ప్రధాని నరేంద్ర మోదీ తొమ్మిదేండ్ల పాలనలో నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దాదాపు 300 శాతం వరకు పెరిగాయి. బియ్యం, పాలు, పప్పు, చింతపండు ఇలా దేన్ని ముట్టుకున్నా రేట్లు మండిపోతున్నాయి. సామాన్యులు కడుపునిం�
తనకు లక్కీడిప్లో వచ్చిన డబుల్బెడ్రూం ఇంటిని వేరే వారికి కేటాయించడంపై మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన జోగుళాంబ గద్వాల కలెక్టరేట్ ఎదుట చేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. గద్వాల జిల్లా కేంద్రంల
మద్యం పాలసీకి సంబంధించి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు సీబీఐ సమన్లు జారీ చేసిన నేపథ్యంలో అసెంబ్లీని సోమవారం ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సందర్భంగా కేజ్రీవాల్ అసెంబ్లీలో ఫోర్త్ క్లాస్ రాజు అంటూ ఒక కథను చెప�
జాతీయ రహదారులపై ఏర్పాటు చేసిన టోల్ప్లాజాల వద్ద వాహనదారుల పై మరోసారి చార్జీల మోత మోగింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ పెంపు అమల్లోకి వచ్చింది. ఎన్హెచ్ఏఐ (జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ) ప్రతియేటా టోల్ చార్�
‘కేంద్రంలోని బీజేపీ సర్కారు రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నది. మెడలు వంచైనా మనం అనుకున్నది సాధిం చుకోవాలె. నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరిచింది.’ అని ఆదిలాబాద్-నిర
ఇటీవల కాలంలో ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు 75 డాలర్ల దిగువకు తగ్గడంతో మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు దిగివస్తాయని, ద్రవ్యోల్బణం శాంతిస్తుందని, ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపునకు బ్రేక్ చెపుతుందన్న పలు సానుకూ�
విఠలాపురం గ్రామానికి చెందిన రైతు రమేశ్రెడ్డికి చెందిన మామిడి తోటను అయిజ వాసి ఆంజనేయులుకు కౌలుకు చేస్తున్నాడు. ఇతడి వద్ద అయిజ మండలం తూంకుంటకు చెందిన తెలుగురాముడు (40) జీతం చేస్తున్నాడు. భార్య రాజేశ్వరి, క�
Petrol Fuelling | పెట్రోల్ బంకుల వద్ద అలర్ట్ గా లేకపోతే బాయ్ లు మన వెహికల్స్ లో తక్కువ పెట్రోల్ నింపే అవకాశం ఉంది. పెట్రోల్ నింపుకునే సమయంలో అప్రమత్తంగా ఉండాలి సుమా..!
తెలంగాణలో అమలవుతున్న పథకాలు పక్క రాష్ర్టాల్లో కావాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నందుకే టీఆర్ఎస్ను సీఎం కేసీఆర్ బీఆర్ఎస్గా మార్చారన్నారు. పార్టీ పేరు మారినా గుర్తు మారలేదు.. గులాబీ రంగు మారలేదు.. కా�
Petrol Price | ఒక వస్తువు ఉత్పత్తికి సంబంధించిన ముడిసరుకు ధరలు తగ్గితే.. అనుగుణంగా రిటైల్ మార్కెట్లో ఆ వస్తువు ధర తగ్గాలి. ఆ ప్రయోజనం అంతిమంగా వినియోగదారులైన ప్రజలకు చేరాలి. అయితే ఇంధన ధరల విషయంలో అలా జరుగడం లే�
వంట గ్యాస్ ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. వంటింట్లో గ్యాస్ మంటలు చెలరేగుతున్నాయి. గృహావసరాల సిలిండర్పై 50, వాణిజ్యంపై 360 తాజాగా పెంచడంతో మరోసారి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
మన దేశానికి ఎగమతుల రూపంలో వచ్చిన ఆదాయమో, లాభాలో అనుకుంటే మీరు కచ్చితంగా పొరపాటు పడ్డట్టే. ఎందుకంటే ఇది బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎనిమిదిన్నరేండ్లలో చేసిన అప్పు.
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్థాన్.. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) రుణ షరతులకు తలొగ్గడంతో ప్రజలపై భారీగా పన్నుల భారం పడింది. మునుపెన్నడూ లేని విధంగా గరిష్ట స్థాయికి పెట్రోలు,