నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్నప్పటికీ, బీజేపీ బాగా బలహీనపడిందని ‘మూడీస్ అనలిటిక్స్' పేర్కొన్నది. ఈ మేరకు శుక్రవారం ‘భారత ఎన్నికల సమీక్ష: సంకీర్ణ ప్రభుత్వంలోకి బీజేపీని చేర్చిన ఓటర్లు’ �
కమలం పార్టీలో లోక్సభ ఎన్నికల ఫలితాలు కల్లోలం సృష్టిస్తున్నాయి. భారీగా సీట్లు తగ్గిపోవడం, సొంతంగా మ్యాజిక్ ఫిగర్ అందుకోకపోవడం పట్ల పార్టీ నేతలు, శ్రేణుల్లో తీవ్ర నైరాశ్యం నెలకొన్నది.
ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ నేతగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి ఎన్నికయ్యారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఆయనను తమ నేతగా ఎన్డీయే భాగస్వామ్య పార్టీల ఎంపీలు ఎన్నుకున్నారు.
జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు ఏకచ్ఛత్రాధిపత్యం మినహా ఫెడరల్ శక్తులంటే ఎంతమాత్రం సరిపడే విషయం కాదు. బీజేపీ మాతృసంస్థ అయిన ఆర్ఎస్ఎస్ అయితే అసలు ప్రాంతీయ పార్టీలకు, భాషా ప్రయుక్త రాష్ర్టాలకు �
అది 2020. అక్టోబర్ నెల. మలయాళ న్యూస్ వెబ్సైట్లో కప్పన్ ఫ్రీలాన్సర్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు. దళిత బాలికపై ఉన్నత వర్గాలకు చెందిన కొందరు సామూహిక లైంగికదాడికి పాల్పడినట్టు ఆరోపణలున్న హత్రాస్ కేస�
Chidambaram : ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగాల్లో తనను మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూతో పోల్చుకుంటున్నారు కాంగ్రెస్ నేత, కేంద్ర ఆర్ధిక శాఖ మాజీ మంత్రి పీ చిదంబరం అన్నారు.
PM Modi | ‘నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA)’ పార్టీల పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎన్నికైన ప్రధాని మోదీ.. భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిశారు. ఢిల్లీలోని రామ్నాథ్ కోవింద్ నివాసానికి వెళ్లి�
Gaurav Gogoi | ప్రధాని నరేంద్రమోదీకి సంకీర్ణ సర్కారును నడిపే లక్షణాలు లేవని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గౌరవ్ గొగోయ్ అన్నారు. ఆయన వచ్చే ఐదేళ్లలో పూర్తికాలం ప్రధానిగా కొనసాగడం సందేహాస్పదమే అని గొగోయ్ వ్యాఖ్య�
PM Modi: కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఇటీవల కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయని, కానీ ఆ రాష్ట్రాల ప్రజలకు ఆ ప్రభుత్వాలతో బంధం తెగిపోయిందని, వాళ్లు భ్రమ నుంచి త్వరగా బయటకు వచ్చి, ఎన్డీఏను ఆమోద�
HD Kumaraswamy : కేంద్రంలో సుస్ధిర ప్రభుత్వ ఏర్పాటు కోసం తాము ప్రధాని మోదీ వెంట నడుస్తామని, ఎన్డీయేతోనే ప్రయాణం చేస్తామని జేడీ(ఎస్) నేత హెచ్డీ కుమారస్వామి స్పష్టం చేశారు.