ప్రధాని నరేంద్రమోదీ ఈనెల 5న సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. బీజేపీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభలో ప్రధాని పాల్గొనున్నారు. పటాన్చెరు పట�
PM Modi | అధికార బీజేపీ లోక్సభ ఎన్నికల శంఖారావం పూరించింది. సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి సంబంధించి 195 మంది అభ్యర్థులతో శనివారం తొలి జాబితా విడుదల చేసింది. ప్రధాని మోదీ మరోసారి ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుంచ�
CM Nitish Kumar | తాను ఇక ఎన్నటికీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలోనే ఉంటానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ హామీ ఇచ్చారు. ఔరంగాబాద్, బెగుసరాయ్లలో వివిధ అభివృద్ధి ప్ర
PM Modi | రాబోయే లోక్సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి వారణాసి లోక్సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే పోటీ ప్రకటించారు. ఎన్నికల కోసం 195 మంది అభ్యర్థులతో
BJP First List : లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే 195 మంది అభ్యర్ధులతో బీజేపీ తొలి జాబితాను శనివారం ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి వారణాసి నుంచి పోటీ చేయనున్నారు
PM Modi | పశ్చిమబెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అవినీతిపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర విమర్శలు గుప్పించారు. నదియా జిల్లాలోని క్రిష్ణనగర్లో శనివారం జరిగిన విజయ సంకల్ప సభలో ప్రధాని మాట్లాడారు. ఈ సం
రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి పేరును మారుస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) అన్నారు. యాదాద్రి పేరును గతంలో ఉన్న యాదగిరి గుట్టగా మార్పుచేస్తామని చెప్పారు.
తాను రాజకీయాల నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నట్లు టీమ్ ఇండియా మాజీ క్రికెటర్, ఎంపీ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) అన్నారు. ఇకపై క్రికెట్పై దృష్టి సారించాలనుకుంటున్నానని చెప్పారు.
Sindri fertilizer plant | కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ శుక్రవారం ఎక్స్లో రెండు ఫొటోలు షేర్ చేశారు. దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 1952 మార్చ్లో సింద్రీ ప్లాంట్ ప్రారంభోత్సవం చేసిన ఫొటోలుగా ఆయన పేర్కొన్న
PM Modi : 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ చెబుతూ భారత్ ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్ధిక వ్యవస్ధల్లో ఒకటిగా నిలిచిందని అన్నారు.
Lok Sabha | దేశంలో సార్వత్రిక ఎన్నికల హడావుడి మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉండటంతో.. అన్ని పార్టీలు ఇప్పటికే సమయాత్తమవుతున్నాయి.