కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ కొత్త ఏటీఎంలా మారిందని ప్రధాని మోదీ ఆరోపించారు. రాష్ట్రంలో డబ్బు దోచుకొనే పనిలో ఆ పార్టీ బిజీ అయ్యిందని విమర్శించారు. అవినీతికి పాల్పడుతున్న కాంగ్రెస్తో పాటు ఇతర పార్టీలపై
మన దేశానికి స్వాతంత్య్రం సిద్ధించాక నాలుగు దశాబ్దాలకు పైగా దేశ ఆర్థికవ్యవస్థ వృద్ధి మందకొడిగానే ముందుకుసాగింది. ప్రపంచీకరణ దిశగా అడుగులు వేయకపోవడం, అప్పటి ఆర్థిక విధానాలు, పారిశ్రామిక రంగానికి ప్రాధా�
రెండు రోజుల పర్యటనకు వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పదకొండు అంశాలపై విజ్ఞాపన పత్రాలు సమర్పించారు. ప్రధానికి విన్నవించిన అంశాలు ఇలా ఉన్నాయి.
ప్రభుత్వం మొద్దునిద్దుర వదిలి తమ పదోన్నతుల విషయం లో సత్వరమే నిర్ణయం తీసుకోవాలని, లేని పక్షంలో సహాయ నిరాకరణకు దిగుతామని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు హె చ్చరించారు.
ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో రెండు రోజులపాటు కొనసాగిన ప్రధాని నరేంద్రమోదీ పర్యటనలో అభివృద్ధి అంశాల ప్రస్తావన కంటే ఎన్నికల ప్రచారానికే అధిక ప్రాధాన్యత ఇచ్చారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేన
ప్రధాని మోదీ (PM Modi) , ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ను చంపూతామంటూ బెదిరించిన (Death Threats) వ్యక్తిపై కర్ణాటక పోలీసులు కేసు నమోదుచేశారు.
Death Threat | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi), ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (UP CM Yogi Adityanath)కు బెదిరింపులు (Death Threat) వచ్చాయి.
తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నిరంతరంగా కృషి చేస్తున్నదని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. సోమవారం ఆదిలాబాద్లో రూ.56 వేల కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించామని, నేడు సంగారెడ్డి నుంచి మరో రూ.7 వేల కోట్ల అభివృద్ధి పను�
PM Modi | పొరుగు దేశం పాకిస్థాన్ నూతన ప్రధాని ( Pak PM) షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif)కు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) శుభాకాంక్షలు తెలిపారు.
అవినీతి, కుటంబ పాలనలో ఇండియా కూటమి నేతలు మునిగితేలుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. తాను వారి కుటుంబపాలనపై సవాల్ విసురుతున్నందున మోదీకి పరివారం లేదని కూటమి నేతలు అంటున్నారని, దేశంలో కోట్ల�