‘పదేళ్ల నిజం కేసీఆర్ పాలన. పదేళ్ల విషం నరేంద్ర మోడీ పాలన. 150 రోజుల అబద్ధం రేవంత్ రెడ్డి పాలన. ఈ మూడింటి మధ్యనే ఈ ఎన్నికలు జరుగుతున్నయి. గులాబీ జెండానే మన తెలంగాణకు శ్రీరామ రక్ష’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్
అవినీతిపరులు దోచుకున్న సొమ్మును తిరిగి పేదలకు ఇవ్వడం కోసం న్యాయ సలహా తీసుకుంటున్నానని ప్రధాని మోదీ చెప్పారు. ఆంధ్రప్రదేశ్లోని వేమగిరిలో జరిగిన ఎన్డీయే ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, జార్ఖండ్లో�
పదేండ్లలో హైదరాబాద్ అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా ఇవ్వని ప్రధాని నరేంద్ర మోదీకి ఈ పార్లమెంటు ఎన్నికల్లో నగర ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.
KCR | నేను కూడా హిందువునే.. నేను హిందువును కాదని కాదు.. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యావత్ ప్రజల ఆత్మబంధువు కేసీఆర్ అని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఏ ఒక్క వర్గాన�
KCR | కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నరేంద్ర మోదీ పాలనలో అచ్చేదిన్ కాదు.. చచ్చేదిన్ వచ్చిందని కేసీఆర్ �
దళిత జనోద్ధరణకు చిత్తశుద్ధితో పాటుపడిన ఘనత బీఆర్ఎస్కే దక్కుతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణతోనే మాదిగ సామాజిక వర్గం అన్ని రంగాల్లో రాణిస్తుందనే దృఢమైన ఆలోచన ఉన్�
KCR | కేంద్రంలో మోదీ ప్రభుత్వ పాలనలో దేశంలో అడ్డగోలుగా ధరలు పెరిగిపోయాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. ఆయన పాలనలో ఎవరికీ ఒరిగిందేమీ లేదని విమర్శించారు. జగిత్యాలలో ఆదివారం జరిగిన రోడ్షోలో బీజే�
నైజాం రాష్ట్రం (తెలంగాణ) భారతదేశంలో విలీనమైనప్పటి నుంచి ఈ ప్రాంతం మీద గత 75 ఏండ్లుగా అప్రతిహతంగా సాగుతున్న అన్యాయాలకు ఆద్యుడు జవహర్లాల్ నెహ్రూ! అసలు దేశంలో ఈ ప్రాంత కలయికే అబద్ధాల మీద జరిగింది.
గృహరుణమో, కారు రుణమో.. ఒక్కనెల ఈఎంఐ కట్టకుండా ఆపండి.. బ్యాంకు నుంచి వందలాది ఫోన్లు వస్తాయి. రెండో నెల కూడా ఈఎంఐ జమచేయకపోతే ఇంటికి ఏకంగా నోటీసులు, జప్తు చేస్తామంటూ బెదిరింపులు వస్తాయి.