న్యూఢిల్లీ : దేశంలో ఆదివారం లీటరు పెట్రోల్పై 29 పైసలు, డీజిల్పై 28 పైసలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. దీంతో దేశవ్యాప్తంగా ఇంధన ధరలు రికార్డుస్థాయికి చేరాయి. రాజస్థాన్లోని శ్రీగంగా నగర్ జిల్ల�
భగ్గుమంటున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. మరోసారి పెంచిన కంపెనీలు | దేశంలో ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. గత కొద్దిరోజులుగా వరుసగా ధరలను పెంచుతూ చమురు కంపెనీలు సామాన్యులకు చుక్కలు చూపుతున్నాయి.
సామాన్యులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు | చమురు కంపెనీలు సామాన్యులకు షాక్ ఇస్తూనే ఉన్నాయి. బుధవారం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి.
ఇథనాల్ మిక్స్ పెట్రోల్.. ఏటా 700 కోట్ల డాలర్లు అవసరం!|
ఇథనాల్ ఉత్పత్తి కోసం కేంద్ర ప్రభుత్వం సుమారు ఏడు బిలియన్ల డాలర్లు ఖర్చు చేయనున్న.....
పెట్రోల్ ధరల పెరుగుదలపై 11న కాంగ్రెస్ దేశవ్యాప్త ఆందోళన | గత కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న పెట్రోల్ ధరలను నిరసిస్తూ ఈ నెల 11న దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.
న్యూయార్క్తో పోలిస్తే ముంబైలో పెట్రోల్ ధర రెట్టింపు!
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో తొలిసారి పెట్రోల్ లీటర్ ధర రూ.100 మార్క్ను దాటేసింది. అమెరికాలోని ..
ముంబైలో సెంచరీ మార్క్ దాటిన పెట్రోల్
శనివారం పెరుగుదలతో దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబై, మధ్యప్రదేశ్లోని భోపాల్, ఆంధ్రప్రదేశ్లోని......