PM Modi | తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో గల ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ ఆలయాన్ని (Vemulawada Temple) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) దర్శించుకున్నారు.
KTR | ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం రాత్రి రాష్ట్రానికి వచ్చిన నేపథ్యంలో తెలంగాణ సమాజం పక్షాన ఆయనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొన్ని ప్రశ్నలు సంధించారు. ఎక్స్ వేదికగా స్పందిస్తూ పవిత్రమ
KCR | రైతుబంధుపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కుట్ర చేసిండని, రాష్ట్రంలో ఇక రైతుబంధు కథ వొడ్సినట్టేనని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో డబ్బులు వేస్తామని చ�
పదేండ్ల పాటు అధికారంలో ఉన్న తర్వాత ఎన్నికలకు వెళ్లినప్పుడు.. తన పదవీకాలంలో ప్రజలకు చేసిన మేలు గురించి చెప్పి ఓట్లు అడగాలి. దేశం సాధించిన విజయాలను వివరించి మళ్లీ గెలిపించమని కోరాలి. మా పాలన నచ్చితేనే, మీకు
మోదీ వల్లే మూడో ప్రపంచ యుద్ధం జరగలేదని సినీ నటి, బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ అన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇలా అందరూ ప్రధాని సలహా కోసం చూస్తుంటారని చెప్పుకొచ్చారు
ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో బీజేపీకి ఎదురుగాలి వీచినట్టు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మూడోదఫాలో భాగంగా మంగళవారం జరిగిన పోలింగ్లో ఓటింగ్ శాతం తగ్గడమే దీనికి నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు
Lok Sabha elections | సార్వత్రిక ఎన్నికలకు (Lok Sabha Elections ) మూడో విడత పోలింగ్ కొనసాగుతున్నది. సామాన్య ప్రజలతోపాటు పలువురు ప్రముఖులు కూడా ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలో నిల్చొని ఓటు వేశారు.
ప్రజాస్వామ్యంలో ఓటుకు విశేష ప్రాధాన్యం ఉందని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. దేశ ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. కొత్త రికార్డు సృష్టించాలని చెప్పారు.
గత రెండు లోక్సభ ఎన్నికల సమయాల్లో, అధికారం చేపట్టిన తర్వాత పలు సందర్భాల్లో కేంద్రంలోని బీజేపీ అనేక హామీలు ఇచ్చింది. ప్రధానంగా 2022 నాటికి రైతులు ఆదాయం రెట్టింపు చేస్తామని ఆర్భాటంగా ప్రకటించింది.
అదానీ, అంబానీలకు నరేంద్రమోదీ రూ.14.50 లక్షల కోట్లు రుణమాఫీ చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఇది తప్పని రుజువు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కేంద్రమంత్రి కిషన్ర�
దేశంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న అన్ని రాష్ర్టాల్లో ఎన్డీయే కూటమే విజయం సాధిస్తుందని, కాంగ్రెస్ ఇప్పటికే ఓటమిని అంగీకరించిందని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఎద్దేవా చేశారు. ఎన్డీయే కూటమి తరుఫున ప్రధా�