దేశంలో కొనసాగుతున్న ఇంధన ధరల పెంపు పెట్రోల్పై 45 పైసలు, డీజిల్పై 43 పైసల వడ్డన ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత మొదలైన ఇంధన ధరల పెంపు సోమవారం కూడా కొనసాగింది. ఆయిల్ కంపెనీలు తాజాగా లీటర్ ప�
petrol | వరుసగా పెట్రో ధరలు పెంచుతున్న కేంద్ర ప్రభుత్వం వాహనదారులపై మోయలేని భారం వేస్తున్నది. గ్యాప్లేకుండా చమురు ధరలు పెంచుతూ సామాన్యుల జేబులు గుల్ల చేస్తున్నది. మార్చి 22న ప్రారంభమైన ధరల మోత కొనసాగుతూనే ఉన
అమాంతం పెరిగిన కమర్షియల్ సిలిండర్ రేటు ప్రస్తుతం రూ. 2253కి చేరినధర వణుకుతున్న చిరువ్యాపారులు మోయలేని భారమంటూ ఆవేదన బతుకు ఆగమవుతున్నదని కన్నీళ్లు కేంద్రం తీరుపై మండిపాటు వెంటనే తగ్గించాలని డిమాండ్ ధర
Petrol | పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. వరుస వడ్డింపునకు శుక్రవారం విరామం ఇచ్చిన దేశీయ చమురు కంపెనీలు శనివారం నుంచి ప్రజలపై మళ్లీ భారం మోపుతున్నాయి. దీంతో మార్చి 22 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచ�
ఒక్కరోజు గ్యాప్ ఇచ్చిన ఆయిల్ కంపెనీలు దేశంలో ఇంధన ధరలను మళ్లీ పెంచాయి. తాజాగా శనివారం లీటర్ పెట్రోల్ ధర 91 పైసలు, డీజిల్ 87 పైసలు చొప్పున పెరిగింది. పెట్రో రేట్లు పెరుగడం గత 12 రోజుల వ్యవధిలో ఇది పదోసారి
Price | పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. ఒక్కరోజు విరామం ఇచ్చిన దేశీయ చమురు కంపెనీలు సామాన్యులపై మరోసారి భారం మోపాయి. పెట్రోల్, డీజిల్పై లీటర్కు 80 పైసల చొప్పున వడ్డించాయి.
Commercial cylinder | నిన్నటివరకు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన దేశీయ చమురు కంపెనీలు.. ఇప్పుడు వాణిజ్య అవసరాలకోసం వినియోగించే సిలిండర్పై భారీగా వడ్డించాయి. ఒకేసారి రూ.273.5 పెంచాయి. దీంతో హైదరాబాద్ కమర్షియల్ ఎల్పీజీ
కల్లోల లంక కొలంబోలోని అధ్యక్షుడి నివాసం ముట్టడి పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ పోలీసులపైకి రాళ్లు రువ్విన నిరసనకారులు భాష్పవాయువు ప్రయోగించిన పోలీసులు కొలంబో, మార్చి 31: తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టు�
న్యూఢిల్లీ, మార్చి 31: దేశంలో ఇంధన ధరలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా లీటరు పెట్రోల్పై 90 పైసలు, డీజిల్పై 87 పైసలు పెరిగింది. పెట్రో రేట్లు పెరుగడం ఇత పది రోజుల్లో ఇది తొమ్మిదోసారి. మొత్తంగా లీటర్ పెట్రోల్పై ర
రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధర సెంచరీ దాటిన డీజిల్ అర్ధరాత్రి నుంచి టోల్ చార్జీలు పెరుగుదల గగ్గోలు పెడుతున్న వాహనదారులు పరోక్షంగా సామాన్యుడిపై భారం కేంద్ర ప్రభుత్వ విధానాలతో ప్రజలపై మ�
Petrol | దేశంలో పెట్రో మంట ఇప్పట్లో ఆగేలా కనిపించడంలేదు. కరోనా ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సామాన్యుడిపై చమురు కంపెనీలు ధరాభారం మోపుతూ వస్తున్నాయి. మార్చి 22 నుంచి కొనసాగుతున్న
ఇంధన ధరలు మళ్లీ పెరిగాయి. బుధవారం పెట్రోల్పై మరో 91 పైసలు, డీజిల్పై 87 పైసలు పెరిగింది. తాజా పెంపుతో హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.114.52కు పెరగ్గా, డీజిల్ వంద మార్క్ దాటేసి రూ.100.71కి చేరింది. గత తొమ్మిది ర
Petrol | దేశవ్యాప్తంగా పెట్రో బాదుడు కొనసాగుతూనే ఉన్నది. గత మంగళవారం (మార్చి 22) నుంచి ఒక్కరోజు మినహా (మార్చి 24న) ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పెరుగుతూనే ఉన్నాయి. దీంతో బండ్లు బయటకు తీయాలంటేనే
జైపూర్: రాజస్థాన్ మంత్రి ప్రతాప్ సింగ్ కచరియావాస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇంధన ధరలను పెంచిన కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ నేతలు రాముడి భక్తులు కాదని, వాళ్లు రావ�