కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పెల్లుబికిన ప్రజాగ్రహం టీఆర్ఎస్ సహా పలు రాజకీయ పార్టీల ప్రదర్శన పట్టణాల్లో భారీ ర్యాలీలు, రాస్తారోకోలు.. ఉమ్మడి జిల్లాలో తొలిరోజు ‘భారత్ బంద్’ సక్సెస్ డి�
దేశంలో పెట్రో వడ్డన కొనసాగుతున్నది. సోమవారం లీటర్ పెట్రోల్పై 34 పైసలు, డీజిల్పై 38 పైసలు పెరిగింది. గత ఏడు రోజుల్లో ఇంధన ధరలు పెరుగడం ఇది ఆరోసారి. తాజా పెంపుతో హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.112.71కు పెరగ
న్యూఢిల్లీ : ఇంధన ధరలు మళ్లీ పెరిగాయి. సోమవారం లీటరు పెట్రోల్పై 30 పైసలు, డీజిల్పై 35 పైసలు పెరిగింది. పెట్రోల్ ధరలు పెరగడం గడిచిన ఏడు రోజుల్లో ఇది ఆరో సారి. వారం రోజుల్లోనే లీటర్కు రూ. 4 వరకు చమురు సంస�
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక పెట్రోల్, డీజిల్ ధరలు అడ్డూ అదుపూ లేకుండా పెరుగుతున్నాయి. గతేడాది లీటర్ పెట్రోల్ ధర రూ.100 నుంచి రూ.110కి, డీజిల్ ధర రూ.90 నుంచి రూ.100కు పెరిగింది. ఇటీవల ఐదు రాష్ర్టాల అసెం
మళ్లీ పెరిగిన ఇంధన ధరలు న్యూఢిల్లీ, మార్చి 27: ఇంధన ధరలు మళ్లీ పెరిగాయి. ఆదివారం లీటరు పెట్రోల్పై 57 పైసలు, డీజిల్పై 59 పైసలు పెరిగింది. పెట్రోల్ ధరలు పెరగడం గడిచిన ఆరు రోజుల్లో ఇది ఐదో సారి. ఆరు రోజుల్లో మొత్
న్యూఢిల్లీ, మార్చి 26: ఇంధన ధరల పెంపు కొనసాగుతున్నది. లీటర్ పెట్రోల్పై మరో 89 పైసలు, డీజిల్పై 86 పైసల చొప్పున పెంచుతూ చమురు కంపెనీలు శనివారం నిర్ణయం తీసుకున్నాయి. తాజా పెంపుతో హైదరాబాద్లో లీటర్ పెట్రోల్
Petrol | పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. ధరల పెంపుదలకు ఒక్కరోజు బ్రేక్ ఇచ్చిన దేశీయ చమురు కంపెనీలు తాజాగా లీటరు పెట్రోల్, డీజిల్పై 80 పైసల చొప్పున వడ్డించాయి. దీంతో ఈ వారంలో పెట్రో, డీజిల్ ధరలు పెరగ
MLC Kavitha | పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.
తెలంగాణ ఆడబిడ్డల తరఫున బండి సంజయ్ ఢిల్లీ వెళ్లి కొట్లాడాలన్నారు. రాష్ట్ర ప్రజలను రోడ్లపైకి తెచ్చిన ఘనత మ
Minister Talasani Srinivas yadav | ప్రజలను ఇబ్బంది పెడుతున్న మోదీని, బీజేపీని ఇంటికి పంపించే రోజులు దగ్గర పడ్డాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దేశం నుంచి తరిమికొట్టేవరకు బీజేపీకి బుద్దిరాదని ఆగ్రహం వ్యక్తం చే�
Fuel Prices | దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రెండో రోజూ పెరిగాయి. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో నాలుగు నెలలపాటు విరామం ఇచ్చిన దేశీయ చమురు కంపెనీలు మంగళవారం నుంచి ధరల పెంపుదలను ప్రారంభించాయి. తాజాగా
న్యూఢిల్లీ : దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలపై కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ధ్వజమెత్తింది. గత ఎనిమిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం పలుమార్లు పన్నులు పెంచి రూ.26లక్షల కోట్లు వసూలు చేసిందని కాంగ్�
బల్క్ యూజర్లకు మాత్రమే వర్తింపు.. పెట్రోల్ బంకు ధరల్లో మార్పు లేదు న్యూఢిల్లీ: పెద్ద మొత్తంలో డీజిల్ను వినియోగించే బల్క్ యూజర్లకు ధరల సెగ తగిలింది. అంతర్జాతీయ చమురు ధరలు దాదాపు 40 శాతం పెరిగిన నేపథ్యం�