గ్యాస్ సిలిండర్ | గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెరిగాయి. పదిహేను రోజుల వ్యవధిలో సిలిండర్ ధరలు పెరగడం ఇది రెండోసారి. గత నెల 17న గ్యాస్ బండ ధరలు పెంచిన చమురు కంపెనీలు మరోసారి వినియోగదారులపై భారం మోపాయి.
Petrol and diesel prices | వాహనదారులకు ఊరట.. స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధర | వాహనదారులకు చమురు కంపెనీలు కాస్త ఊరటనిచ్చాయి. మంగళవారం పెట్రోల్, డీజిల్ ధరలను స్వల్పంగా తగ్గించాయి. లీటర్ పెట్రోల్పై 15 పైసలు, డీజిల్�
న్యూఢిల్లీ, ఆగస్టు 22: దాదాపు నెల రోజుల తర్వాత తొలిసారిగా ఆదివారం లీటరు పెట్రోల్పై 20 పైసలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తగ్గించాయి. లీటరు డీజిల్పై కూడా 20 పైసలను తగ్గించాయి. వారం వ్యవధిలో డీజిల్పై 20 పైసల�
పెట్రోల్ ధర| రాఖీ పౌర్ణమి వేళ దేశ ప్రజలకు కొద్దిగా ఊరట కలిగించే వార్త. సామాన్యులకు చుక్కలు చూపెడుతున్న పెట్రోల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. 35 రోజుల తర్వాత దేశీయ చమురు కంపెనీలు లీటర్ పెట్రోల్పై 20 పైసల మేర త�
జర్నలిస్ట్పై బీజేపీ నేత మండిపాటుభోపాల్, ఆగస్టు 20: దేశంలో చమురు ధరలు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్కి చెందిన బీజేపీ నేత రాంరతన్ పాయల్ను ఇదే అంశంపై ఓ విలేకరి ప్రశ్నించాడు. అంతే.. ఆ ప్రశ్నక�
డీజిల్ ధర | సబ్సిడీ గ్యాస్ ధరలను పెంచిన చమురు కంపెనీలు.. డీజిల్ రేటును మరోసారి తగ్గించాయి. వరుసగా మూడో రోజు లీటర్ డీజిల్పై 25 పైసల మేర కోత విధించాయి.
రాజ్కోట్: పెట్రోల్ బైక్లు తెలుసు. డీజిల్తోనూ నడిచేవి కొన్ని ఉన్నాయి. కరంటుతో నడిచే ఈ-బైక్లూ అందుబాటులోకి వస్తున్నాయి. అయితే ఈ మూడు ఆప్షన్లు ఉన్న కొత్త తరహా బైక్ను గుజరాత్ విద్యార్థులు అభివృద్ధి �
Ola scooter bookings : బజాజ్, ఏథర్ వంటి కంపెనీలకు పోటీగా ప్రముఖ క్యాబ్ సర్వీసెస్ సంస్థ ఓలా కూడా ఎలక్ట్రిక్ బైక్ల తయారీలో దిగింది. ఇటీవల రిలీజ్ చేసిన ఈ బైక్ మోడల్ అందర్నీ ఆకట్టుకుంటుంది.
పెట్రో మంట| దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. ధరల పెంపునకు ఒక్కరోజు విరామం ఇచ్చిన చమురు కంపెనీలు వినియోగదారునికి జేబుకు మళ్లీ చిళ్లు పెట్టాయి. రోజువారీ సమీక్షలో భాగంగా ఇవాళ లీటరు పెట్రోల్�