బీఆర్ఎస్ దోపిడీ చేసిందన్న ప్రధాని మోదీ.. మరి తమ పార్టీ ఎంపీలనే ఎలా బీజేపీలోకి చేర్చుకున్నారని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్రెడ్డి సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అభివృద్ధి జరగక
వాట్సప్లో ‘వికసిత్ భారత్ సంపర్క్' పేరుతో ప్రజలకు వస్తున్న ఓ సందేశంపై రాజకీయ దుమారం రేగింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయ ప్రచారానికి పాల్పడుతుందని విపక్షాలు విమర్శిస్తున్నాయి.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అక్రమ అరెస్టుపై శనివారం బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. నల్ల బ్యాడ్జీలు ధరించి, నల్ల జెండాలు చేతబట్టి నిరసన తెలిపాయి. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ధర్
BRS Party | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టును వ్యతిరేకిస్తూ మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తాలో జిల్లా పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్త పి�
BRS Party | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని, అక్రమ అరెస్ట్ అని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మండిపడ్డారు. కవిత అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తూ సిద్దిపేట అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార�
ప్రధాని మోదీ శుక్రవారం సాయంత్రం మల్కాజిగిరిలో రోడ్షో నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మీర్జాలగూడ నుంచి మల్కాజిగిరి క్రాస్ వరకు ఆయన గంటపాటు రోడ్షో చేపట్టారు.
రాజకీయ ఆర్థిక వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు ఎలక్టోరల్ బాండ్ విధానాన్ని ప్రవేశపెట్టారని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారని.. కానీ నేడు వాటి వెనుక ఉన్న అసలు కోణాన్ని దేశం అర్థం చేసుకుందని కాంగ్రెస్ నేత రా�
రాజకీయాలను భ్రష్టు పట్టించేందుకే మోదీ సరార్ ఎలక్టోరల్ బాండ్లను తీసుకొచ్చిందని, ఎస్బీఐ అధికారుల వెనుక కేంద్రం పెద్దలున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు.
PM Modi roadshow | తమిళనాడులోని కోయంబత్తూర్లో మార్చి 18న ప్రధాని మోదీ నిర్వహించనున్న రోడ్ షోకు పోలీసులు అనుమతి నిరాకరించారు. భద్రతాపరమైన కారణాలు, విద్యార్థుల పరీక్షల నేపథ్యంలో జిల్లా పోలీసు అధికారులు ఈ నిర్ణయం త�