బీజేపీ రిజర్వేషన్ల వ్యతిరేకి అనే ముద్ర పోవాలంటే బీసీలకు చట్టసభలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని వెంటనే ప్రకటించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.
KC Venugopal | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ఈ లోక్సభ ఎన్నికల్లో కేరళలోని వాయనాడ్ నియోజకవర్గం నుంచి, ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ నుంచి బరిలో దిగుతున్నారు. దీనిపై బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. �
PM Modi: రాబోయే అయిదేళ్లలో అవినీతిపరులపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. జార్ఖండ్లోని గుమ్లాలోని సిసాయిలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. �
బీఆర్ఎస్ ప్రభుత్వంలో నేత కార్మికులకు ఉపాధి ఉండేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఇప్పుడు నేతన్నలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికల ప్రచారం కోసం వచ్చి పచ్చి అబద్ధాలు చెప్పే మోదీ.. ఎందుకు తెలంగాణపై వివక్ష చూపుతున్నారు? ఒక తెలంగాణ బిడ్డగా అడుగుతున్నా.. తెలంగాణ చేసిన తప్పేంటి? ఎందుకు మాకు రావాల్సిన ప్రాజెక్టులు గుజరాత్కు వెళ్లి�
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఓటమి భయం వెంటాడుతున్నదా? ఒక్క ఓటమికే అమేథీలో పోటీకి భయపడ్డారా? గత ఎన్నికల్లో అమేథీలో ఎదురైన పరాభవం ఈసారి వయనాడ్లోనూ చూడబోతున్నారా? అందుకే ముందు జాగ్రత్తగా రాయ్బరేలీ నుం�
కేంద్రంలోని బీజేపీ సర్కారు వల్ల భారత్ అప్పుల కుప్పగా మారింది. కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. మార్చి 31, 2023 వరకూ కేంద్రం రూ.155.6 లక్షల కోట్ల అప్పులు చేసింది.
జనజాతర సభలు తుస్సుమన్నాయి. జనం లేక కాంగ్రెస్ సభలు వెలవెలబోయాయి. సీఎం సమయానికి రాకపోవటంతో జనం అసహనాన్ని వ్యక్తం చేశారు. మిట్టమధ్యాహ్నం మండుటెండల్లో సభలు ఏర్పాటు చేయగా, అనుకున్న సమయం కన్నా సీఎం ఆలస్యంగా �
Mallikarjun Karghe | కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్గాంధీపై బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలకు హస్తం పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రాన్ని వద�
PM Modi: ఓడిపోతానన్న భయంతోనే రాహుల్ గాంధీ అమేథీ స్థానాన్ని విడిచి వెళ్లినట్లు ప్రధాని ఆరోపించారు. ఇవాళ రాహుల్కు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానని, డరో మత్.. భాగో మత్ అని ప్రధాని అన్నారు. భయపడవ