ధర రూ.5.39 లక్షలు న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ..దేశీయ మార్కెట్లోకి హ్యాచ్బ్యాక్ నయా వ్యాగన్ఆర్ను పరిచయం చేసింది. ఈ కారు రూ.5.39 లక్షలు మొదలుకొని రూ.7.10 లక్షల మధ్యలో లభి�
పెట్రో ధరల మోత మోగనున్నది. ఆయా రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే వినియోగదారులపై భారం పడే అవకాశాలున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర 100 డాలర్లకు సమీపించింది. రష్యా-ఉక్రెయిన్
ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు రానంత వరకు దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజువారీగా పెరుగుతూ వచ్చాయి. ఆయా రాష్ర్టాల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాగానే పెంపు అకస్మాత్తుగా ఆగిపోయింది. ఎన్నికలు లేని సమయ�
దుండిగల్,జనవరి 26 : ఆర్థిక బాధలు తాళలేని ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని, నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప�
15వ ఫైనాన్స్ కమిషన్ స్వయంగా వెల్లడించిన విషయాలు గమనిస్తే కేంద్రం తన ఆదాయాన్ని పెంచుకుంటూ రాష్ర్టాలకు మొండిచేయి చూపుతున్న వైనం తెలిసిపోతుంది. రాష్ర్టాలపై 62 శాతం వ్యయ బాధ్యతలుంటాయి. కానీ వాటికి రెవెన్య�
ఢిల్లీ : దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు నిలకడగా కొనసాగుతుండగా.. పలుమెట్రో నగరాల్లో ధరలు స్థిరంగా ఉండగా ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ వందకు పైగా ఉన్నది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.98,లీటర్ డీ
Rajnath Singh welcomes decision to cut excise duty on petrol, diesel | పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నిర్ణయాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్వాగతించారు. ఈ సందర్భంగా
పెట్రోల్పై రూ.5, డీజిల్పై 10 ఎక్సైజ్ సుంకం తగ్గించిన కేంద్రం దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల్లో పరాభావంతో దిద్దుబాటు చర్యలు న్యూఢిల్లీ, నవంబర్ 3: దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాభవం ఎదురవడంతో మోద�
govt reduces excise duty on petrol by Rs 5, diesel by Rs 10 | దీపావళికి పండుగ ముందు దేశ ప్రజలకు శుభవార్త చెప్పింది. ఇటీవల వరుసగా ఇంధన ధరలు పెరుగుతూ వస్తుండగా.. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకం తగ్గిస్తున్నట్లు