డీజిల్ ధర| దేశంలో చమురు ధరల పెంపు పరంపర కొనసాగుతున్నది. నిన్న లీటర్ పెట్రోల్, డీజిల్పై 35 పైసలు, 37 పైసల చొప్పున పెంచిన చమురు కంపెనీలు.. తాజాగా మరో 36 పైసలు, 26 పైసల చొప్పున వడ్డించాయి.
ఢిల్లీ ,జూన్ 21: దేశీయ చమురు రంగ కంపెనీలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఇంధన ధరలను సవరిస్తాయి. అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా సవరణ ఉంటుంది. అయితే పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకుపెరుగుతున్నాయంటే…? పెట్రోల్, డీజిల
న్యూఢిల్లీ : దేశంలో ఆదివారం లీటరు పెట్రోల్పై 29 పైసలు, డీజిల్పై 28 పైసలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. దీంతో దేశవ్యాప్తంగా ఇంధన ధరలు రికార్డుస్థాయికి చేరాయి. రాజస్థాన్లోని శ్రీగంగా నగర్ జిల్ల�
భగ్గుమంటున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. మరోసారి పెంచిన కంపెనీలు | దేశంలో ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. గత కొద్దిరోజులుగా వరుసగా ధరలను పెంచుతూ చమురు కంపెనీలు సామాన్యులకు చుక్కలు చూపుతున్నాయి.
సామాన్యులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు | చమురు కంపెనీలు సామాన్యులకు షాక్ ఇస్తూనే ఉన్నాయి. బుధవారం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి.
ఇథనాల్ మిక్స్ పెట్రోల్.. ఏటా 700 కోట్ల డాలర్లు అవసరం!|
ఇథనాల్ ఉత్పత్తి కోసం కేంద్ర ప్రభుత్వం సుమారు ఏడు బిలియన్ల డాలర్లు ఖర్చు చేయనున్న.....