దేశవ్యాప్తంగా భారీగా ట్రాఫిక్జామ్, పెట్రోల్ బంకుల్లో పెద్దపెద్ద లైన్ల మధ్య కొత్త సంవత్సరానికి ప్రజలు స్వాగతం పలికారు. హైదరాబాద్ సహా దేశంలోని ప్రధాన నగరాలన్నింటిలో ఈ పరిస్థితే కనిపించింది. ట్రాఫిక�
లోక్సభ ఎన్నికలకు ముందు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని భావిస్తున్నది. ఈ మేరకు కసరత్తు కూడా చేసినట్టు సమాచారం. లీటరు పెట్రోల్, డీజిల్ప�
Himachal CM | గ్రీన్ అండ్ క్లీన్ హిమాచల్ ప్రదేశ్ లక్ష్యాన్ని సాధించేందుకు ఆ రాష్ట్ర సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు కీలక నిర్ణయం తీసుకున్నారు. 2024 కొత్త ఏడాది నుంచి డీజిల్, పెట్రోల్ వాహనాలు కొనవద్దని ప్రభుత్వ అధిక�
Kamareddy | తనకు డబుల్ బెడ్ బెడ్ రూం ఇళ్లు కేటాయించడం లేదని ఆవేశంతో ఓ యువకుడు గ్రామపంచాయతీ కార్యాలయానికి(Gram Panchayat office) నిప్పు(Fire) పెట్టాడు. ఈ సంఘటన కామారెడ్డి(Kamareddy )జిల్లా, బిక్కనూరు మండలం సిద్ధరామేశ్వర నగర్లో చోటు �
బీఆర్ఎస్ నేతల వాహనాలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. వివరాల్లోకి వెళ్తే.. వనపర్తి జిల్లా అమరచింత మండలంలోని ధర్మాపూర్లో బీఆర్ఎస్ నేతలు హరిజన గోపి, హరిజన సోమన్నల రెండు ఆటోలు, స్కూటీని బుధవ
CNG Bike | పెట్రోల్, డీజిల్ ధరలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ద్విచక్ర వాహన వినియోగదారులకు త్వరలో శుభవార్త రాబోతున్నది. ప్రస్తుతం కార్లకే పరిమితమైన సీఎన్జీ..భవిష్యత్తులో ద్విచక్ర వాహనాల్లో కూడా అందుబాటులోకి
నిందితులను పట్టుకోవడానికి వెళ్లిన పోలీసులపై అధికార పార్టీకి చెందిన నేత దాడిచేశాడు. ఏకంగా ఓ కానిస్టేబుల్పై (Constable) పెట్రోల్ పోసి నిప్పంటించడానికి ప్రయత్నించిన ఘటన బీహార్లోని (Bihar) సహర్సాలో (Saharsa) జరిగింది.
ఇథనాల్ ఆధారిత వాహనాల వినియోగంతో ఎన్నో ప్రయోజనాలున్నాయని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఈ క్రమంలోనే ఇథనాల్ను వాడుకొంటే 25 రూపాయలకే లీటర్ పెట్రోల్ను పొందవచ్చని చ�
పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించటంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. దీంతో రాబోయే ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలన్న విషయంలో ఆ పార్టీ మల్లగుల్లాలు పడుతున్నద�