Loksabha Elections 2024 : ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా కాంగ్రెస్ నేతలు విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈసారి అధికారం నుంచి వైదొలగుతారని బీజేపీకి కూడా అర్ధమైందని అన్నారు.
PM Modi: ప్రధాని మోదీ ఇవాళ వారణాసిలో లోక్సభ ఎన్నికల కోసం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన గంగా నది తీరంలో ఉన్న దశాశ్వమేథ ఘాట్లో ప్రత్యేక పూజలు చేశారు. వేద మంత్రోచ్ఛరణల మధ్య ఆయ
ప్రధాని మోదీ (PM Modi) హ్యాట్రిక్పై కన్నేశారు. యూపీలోని వారణాసి (Varanasi) నుంచి రెండు పర్యాయాలు గెలుపొందిన మోదీ.. మూడోసారి విజయంపై గురిపెట్టారు. ఇందులో భాగంగా మంగళవారం వారణాసి లోక్సభ స్థానానికి నామినేషన్ సమర్పిం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చే సీట్లపై జోస్యం చెప్పారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ (53) వయసు కన్నా తక్కువ స్థానాలే వస్తాయని తెలిపారు. అయితే ఆయన రాహుల్ పేరును నేరు�
బీజేపీలో మోదీ తీసుకొచ్చిన ’75 ఏండ్ల’ నిబంధన అనేది కేవలం ఎల్కే అద్వానీ వంటి నేతలకేనా, మోదీకి వర్తించదా? అని ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఈ నిబంధనను తాను పాటిస్తారా? లేదా? అనేదానిపై మోద�
కీలకమైన ఎన్నికల అంశాలపై ప్రధాని మోదీతో బహిరంగ చర్చకు తాను సిద్ధమేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అంగీకరించడాన్ని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తప్పుప డుతూ మీరు ఇండియా కూటమికి ప్రధాని అభ్యర్థా? అని ఎద�
Modi Nomination | ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 14న వారణాసి లోక్సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ప్రధాని నామినేషన్ కోసం బీజేపీ శ్రేణులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నాయి. నామినేషన్ సందర్భంగా ప్రధాని రెండు రోజుల�
Naveen Patnaik | పేపర్ చూడకుండా ఒడిశాలోని జిల్లాల పేర్లు చెప్పాలని సవాల్ చేసిన ప్రధాని మోదీకి ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, వీడియో ద్వారా ఆదివారం కౌంటర్ ఇచ్చారు. ఒడిశా గురించి మీకెంత తెలుసు? అని ప్రశ్నించారు.
PM Modi | ప్రధాని నరేంద్రమోదీ పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీపైన తీవ్ర విమర్శలు గుప్పించారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని ఎద్దేవా చేస్తూ సెటైర్లు వేశారు. ఆదివారం బెంగాల్లోని ఉత్తర 24 పరగణాల �
కాంగ్రెస్పార్టీ సీనియర్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి స్మృతి ఇరాని (Smriti Irani) విరుచుకుపడ్డారు. మీరేమైనా ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థా..? పీఎం మోదీతో చర్చిండచానికి అంటూ ఆగ్రహం వ్యక్తంచేశార�
రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి మోదీ సర్కారు ఇచ్చింది శూన్యమనే చెప్పవచ్చు. తెలంగాణకు తొమ్మిదేండ్లలో రూ.1.25 లక్షల కోట్ల విలువైన జాతీయ రహదారులు మంజూరు చేసిన కేంద్రం.. ఖర్చు చేసింది మాత్రం రూ.20 వేల కోట్ల�