రాష్ట్ర గ్రంథాలయ పార్ట్ టైం స్వీపర్స్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం హైదరాబాద్ గాంధీభవన్ లో ప్రజా దర్బార్ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ రియాజ్ ని �
ఏడాదిన్నర రేవంత్రెడ్డి పాలనలో సామాన్యుడే సమిధ. నిరుపేద ప్రభుత్వ భూమిలో గుడిసె వేసినా! సామాన్యుడు లక్షలు పెట్టి అన్ని అనుమతులతో ఇల్లు కట్టుకున్నా!! జీహెచ్ఎంసీ.. హైడ్రా.. రెవెన్యూ.. ఇరిగేషన్.. తెల్లారకముం�
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర వద్ద గోదావరి నదిలో ఆదివారం జరిగిన ప్రమాదంలో ఐదుగురు మృతి చెందిన ఘటనపై న్యాయవాది ఇమ్మానేని రామారావు జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ)లో పిటీషన్ దాఖలు చేశారు.
సెర్ఫ్ ఆధ్వర్యంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖలో చేపడుతున్న బదిలీల్లో అప్పుడే పైరవీల పర్వం మొదలైంది. ఏళ్లకేళ్లుగా పాతుకుపోయిన కొంతమంది ఉద్యోగులు, జిల్లా కేంద్రం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ససేమి�
Achchampet | అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ నాయకులు శుక్రవారం ఆస్పత్రి ఆర్ఎంవో డాక్టర్ ప్రదీప్ రాజుకు వినతి పత్రం అందించారు.
Shutters | బెల్లంపల్లి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవన సముదాయంలో అర్హులకు మాత్రమే షెటర్లు కేటాయించాలని బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షుడు ఆఫ్జల్, నాయకులు ఖలీల్ బేగ్, ఆనంద్, మనోహర్ కోరారు.
Bhutpur reservoir | భూత్పూర్ రిజర్వాయర్ సామర్ధ్యాన్ని పెంచి సొరంగ మార్గం ద్వారా నీటిని తరలించేందుకు చర్యలు చేపట్టాలని కాట్రేవ్ పల్లిరైతులు నారాయణపేట అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్కు వినతి పత్రాన్ని అందజేశారు.
ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ క్వార్టర్స్ లీజు అనుమతిని ఆది ధ్వని సొసైటీకి ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని.. వెంటనే సంబంధిత లీజును రద్దచేయాలని కోరుతూ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో �
Library sweepers | గ్రంథాలయ పార్ట్ టైం స్వీపర్స్ ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం హైదరాబాద్లో రాష్ట్ర గ్రంథాలయ డైరెక్టర్ శ్రీహరిని కలిసి వినతిపత్రం అందజేశారు.
పహాల్ గాం లో హిందువుల పైన జరిగిన ఉగ్రవాదా చర్య తరువాత దేశ అంతర్గత శాంతి భద్రతలో భాగంగా పాకిస్థాన్ పౌరులు భారతదేశంను విడిచి పోవాలనే కేంద్ర ప్రభుత్వ నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా అమలు చేయాలని ఎమ్మెల�
ఫోన్ల ట్యాపింగ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ ప్రభాకర్రావు దాఖలు చేసుకున్న పిటిషన్పై మంగళవారం హైకోర్టులో వాదనలు జరిగాయి.
Indiramma Houses | నెట్టెంపాడు ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన చిన్నోనిపల్లి రిజర్వాయర్ నిర్మాణంలో సర్వస్వం కోల్పోయిన నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి నిర్వాసితు�
హైదరాబాద్ గచ్చిబౌలిలో 2016లో నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసును కొట్టివేయాలని కోరుతూ ఏ రేవంత్రెడ్డి 2020లో దాఖలు చేసిన పిటిషన్పై విచారణ నుంచి తప్పుకుంటున్నట్టు జస్టిస్ కే లక్ష్మణ్ మంగళవారం ప్రకటించారు.
ఫార్ములా ఈ-కార్ రేస్ కేసు విచారణకు తన వెంట న్యాయవాదిని తీసుకెళ్లేందుకు పోలీసులు అనుమతించడంలేదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.