అసమర్థ బీజేపీ సర్కా రు వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అడ్డూఅదుపు లేకుండా పెట్రోలు, డీజిల్ ధరలు పెంచుతున్నదని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్య�
సామాన్యుల నడ్డివిరుస్తూ పెట్రో ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. లీటర్ పెట్రోల్పై మరో 90 పైసలు, డీజిల్పై 87 పైసలు పెంచుతూ చమురు కంపెనీలు బుధవారం నిర్ణయం తీసుకొన్నాయి.
Petrol | దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. దేశీయ చమురు కంపెనీలు రోజుకు పెట్రోల్ (Petrol), డీజిల్పై (diesel) దాదాపు ఒక రూపాయి చొప్పున పెంచుతున్నాయి. మార్చి 22న ప్రారంభమైన ఈ వడ్డింపు కొనసాగుతూనే ఉన్నది. తాజాగా లీట�
ఇంధన ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి. ఆయిల్ కంపెనీలు రోజుకు పెట్రోల్, డీజిల్పై దాదాపు ఒక రూపాయి చొప్పున పెంచేస్తున్నాయి. మంగళవారం లీటర్ పెట్రోల్పై మరో 91 పైసలు, డీజిల్పై 87 పైసలు వడ్డించాయి. హైదర
దేశంలో కొనసాగుతున్న ఇంధన ధరల పెంపు పెట్రోల్పై 45 పైసలు, డీజిల్పై 43 పైసల వడ్డన ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత మొదలైన ఇంధన ధరల పెంపు సోమవారం కూడా కొనసాగింది. ఆయిల్ కంపెనీలు తాజాగా లీటర్ ప�
petrol | వరుసగా పెట్రో ధరలు పెంచుతున్న కేంద్ర ప్రభుత్వం వాహనదారులపై మోయలేని భారం వేస్తున్నది. గ్యాప్లేకుండా చమురు ధరలు పెంచుతూ సామాన్యుల జేబులు గుల్ల చేస్తున్నది. మార్చి 22న ప్రారంభమైన ధరల మోత కొనసాగుతూనే ఉన
అమాంతం పెరిగిన కమర్షియల్ సిలిండర్ రేటు ప్రస్తుతం రూ. 2253కి చేరినధర వణుకుతున్న చిరువ్యాపారులు మోయలేని భారమంటూ ఆవేదన బతుకు ఆగమవుతున్నదని కన్నీళ్లు కేంద్రం తీరుపై మండిపాటు వెంటనే తగ్గించాలని డిమాండ్ ధర
Petrol | పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. వరుస వడ్డింపునకు శుక్రవారం విరామం ఇచ్చిన దేశీయ చమురు కంపెనీలు శనివారం నుంచి ప్రజలపై మళ్లీ భారం మోపుతున్నాయి. దీంతో మార్చి 22 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచ�
ఒక్కరోజు గ్యాప్ ఇచ్చిన ఆయిల్ కంపెనీలు దేశంలో ఇంధన ధరలను మళ్లీ పెంచాయి. తాజాగా శనివారం లీటర్ పెట్రోల్ ధర 91 పైసలు, డీజిల్ 87 పైసలు చొప్పున పెరిగింది. పెట్రో రేట్లు పెరుగడం గత 12 రోజుల వ్యవధిలో ఇది పదోసారి
Price | పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. ఒక్కరోజు విరామం ఇచ్చిన దేశీయ చమురు కంపెనీలు సామాన్యులపై మరోసారి భారం మోపాయి. పెట్రోల్, డీజిల్పై లీటర్కు 80 పైసల చొప్పున వడ్డించాయి.
Commercial cylinder | నిన్నటివరకు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన దేశీయ చమురు కంపెనీలు.. ఇప్పుడు వాణిజ్య అవసరాలకోసం వినియోగించే సిలిండర్పై భారీగా వడ్డించాయి. ఒకేసారి రూ.273.5 పెంచాయి. దీంతో హైదరాబాద్ కమర్షియల్ ఎల్పీజీ
కల్లోల లంక కొలంబోలోని అధ్యక్షుడి నివాసం ముట్టడి పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ పోలీసులపైకి రాళ్లు రువ్విన నిరసనకారులు భాష్పవాయువు ప్రయోగించిన పోలీసులు కొలంబో, మార్చి 31: తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టు�
న్యూఢిల్లీ, మార్చి 31: దేశంలో ఇంధన ధరలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా లీటరు పెట్రోల్పై 90 పైసలు, డీజిల్పై 87 పైసలు పెరిగింది. పెట్రో రేట్లు పెరుగడం ఇత పది రోజుల్లో ఇది తొమ్మిదోసారి. మొత్తంగా లీటర్ పెట్రోల్పై ర
రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధర సెంచరీ దాటిన డీజిల్ అర్ధరాత్రి నుంచి టోల్ చార్జీలు పెరుగుదల గగ్గోలు పెడుతున్న వాహనదారులు పరోక్షంగా సామాన్యుడిపై భారం కేంద్ర ప్రభుత్వ విధానాలతో ప్రజలపై మ�