Sudarshan Setu | దేశంలోనే అతిపొడవైన కేబుల్ బ్రిడ్జ్ (Indias Longest Cable Stayed Bridge)ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఆదివారం ఉదయం ప్రారంభించారు.
సహకార రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార ధాన్యాల నిల్వ పథకాన్ని శనివారం ప్రధాని మోదీ ప్రారంభించారు. వచ్చే ఐదేండ్లలో రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడితో 700 లక్షల టన్నుల ఆహార నిల్వ సామర్థ్యాన్ని సృష్టిస్తామని ప్రక
PM Modi | కాంగ్రెస్ పార్టీ అంటేనే బంధు ప్రీతి, అవినీతిలకు కేరాఫ్ అని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. దేశాభివృద్ధి ఆ పార్టీ అజెండాలోనే లేదని అన్నారు. వీక్షిత్ భారత్, వీక్షిత్ ఛత్తీస్గఢ్ కార్యక్రమంలో భాగంగా
రేవంత్రెడ్డి సెటిల్మెంట్ సీఎం అని బీజేపీ జాతీయ నాయకుడు మురళీధర్రావు విమర్శించారు. బీజేపీ విజయ సంకల్పయాత్ర శుక్రవారం మాల్, యాచారం మండల కేంద్రాల్లో కొనసాగింది.
కందకుర్తిలో సాధు సంతులు తపస్సు చేసిన పవిత్రమైన స్థలం, మూడు నదులు కలిసే త్రివేణి సంగమ విశిష్టతను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తానని నాందేడ్ రాజసభ సభ్యుడు డాక్టర్ అజిత్గోప్చడే అన్నారు.
PM Modi : వారణాసిలో కొందరు యువకులు తప్పతాగి రోడ్లపై పడిఉండటం చూశానని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు.
PM Modi | రైతు సంక్షేమానికి సంబంధించిన ప్రతి డిమాండ్ను నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని (Committed to farmers welfare) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) స్పష్టం చేశారు.
ఎన్నికల్లో అమలు కాని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకొంటామని.. ఈ మాట తాను మాజీ ఆర్థిక మంత్రిగా చెప్తున్నానని మాజీ మంత్రి, బీజేపీ జ�
Medaram Jathara | ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ, తెలంగాణ కుంభమేళగా పిలిచే మేడారం సమ్మక్క సారక్క జాతర (Medaram Jathara) నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi ) శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ కోసం ఏనాడూ ఉద్యమం చేయని వ్యక్తి, ఏనాడూ తెలంగాణ అమరవీరుల స్థూపం దగ్గర ఒక పువ్వు పెట్టని వ్యక్తి, శ్రద్ధాంజలి ఘటించని వ్యక్తి, ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన వ్యక్తి ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖిల్లా ప్రాంతంలో నూతనంగా నిర్మించిన కేంద్రీయ విద్యాలయ భవనాన్ని ప్రధాని మోదీ మంగళవారం వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మ
దేశంలోనే అత్యంత పొడవైన రైలు సొరంగాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. జమ్ములో ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింకుపై నిర్మించిన ఈ సొరంగం మంగళవారం ప్రారంభమైంది.