రోడ్డు సమస్యను పరిష్కరించేందుకు గ్రామానికి వెళ్లిన అధికారులపై ఓ వ్యక్తి పెట్రోల్తో దాడి చేసి నిప్పంటించాడు. ఈ ఘటనలో ఎంపీవో రామకృష్ణరాజు గాయపడ్డారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూర్లో మ�
పొరుగు దేశం శ్రీలంక పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక నిరసనోద్యమం హింసాత్మకంగా మారి దేశవ్యాప్తంగా విస్తరించింది.పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, నింగినంటిన పెట్రోల్, డీజిల్ ధరలు, ఆ
అభివృద్ధి ముందంజలో కాకపోయినా వెనుకంజలో మాత్రం మోదీ సర్కారు రికార్డుల మీద రికార్డులను నెలకొల్పుతున్నది. కేంద్ర ప్రభుత్వం వారి కీరి ్తకిరీటానికి కొత్త కలికితురాయి రూపాయి విలువ పతనం! ఒక అమెరికన్ డాలరుకు
ముంబై: కేంద్రప్రభుత్వం ఇంధన ధరలపై సుంకాలు తగ్గించినప్పటికీ, కొన్ని రాష్ట్రాలు పన్నులు తగ్గించడంలేదని, సహకార సమాఖ్య స్ఫూర్తితో ఇకనైనా ఆయా రాష్ట్రాలు పన్నులను తగ్గించాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేసిన వ
ముంబై : ప్రస్తుతం ఇంధన ధరలు మంటపుట్టిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుడంతో సామాన్యుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ఈ క్రమంలో మహారాష్ట్ర థానే ఘోడ్బందర్ రోడ్లోని ఓ పెట్రోల్ పంప్ వినియో
పెట్రోల్, నిమ్మకాయల ధరలు మండిపోతుండటంతో ఓ సెల్ఫోన్ దుకాణాదారుడు వినూత్నంగా ఆలోచించాడు. ఫోన్ విడిభాగాలు కొంటే వీటిని ఉచితంగా అందజేస్తామని బోర్డు పెట్టాడు. ప్రధాని మోదీ సొంత నియోజకవర్గమైన వారణాసిలో
గుజరాత్ యొక్క.. గుజరాత్ చేత.. గుజరాత్ కొరకు.. గుజరాత్ వైపు.. కొత్త నిర్వచనం అంటూ మంత్రి కేటీఆర్ ఫైర్ ప్రధాని మోదీవి గాంధీ మాటలు.. గాడ్సే చేతలు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఈడీ, సీబీఐ దాడులు కుల, మత వి
బీజేపీ వైఫల్యాలపై నోరెత్తని నాయకులు ఉప ఎన్నికల్లో కాషాయ పార్టీకి పరోక్ష మద్దతు ఇరు పార్టీలు ఏకమయ్యాయనే అనుమానాలు హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): పేరుకేమో రెండు జాతీయ పార్టీలు.. ఢిల్లీలో బద్ధ శత్ర�
వారణాసి : ఓ వైపు పెట్రో ధరలు మండిపోతున్నాయి. మరో వైపు నిమ్మకాయల ధరలు కూడా ఆకాశన్నంటాయి. ఈ రెండింటిని సామాన్యుడు కొనలేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఓ మొబైల్ షాపు నిర్వాహకుడు కస్టమర్ల�
ఎలక్ట్రిక్ వాహనాలవైపు వినియోగదారుల మొగ్గు 2021లో రెండింతలకు పైగా పెరిగిన కొనుగోళ్లు.. హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు, కాలుష్యం కారణంగా వినియోగదారులు ఇప్పుడు ఎల�
8 ఏండ్లలో 60-75% పెరిగిన రేట్లు పరుగులు తీస్తున్న పెట్రోల్, డీజిల్ రెండింతలు పెరిగిన ఇంటి ఖర్చులు అడుగంటుతున్న ప్రజల ఆదాయాలు జనాల్లో పడిపోతున్న కొనుగోలు శక్తి విందులు, వినోదాలకు బహు దూరం హైదరాబాద్, ఏప్రి�