ధర రూ.2.35 లక్షలు పుణె, జూలై 12: ఇటలీకి చెందిన వాహన ఉత్పత్తి సంస్థ పియాజియో సబ్సిడరీ సంస్థయైన పియాజియో వెహికల్..దేశీయ మార్కెట్లోకి సరికొత్త ప్యాసింజర్ ఆటోను పరిచయం చేసింది. అపె ఎన్ఎక్స్టీ+ పేరుతో విడుదల చ�
న్యూఢిల్లీ, జూలై 9: రానున్న ఐదేండ్లలో దేశంలో పెట్రోల్ వినియోగం నిలిచిపోనున్నదని కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సూచనప్రాయంగా చెప్పారు. శిలాజ ఇంధనాల వినియోగంపై నిషేధం ఉండొచ్చన్నారు. మహారా�
చైనా రుణ ఉచ్చులో చిక్కుకుని విలవిల అడుగంటిన విదేశీ మారక నిల్వలు దేశంలో ఇంధన, విద్యుత్తు సంక్షోభం బకాయిల చెల్లింపునకు చైనా ఒత్తిడి ఇస్లామాబాద్, జూన్ 18: చాయ్ తక్కువగా తాగండి.. చాపత్త దిగుమతి చేసుకోవడాని�
జిల్లా వ్యాప్తంగా అన్ని బంకుల్లో పెట్రోల్, డీజిల్ను వినియోగదారులకు విక్రయించాలని.. బ్లాక్ చేసినా లేదంటే బంకులు మూసివేసినా చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ బంక్ యజమాన్యాన్ని హెచ్చర�
డబ్బు చెల్లించినా స్టాక్ రావడంలో జాప్యమే కేంద్ర ప్రభుత్వ తీరుతో డీలర్లకు కంపెనీల కొర్రీలు హైదరాబాద్లో అడపాదడపా ‘నో స్టాక్’ బోర్డులు జిల్లాల్లో రోజురోజుకూ జఠిలమవుతున్న సమస్య సాగు సీజన్ ప్రారంభం�
పెరుగుతున్న పెట్రో ధరలను క్యాష్ చేసుకోవాలని కొందరు నిందితులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే పెట్రోల్, డీజిల్ను అక్రమంగా అమ్మేస్తూ డబ్బులు దండుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు దేశంలో పలుచోట్ల వెలుగు చూస్తు�
ప్రస్తుతం మన పొరుగు దేశం శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ఏ స్థాయిలో ఉందో తెలిసిందే. ఆహార పదార్థాలు కూడా కొనుక్కోలేని పరిస్థితిలో కుటుంబాలు నానా తిప్పలు పడుతున్నాయి. ఇక్కడి సెంట్రల్ హైలాండ్స్లోని ఒక కుటుంబం�
హైదరాబాద్ : పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు వంటగ్యాస్ను రికార్డు స్థాయిలో ధరలను పెంచిన కేంద్రం.. కంటితుడుపు చర్యగా స్వల్పంగా ధరలను తగ్గించింది. అయినా ఇంకా ధరలు సామాన్యుడికి భారంగానే ఉన్నాయి. ఈ క్రమంలో రాష
హైదరాబాద్ : పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం ‘బారాణా పెంచి.. చారాణా తగ్గించినట్టు’ ఉందని.. ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన గాంధీ దవాఖానలో మీడియాతో మాట్లాడాడ�
హైదరాబాద్ : కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు వెనుక ఉన్న వాస్తవాలను మేధావులు, రాజకీయ నాయకులు బట్టబయలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి సాకేత్ గోఖల�
పెరిగిన కుటుంబ నెలవారీ ఖర్చులు ఇప్పటికే ముప్పై శాతం కన్నా ఎక్కువ ఖర్చు రాబోయే రోజుల్లో మరో 30% పెరగొచ్చు లోకల్ సర్కిల్స్ సర్వేలో ప్రజల మనోగతం న్యూఢిల్లీ, మే 21: ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు.. ఏమన్న క�