Manipur Violence | ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur)లో రిజర్వేషన్ల అంశం తీవ్ర హింసాత్మక ఘటనలకు దారితీసింది. రెండు వర్గాల మధ్య చెలరేగిన అల్లర్ల కారణంగా గత మూడు వారాలుగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అల్లర�
రోడ్లపై ఇటీవల ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ) కనిపిస్తున్నాయి. నిర్వహణ ఖర్చు తక్కువ కావడం, పెట్రోలుతో పనిలేకుండా ఎంచక్కా ఇంట్లోనే చార్జింగ్ చేసుకునే వెసులుబాటు ఉండడం, ఎంత దూరమైనా చవగ్గా ప్రయాణించే వ
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను ఇబ్బడిముబ్బడిగా పెంచేసే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. ఎన్నికల సమయంలో మాత్రం ఆ ధరల మంటకు బ్రేక్ వేస్తుంది. కారణం.. ధరల ప్రభావం ఎన్నికల ఫలితాలపై పడకూడదనే. ఇప్పుడు ఇదే సూత్�
ప్రపంచంలో క్రూడాయిల్ ధరలు పెరిగితే మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తుంది కేంద్రం. మరి క్రూడాయిల్ తక్కువ ధరకు దొరికినప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాలి కదా! కానీ, అలా తగ్గడం
Electric Car | రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్ ఖర్చులు భరించలేని ఓ 65 ఏండ్ల వృద్ధుడు సొంతం కారు తయారు చేసుకున్నారు. అది కూడా విద్యుత్తుతో నడిచేలా రూపొందించారు. పశ్చిమ బెంగాల్లోని పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాకు చె
ఇప్పటివరకు పెట్రోల్, విద్యుత్తుతో నడిచే ద్విచక్ర వాహనాలను మనం వినియోగిస్తున్నాం. గతంలో డీజిల్ బైకులు కూడా ఉండేవి. గ్యాస్తో నడిచే బైకులు కూడా కొన్ని దేశాల్లో తయారుచేశారు.
హ్యుందాయ్ మోటర్ ఇండియా లిమిటెడ్ తమ సరికొత్త ఎస్యూవీ ‘ఎక్స్టర్' బుకింగ్స్ను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఉన్న హ్యుందాయ్ డీలర్షిప్ల్లో రూ. 11,000 చెల్లించి కస్టమర్లు కారును బుక్ చేసుకోవచ్చని సం�
పేద ప్రజల సొమ్మును దోచుకుంటూ.. అదానీ, అంబానీలకు పంచిపెడుతున్న మోదీ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు విశ్రమించేది లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఆదివారం రాత్రి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం�
Petrol Bunk | సివిల్ సైప్లె కార్పొరేషన్ పెట్రోల్ బంక్ల వ్యాపారంలోకి అడుగుపెట్టనున్నది. అదాయాన్ని పెంచుకునే మార్గాలపై దృష్టి సారించిన ఆ సంస్థ తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాకో పెట్ర�
ప్రధాని నరేంద్ర మోదీ తొమ్మిదేండ్ల పాలనలో నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దాదాపు 300 శాతం వరకు పెరిగాయి. బియ్యం, పాలు, పప్పు, చింతపండు ఇలా దేన్ని ముట్టుకున్నా రేట్లు మండిపోతున్నాయి. సామాన్యులు కడుపునిం�
తనకు లక్కీడిప్లో వచ్చిన డబుల్బెడ్రూం ఇంటిని వేరే వారికి కేటాయించడంపై మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన జోగుళాంబ గద్వాల కలెక్టరేట్ ఎదుట చేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. గద్వాల జిల్లా కేంద్రంల
మద్యం పాలసీకి సంబంధించి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు సీబీఐ సమన్లు జారీ చేసిన నేపథ్యంలో అసెంబ్లీని సోమవారం ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సందర్భంగా కేజ్రీవాల్ అసెంబ్లీలో ఫోర్త్ క్లాస్ రాజు అంటూ ఒక కథను చెప�
జాతీయ రహదారులపై ఏర్పాటు చేసిన టోల్ప్లాజాల వద్ద వాహనదారుల పై మరోసారి చార్జీల మోత మోగింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ పెంపు అమల్లోకి వచ్చింది. ఎన్హెచ్ఏఐ (జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ) ప్రతియేటా టోల్ చార్�
‘కేంద్రంలోని బీజేపీ సర్కారు రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నది. మెడలు వంచైనా మనం అనుకున్నది సాధిం చుకోవాలె. నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరిచింది.’ అని ఆదిలాబాద్-నిర
ఇటీవల కాలంలో ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు 75 డాలర్ల దిగువకు తగ్గడంతో మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు దిగివస్తాయని, ద్రవ్యోల్బణం శాంతిస్తుందని, ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపునకు బ్రేక్ చెపుతుందన్న పలు సానుకూ�