చిట్యాల : పెట్రోల్ బంకులో పెట్రోల్ తక్కువ పోస్తు, మీటర్ మాత్రం సరిగ్గా చూపిస్తు జనాలను మోసం చేస్తున్న వైనం మండల కేంద్ర శివారులోని ఇండియన్ ఆయిల్ సువర్ణ ఫిల్లింగ్ స్టేషన్లో ఆదివారం చోటు చేసుకుంది. ఓ �
వరుసగా ఏడో రోజూ పెరిగిన ఇంధన ధరలు పెట్రోల్పై 30 పైసలు, డీజిల్పై 35 పైసలు పెంపు న్యూఢిల్లీ, అక్టోబర్ 11: వరుసగా ఏడో రోజూ ఇంధన ధరలు పెరిగాయి. సోమవారం లీటర్ పెట్రోల్ ధరను 30 పైసలు, డీజిల్ ధరను 35 పైసల చొప్పున పెం�
న్యూఢిలీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డుస్థాయికి చేరుకున్నాయి. లీటరు పెట్రోల్పై 30 పైసలు, లీటరు డీజిల్పై 35 పైసలు పెంచుతూ చమురు కంపెనీలు ఆదివారం నిర్ణయం తీసుకున్నాయి. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల
సీసీసీ నస్పూర్ : భార్యను కాపురానికి పంపించాలని, కొడుకును తన వెంట తీసుకెళ్తానని ఓ వ్యక్తి వాటర్ ట్యాంక్ ఎక్కి హల్చల్ చేశాడు. మంచిర్యాల జిల్లా నస్పూర్ గ్రామంలో ఈ సంఘటన జరిగింది. గోదావరిఖనికి చెందిన చ�
తాజాగా లీటరు పెట్రోల్పై 30 పైసలు,డీజిల్పై 35 పైసలు పెంపున్యూఢిల్లీ: ముంబైలో లీటరు డీజిల్ ధర రూ.100 దాటింది. దీంతో దేశంలో డీజిల్ ధర రూ.100 దాటిన తొలి మెట్రో నగరంగా ముంబై నిలిచింది. శనివారం కూడా లీటరు పెట్రోల్�
Petrol | పెట్రో ధరల పెంపు కొనసాగుతూనే ఉన్నది. మంగళవారం లీటరు పెట్రోల్పై 25 పైసలు, డీజిల్పై 30 పైసలను పెంచిన దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు
లీటరు పెట్రోల్పై 25 పైసలు, డీజిల్పై 30 పైసలు పెంపున్యూఢిల్లీ: ఇంధన ధరలు వరుసగా నాల్గో రోజూ పెరిగాయి. ఆదివారం లీటరు పెట్రోల్పై 25 పైసలు, డీజిల్పై 30 పైసలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. వరుస పెంపులతో