ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్లో ఇంధన ధరలు ఆకాశన్నంటాయి. తాజా పెంపుతో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయికి చేరాయి. పెట్రోల్, డీజిల్ రెండూ రూ.300 మార్కును దాటేశాయి.
Petrol Price | పొరుగు దేశం పాకిస్థాన్ (Pakistan) గత కొంత కాలంగా తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న విషయం తెలిసిందే. ఓవైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు రాజకీయ అనిశ్చితితో పాక్ ప్రజలు అల్లాడిపోతున్నారు. దీనికి తోడ�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన పదేండ్ల పాలనలో పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసరాలు, ఇతర వస్తువుల ధరలను ఇష్టం వచ్చినట్టుగా, ఇబ్బడిముబ్బడిగా పెంచి సామాన్య ప్రజల నడ్డివిరిచింది. అందుకే దేశవ్యాప్తంగా
పాకిస్థాన్లోని పంజాబ్ రాష్ట్రంలో ఐదు చర్చిలపై దాడి జరిగింది. ఇస్లాం మత గ్రంథాన్ని అపవిత్రం చేశారన్న ఆరోపణలు రావడంతో ఈ దాడి జరిగినట్టు తెలుస్తున్నది. దాదాపు 100 మంది కర్రలు, ఇనుప రాడ్లతో దాడికి పాల్పడ్డా
రష్యా నుంచి అత్యంత చవగ్గా చమురును దిగుమతి చేసుకొంటున్నప్పటికీ, పెట్రో రేట్లను కేంద్రం సవరించటం లేదు. బ్యారెల్కు 68.17 డాలర్ల (రవాణా ఇతరత్రా ఖర్చులన్నీ కలిపి) వద్ద రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంటున్
Petrol Price | నిత్యావసర వస్తువుల ధరలతో కుదేలైన సామాన్యుడికి పెట్రో రేట్లు మరింత భయపెడుతున్నాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గినప్పటికీ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం దేశీయంగా పెట్రోల్, డీ�
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గినా.. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇంధన ధరలను తగ్గించడం లేదు. క్రూడాయిల్ రేట్లు పెరిగినప్పుడు పెట్రోల్, డీజిల్ రేట్లను భారీగా పెంచి సొమ్ము చేసుకున్న మోద
Russia Crude Oil | భారత్ దిగుమతి చేసుకునే ముడి చమురుపై రష్యా ఇస్తున్న డిస్కౌంట్ నాలుగు డాలర్లకు తగ్గే సూచనలున్నాయి. ఇదే జరిగితే దేశీయ మార్కెట్లో పెట్రోల్ ధరలు పెరగనున్నాయని తెలుస్తున్నది.
వాహనాలన్నీ ఇథనాల్తో నడిచే రోజు వస్తే.. లీటర్ పెట్రోల్ ధర రూ.15కు దిగి వస్తుందని కేంద్ర మంత్రి గడ్కరీ చెప్పారు. రైతులు ఉత్పత్తి చేసిన ఇథనాల్తో నడిచే కారు ఆగస్టులో మార్కెట్లోకి రాబోతున్నదని తెలిపారు.
ఏపీలోని బాపట్ల జిల్లాలో దారుణం జరిగింది. అమర్నాథ్ అనే పదో తరగతి విద్యార్థిపై స్నేహితుడే పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్ర గాయాలైన అమర్నాథ్ను గుంటూరు జీజీహెచ్కు తరలించగా..చికిత్స పొం దుతూ మృతిచెంద�
రాష్ట్రంలో బీజేపీ వ్యతిరేక శక్తులు ఏకమవ్వాల్సిన సమయం ఆసన్నమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. కొత్తగూడెం పట్టణంలో ఆదివారం నిర్వహించిన సీపీఐ ప్రజాగర్జన బహిరంగ సభలో ఆయ