జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు అమీర్ రహీల్కు చుక్కెదురైంది. ఈ కేసులో తదుపరి దర్యాప్తునకు అనుమతిస్తూ కింది కోర్టు ఉత్తర్వులపై ఆయన దాఖలు చేసిన పిటిషన్ను హైక
ప్రభుత్వాన్ని విమర్శించే వార్తలు రాశారనే కారణంతో జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు నమోదు చేయొద్దని సుప్రీంకోర్టు పేర్కొన్నది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a) కింద జర్నలిస్టులకు ఉన్న భావప్రకటనా స్వేచ్ఛను �
తెలంగాణ మోడల్ సూల్ ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితాను రూపొందించి, 2023 నాటి మార్గదర్శకాల ప్రకారం బదిలీలు చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. బదిలీలకు పాయింట్లను లెకించే ముందు పాఠశాలలో చేరిన తేదీని పరిగణనలోక
హైదరాబాద్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరిగే గణేశ నిమజ్జన వ్యహారంపై చిట్టచివరి సమయంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించిన పిటిషనర్పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
Nitish Kumar | బీహార్ సీఎం నితీశ్ కుమార్ను జనతాదళ్ (యునైటెడ్) అధ్యక్షుడిగా ఎన్నుకోవడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పరిశీలించిన ధర్మాసనం ఈ పిటిషన్ను కొట్టివేసింది. జేడీయూ నుంచి బహిష
తమపై దాడిచేసిన కాంగ్రెస్ గూండాలపై కఠిన చర్యలు తీసుకోవాలని టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో బాధిత మహిళా జర్నలిస్టులు సరిత, విజయారెడ్డి శుక్రవారం డీజీపీ జితేందర్కు ఫిర్యాదు చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేసిన విద్యుత్తుతోపాటు యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్తు కేంద్రాల నిర్మాణం తదితర అంశాలపై విచారణకు నియమించిన జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమ
ప్రజాప్రాతినిధ్య చట్టం -1951లో నిర్దేశించిన నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల్లో తమకు ఫలానా గుర్తునే కేటాయించాలని అభ్యర్థులు కోరుకునే అవకాశం చట్టంలో లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు తెలియజేసింది.
ప్రచార సభల్లో విద్వేష ప్రసంగాలు చేసి ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారని ఆరోపిస్తూ ప్రధాని మోదీని ఎన్నికల నుంచి నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
మనీ లాండరింగ్ కేసులో తన కేసు విచారణకు సంబంధించి జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరేన్కు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. ఈడీ తనను అరెస్ట చేయడాన్ని సవాల్ చేస్తూ జార్ఖండ్ హైకోర్టులో తాను వేసిన పిటిషన్న�
Arvind Kejriwal | మద్యం పాలసీ కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోసం జైలులో కార్యాలయం ఏర్పాటు చేయాలంటూ పిటిషన్ దాఖలైంది. దీనిని పరిశీలించిన కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషనర్కు లక్ష జరిమానా �