పెట్రోల్, డీజిల్పై లీటరుకు 35 పైసలు పెంపున్యూఢిల్లీ: ఇంధన ధరలు వరుసగా నాలుగో రోజూ పెరిగాయి. శనివారం లీటరు పెట్రోల్పై 35 పైసలు, లీటరు డీజిల్పై 35 పైసలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. దీంత ఇంధన ధరలు �
Petrol price | చమురు ధరలు మరోసారి పెరిగాయి. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు సరికొత్త రికార్డు స్థాయికి చేరాయి. రోజువారీ సమీక్షలో భాగంగా దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు లీటరు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు వంద దాటిన విషయం తెలిసిందే. భారీగా పెరిగిన ఇంధన ధరలతో ప్రజలు లబోదిబోమంటున్నారు. అయితే పెట్రోల్, డీజిల్పై పన్నులతో.. పేద ప్రజలకు ఉచిత భోజ�
సామాన్యుడి నడ్డి విరుస్తున్న ఇంధన ధరలు గతంతో పోలిస్తే అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధర తక్కువే అయినా దేశంలో ఎడాపెడా ధరలు పెంచుతున్న కేంద్రం సమర్థించుకునేందుకు కేంద్రమంత్రుల వింత కారణాలు ఉచితంగా టీకా వేయ�
లీటరు పెట్రోల్, డీజిల్పై 35 పైసలు చొప్పున పెంపున్యూఢిల్లీ: రెండు రోజులపాటు ఇంధన ధరలను పెంచకుండా విరామం ఇచ్చిన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు బుధవారం మళ్లీ పెంచాయి. లీటరు పెట్రోల్పై 35 పైసలు, డీజిల్పై 35 పై�
Fuel prices | పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. రోజువారీ సమీక్షలో భాగంగా దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్పై 35 పైసల చొప్పున పెంచాయి
చిట్యాల : పెట్రోల్ బంకులో పెట్రోల్ తక్కువ పోస్తు, మీటర్ మాత్రం సరిగ్గా చూపిస్తు జనాలను మోసం చేస్తున్న వైనం మండల కేంద్ర శివారులోని ఇండియన్ ఆయిల్ సువర్ణ ఫిల్లింగ్ స్టేషన్లో ఆదివారం చోటు చేసుకుంది. ఓ �
వరుసగా ఏడో రోజూ పెరిగిన ఇంధన ధరలు పెట్రోల్పై 30 పైసలు, డీజిల్పై 35 పైసలు పెంపు న్యూఢిల్లీ, అక్టోబర్ 11: వరుసగా ఏడో రోజూ ఇంధన ధరలు పెరిగాయి. సోమవారం లీటర్ పెట్రోల్ ధరను 30 పైసలు, డీజిల్ ధరను 35 పైసల చొప్పున పెం�