొబైల్ రంగానికి �