ఢిల్లీ : దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు నిలకడగా కొనసాగుతుండగా.. పలుమెట్రో నగరాల్లో ధరలు స్థిరంగా ఉండగా ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ వందకు పైగా ఉన్నది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.98,లీటర్ డీ
Rajnath Singh welcomes decision to cut excise duty on petrol, diesel | పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నిర్ణయాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్వాగతించారు. ఈ సందర్భంగా
పెట్రోల్పై రూ.5, డీజిల్పై 10 ఎక్సైజ్ సుంకం తగ్గించిన కేంద్రం దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల్లో పరాభావంతో దిద్దుబాటు చర్యలు న్యూఢిల్లీ, నవంబర్ 3: దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాభవం ఎదురవడంతో మోద�
govt reduces excise duty on petrol by Rs 5, diesel by Rs 10 | దీపావళికి పండుగ ముందు దేశ ప్రజలకు శుభవార్త చెప్పింది. ఇటీవల వరుసగా ఇంధన ధరలు పెరుగుతూ వస్తుండగా.. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకం తగ్గిస్తున్నట్లు
పెట్రోల్, డీజిల్పై లీటరుకు 35 పైసలు పెంపున్యూఢిల్లీ: ఇంధన ధరలు వరుసగా నాలుగో రోజూ పెరిగాయి. శనివారం లీటరు పెట్రోల్పై 35 పైసలు, లీటరు డీజిల్పై 35 పైసలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. దీంత ఇంధన ధరలు �
Petrol price | చమురు ధరలు మరోసారి పెరిగాయి. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు సరికొత్త రికార్డు స్థాయికి చేరాయి. రోజువారీ సమీక్షలో భాగంగా దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు లీటరు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు వంద దాటిన విషయం తెలిసిందే. భారీగా పెరిగిన ఇంధన ధరలతో ప్రజలు లబోదిబోమంటున్నారు. అయితే పెట్రోల్, డీజిల్పై పన్నులతో.. పేద ప్రజలకు ఉచిత భోజ�
సామాన్యుడి నడ్డి విరుస్తున్న ఇంధన ధరలు గతంతో పోలిస్తే అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధర తక్కువే అయినా దేశంలో ఎడాపెడా ధరలు పెంచుతున్న కేంద్రం సమర్థించుకునేందుకు కేంద్రమంత్రుల వింత కారణాలు ఉచితంగా టీకా వేయ�
లీటరు పెట్రోల్, డీజిల్పై 35 పైసలు చొప్పున పెంపున్యూఢిల్లీ: రెండు రోజులపాటు ఇంధన ధరలను పెంచకుండా విరామం ఇచ్చిన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు బుధవారం మళ్లీ పెంచాయి. లీటరు పెట్రోల్పై 35 పైసలు, డీజిల్పై 35 పై�
Fuel prices | పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. రోజువారీ సమీక్షలో భాగంగా దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్పై 35 పైసల చొప్పున పెంచాయి