దాయాదిదేశం పాకిస్థాన్లో ఇంధన సంక్షోభం నెలకొంది. పలు ప్రావిన్సులను పెట్రోల్ కొరత వేధిస్తోంది. పలుచోట్ల పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి.
2014 ఎన్నికల్లో మోదీ గుజరాత్ మాడల్ను భూతద్దంలో చూపించారు.‘నాకు ఓటేయ్యండి దేశ స్థితిగతులను మారుస్తా. నల్లధనాన్ని ప్రతి పేదవారి ఖాతాలో వేస్తా’ అని ప్రజలను నమ్మబలికారు. యువతకు ఉద్యోగాలు, రైతుల జీవితాల్లో మ
మీపై రూ.లక్ష అప్పు ఉంది. ఆశ్చర్యపోతున్నారా? ఎవరికీ బకాయి పడకుండానే అప్పు ఉండడమేంటని అనుకొంటున్నారా? అవును.. కేంద్రప్రభుత్వం ఇప్పటివరకూ రూ.147.19 లక్షల కోట్ల అప్పులు చేసింది మరి.
కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం ఏటేటా తన ఆర్థిక లక్ష్యాలను పొడిగించుకొంటున్నది. జీఎస్టీ రూపంలో సామాన్యుడిపై భారీగా పన్నుల భారాన్ని మోపి అందినకాడికి దండుకొంటున్నది.
ఆరుగురి సజీవ దహనం కేసుకు సంబంధించి ఘటనా స్థలంలో దొరికిన సమాచారం, పోలీసు బృందాల ద్వారా వచ్చిన సమాచారం మేరకు నిందితులను పట్టుకున్నామని రామగుండంం సీపీ చంద్రశేఖర్రెడ్డి తెలిపారు
అంత్రాష్ట్ర ప్రధాన రహదారిపై గల పెట్రోల్ బంకు ల్లో పెట్రోల్, డీజిల్లు 24 గంటలపాటు అందుబాటులో ఉంచాలని, నో స్టాక్ బోర్డులు పెడితే ఎలా అని అదనపు కలెక్టర్ పద్మజారాణి ప్రశ్నించారు. మండలంలోని పెట్రోల్ బంక�
పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తేవడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నదని, అయితే రాష్ర్టాలు అందుకు అంగీకరించే అవకాశాలు తక్కువగా ఉన్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురి అన్నా రు.
Minister KTR | కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. మోదీ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరగ్గొడుతున్నాడని ధ్వజమెత్తారు.
పెద్దనోట్లను ఎందుకు రద్దు చేశారని కేంద్ర ప్రభుత్వాన్ని భారత సుప్రీంకోర్టు తాజాగా ప్రశ్నించింది. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ తప్పక జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2016 నవంబర్ 8న, రాత్రి 8 గంటల సమయంలో �
దేశ ఎగుమతులు-దిగుమతుల మధ్యనున్న వాణిజ్య అంతరం అంతకంతకూ పెరుగుతూపోతున్నది. కేంద్రం అనాలోచిత నిర్ణయాలు.. ఈ ఆర్థిక సంవత్సరం తొలి 4 నెలల్లో 100 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటుకు దారితీశాయి. మోదీ సర్కారు జోక్యంతో ప