“రాష్ట్రంలో చాలా చక్కగా నడుస్తున్న అనేక మంచి కార్యాక్రమాలను కాంగ్రెస్ దారుణంగా దెబ్బతీసింది. అతి తెలివి, అనవసరమైన భేషజానికి పోయి వారి కాళ్లు వాళ్లే విరగ్గొట్టుకున్నరు. నష్టపోయింది వాళ్లే. ఇతరులు ఎవరూ �
రాజ్యాంగాన్ని రద్దు చేసి, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను తొలగిస్తారనే చర్చపై ప్రధాని మోదీ, బీజేపీ పెద్దలు స్పష్టమైన ప్రకటన చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.
లోక్సభ ఎన్నికల్లో 400కుపైగా సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకొన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి క్షేత్రస్థాయిలో అనుకూల పరిస్థితులు కనిపించడం లేదు. 200 సీట్లు కూడా దాటవనే విశ్లేషణలు వినిపిస్తున్
తమకు రిజర్వేషన్లు నిరాకరించడమే కాక, దాని కోసం ఆందోళన చేస్తున్న వారిని కేసులు, అరెస్టులతో వేధిస్తున్న మహారాష్ట్రలోని మహాయుత్ ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో మరాఠా సామాజిక వర్గం తగిన విధంగా బుద్ధి చెబుతుందన
Modi's challenge to Naveen Patnaik | ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్కు ప్రధాని నరేంద్ర మోదీ సవాల్ విసిరారు. ఒడిశాలోని అన్ని జిల్లాలు, హెడ్క్వాటర్ల పేర్లు చెప్పాలని అన్నారు. బీజేపీ మిత్రపక్షంగా ఉన్న బీజేడీ చీఫ్ను అవమాని
KCR | ఢిల్లీ లిక్కర్ స్కాంపై బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం అనేది నరేంద్ర మోదీ సృష్టించినటువంటి ఒక రాజకీయ కుంభకోణం అని కేసీఆర్ తె�
Jagadish Reddy | పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీయే, ఇండియా కూటమి రెండూ ఓటడిపోతున్నాయని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. భువనగిరిలో ఆయన శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడే భాయ్.. ఛోట�
KCR | ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలు రాబోతున్నాయని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్కు 14 సీట్లు గెలిపిస్తే.. తెలంగాణ తడాఖా ఏందో దేశ రాజకీయాల్లో చ�
KCR | గోబెల్స్ అనేటోడు బతికి ఉంటే పాప వాడు సిగ్గుతో చనిపోతుండే.. అంత గోబెల్స్ ప్రచారం చేస్తది బీజేపీ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. ఈ పదేండ్ల కాలంలో ట్రాష్, గ్యాస్ తప్ప.. మోదీ చేసిందేమీ లేదు..
KCR | తెలంగాణలో బీజేపీకి వన్ ఆర్ నన్ సీట్లు వచ్చే అవకాశం ఉందని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చిచెప్పారు. బీఆర్ఎస్కు 12 నుంచి 14 సీట్లు వస్తాయని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ భవన�
దేండ్ల నిజం కేసీఆర్ పాలన, పదేండ్ల విషం బీజేపీ పాలన.. 150 రోజుల అబద్ధం రేవంత్ రెడ్డి పాలన మధ్య పోటీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు.
పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ గ్రాఫ్ పడిపోయిందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) అన్నారు. ప్రధాని మోదీ పదేండ్ల పాలనలో దేశంలో శాంతి లేదని విమర్శించారు. దేశ సంపదను కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు ఎందుకు �