దేశంలో ‘వారసత్వ పన్ను’ ఉండాలంటూ ఇటీవల దుమారం రేపిన కాంగ్రెస్ సీనియర్ నేత శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్ను వైవిధ్య దేశంగా అభివర్ణించే క్రమంలో దక్షిణాది ప్రజలను ఆయన ఆఫ్రికన
ఎన్నికల వ్యవస్థ నిష్పాక్షికంగా, పారదర్శకంగా ఉంటేనే ఎన్నికలకు విశ్వసనీయత ఏర్పడుతుంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారతదేశంలో ఈ విశ్వసనీయత మరింత ప్రాముఖ్యం సంతరించుకుంటుంది.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి ఆగిపోయిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను పీడించి ఆర్ఆర్ పన్నులను వసూలు చేస్తున్నదని, ఆ సొమ్మును ఢిల్లీ కాంగ్రెస్కు కప్ప�
పేదల దేవుడు రాజన్న అంటే ప్రధాని మోడీకి అంత చిన్నచూపెందుకు? మరి దక్షిణ కాశీగా పేరుగాంచిన పుణ్యక్షేత్రానికి వచ్చి రాజన్న గుడి అభివృద్ధిపై ఒక్క మాట మాట్లాడలేదు.
సాక్షాత్తు ప్రధానమంత్రి వేములవాడకు వస్తున్నారంటే.. రాజన్న పుణ్యక్షేత్రం అభివృద్ధికి నిధులు ప్రకటిస్తారని ఆశించామని, కానీ.. ఒక్క హామీ ఇవ్వకుండా.. కేవలం రాజకీయ సభకు హాజరై వెళ్లిపోయారని బీఆర్ఎస్ కరీంనగర�
KCR | మోదీ ప్రభుత్వ హయాంలో ఎవరికీ ఏం లాభం జరుగలేదని.. పెట్టుబడిదారులకు మాత్రం కాపలాకాసే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అంటూ గులాబీ దళపతి కేసీఆర్ విమర్శించారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని సంగారెడ్
PM Modi | దేశ ప్రజలపై ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మెన్ సామ్ పిట్రోడా (Sam Pitroda) చేసిన వ్యాఖ్యలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. శరీర రంగును చూసి ప్రజలను అవమానిస్తారా? అంటూ విరుచుకుపడ్డారు.
Priyanka Gandhi : ప్రధాని నరేంద్ర మోదీ చౌకబారు ప్రకటనలపై కాకుండా ప్రజలను పట్టిపీడిస్తున్న సమస్యలపై గొంతెత్తాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు.
PM Modi: తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ గురించి విపరీతంగా చర్చ జరుగుతోందని, అయితే ఆర్ఆర్ఆర్ చిత్రం చేసిన వసూళ్లను మించి.. కాంగ్రెస్ సర్కార్ ఆర్ఆర్ ట్యాక్స్ ద్వారా వసూల్ చేస్తున్నట్లు ప్రధాని మోదీ ఆరోపి
PM Modi | తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో గల ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ ఆలయాన్ని (Vemulawada Temple) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) దర్శించుకున్నారు.