హైదరాబాద్ : పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు వంటగ్యాస్ను రికార్డు స్థాయిలో ధరలను పెంచిన కేంద్రం.. కంటితుడుపు చర్యగా స్వల్పంగా ధరలను తగ్గించింది. అయినా ఇంకా ధరలు సామాన్యుడికి భారంగానే ఉన్నాయి. ఈ క్రమంలో రాష
హైదరాబాద్ : పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం ‘బారాణా పెంచి.. చారాణా తగ్గించినట్టు’ ఉందని.. ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన గాంధీ దవాఖానలో మీడియాతో మాట్లాడాడ�
హైదరాబాద్ : కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు వెనుక ఉన్న వాస్తవాలను మేధావులు, రాజకీయ నాయకులు బట్టబయలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి సాకేత్ గోఖల�
పెరిగిన కుటుంబ నెలవారీ ఖర్చులు ఇప్పటికే ముప్పై శాతం కన్నా ఎక్కువ ఖర్చు రాబోయే రోజుల్లో మరో 30% పెరగొచ్చు లోకల్ సర్కిల్స్ సర్వేలో ప్రజల మనోగతం న్యూఢిల్లీ, మే 21: ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు.. ఏమన్న క�
రోడ్డు సమస్యను పరిష్కరించేందుకు గ్రామానికి వెళ్లిన అధికారులపై ఓ వ్యక్తి పెట్రోల్తో దాడి చేసి నిప్పంటించాడు. ఈ ఘటనలో ఎంపీవో రామకృష్ణరాజు గాయపడ్డారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూర్లో మ�
పొరుగు దేశం శ్రీలంక పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక నిరసనోద్యమం హింసాత్మకంగా మారి దేశవ్యాప్తంగా విస్తరించింది.పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, నింగినంటిన పెట్రోల్, డీజిల్ ధరలు, ఆ
అభివృద్ధి ముందంజలో కాకపోయినా వెనుకంజలో మాత్రం మోదీ సర్కారు రికార్డుల మీద రికార్డులను నెలకొల్పుతున్నది. కేంద్ర ప్రభుత్వం వారి కీరి ్తకిరీటానికి కొత్త కలికితురాయి రూపాయి విలువ పతనం! ఒక అమెరికన్ డాలరుకు
ముంబై: కేంద్రప్రభుత్వం ఇంధన ధరలపై సుంకాలు తగ్గించినప్పటికీ, కొన్ని రాష్ట్రాలు పన్నులు తగ్గించడంలేదని, సహకార సమాఖ్య స్ఫూర్తితో ఇకనైనా ఆయా రాష్ట్రాలు పన్నులను తగ్గించాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేసిన వ
ముంబై : ప్రస్తుతం ఇంధన ధరలు మంటపుట్టిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుడంతో సామాన్యుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ఈ క్రమంలో మహారాష్ట్ర థానే ఘోడ్బందర్ రోడ్లోని ఓ పెట్రోల్ పంప్ వినియో
పెట్రోల్, నిమ్మకాయల ధరలు మండిపోతుండటంతో ఓ సెల్ఫోన్ దుకాణాదారుడు వినూత్నంగా ఆలోచించాడు. ఫోన్ విడిభాగాలు కొంటే వీటిని ఉచితంగా అందజేస్తామని బోర్డు పెట్టాడు. ప్రధాని మోదీ సొంత నియోజకవర్గమైన వారణాసిలో
గుజరాత్ యొక్క.. గుజరాత్ చేత.. గుజరాత్ కొరకు.. గుజరాత్ వైపు.. కొత్త నిర్వచనం అంటూ మంత్రి కేటీఆర్ ఫైర్ ప్రధాని మోదీవి గాంధీ మాటలు.. గాడ్సే చేతలు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఈడీ, సీబీఐ దాడులు కుల, మత వి
బీజేపీ వైఫల్యాలపై నోరెత్తని నాయకులు ఉప ఎన్నికల్లో కాషాయ పార్టీకి పరోక్ష మద్దతు ఇరు పార్టీలు ఏకమయ్యాయనే అనుమానాలు హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): పేరుకేమో రెండు జాతీయ పార్టీలు.. ఢిల్లీలో బద్ధ శత్ర�