Bhutpur reservoir | భూత్పూర్ రిజర్వాయర్ సామర్ధ్యాన్ని పెంచి సొరంగ మార్గం ద్వారా నీటిని తరలించేందుకు చర్యలు చేపట్టాలని కాట్రేవ్ పల్లిరైతులు నారాయణపేట అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్కు వినతి పత్రాన్ని అందజేశారు.
ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ క్వార్టర్స్ లీజు అనుమతిని ఆది ధ్వని సొసైటీకి ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని.. వెంటనే సంబంధిత లీజును రద్దచేయాలని కోరుతూ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో �
Library sweepers | గ్రంథాలయ పార్ట్ టైం స్వీపర్స్ ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం హైదరాబాద్లో రాష్ట్ర గ్రంథాలయ డైరెక్టర్ శ్రీహరిని కలిసి వినతిపత్రం అందజేశారు.
పహాల్ గాం లో హిందువుల పైన జరిగిన ఉగ్రవాదా చర్య తరువాత దేశ అంతర్గత శాంతి భద్రతలో భాగంగా పాకిస్థాన్ పౌరులు భారతదేశంను విడిచి పోవాలనే కేంద్ర ప్రభుత్వ నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా అమలు చేయాలని ఎమ్మెల�
ఫోన్ల ట్యాపింగ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ ప్రభాకర్రావు దాఖలు చేసుకున్న పిటిషన్పై మంగళవారం హైకోర్టులో వాదనలు జరిగాయి.
Indiramma Houses | నెట్టెంపాడు ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన చిన్నోనిపల్లి రిజర్వాయర్ నిర్మాణంలో సర్వస్వం కోల్పోయిన నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి నిర్వాసితు�
హైదరాబాద్ గచ్చిబౌలిలో 2016లో నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసును కొట్టివేయాలని కోరుతూ ఏ రేవంత్రెడ్డి 2020లో దాఖలు చేసిన పిటిషన్పై విచారణ నుంచి తప్పుకుంటున్నట్టు జస్టిస్ కే లక్ష్మణ్ మంగళవారం ప్రకటించారు.
ఫార్ములా ఈ-కార్ రేస్ కేసు విచారణకు తన వెంట న్యాయవాదిని తీసుకెళ్లేందుకు పోలీసులు అనుమతించడంలేదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Panchayat Plots | ఊరుకొండ గ్రామపంచాయతీకి చెందిన సర్వే ప్లాట్లను కాంగ్రెస్ నాయకులు ఆక్రమించుకుని భవనాలు నిర్మిస్తున్నారని గ్రామ యువత నేతాజీ యువజన సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు.
రాష్ట్రంలోని బార్ అసోసియేషన్ల ఎన్నికల గడువుకు సంబంధించి రాష్ట్ర బార్ కౌన్సిల్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై ఈ నెల 25న విచారణ చేపడతామని హైకోర్టు పేరొంది.
CPI(ML) Massline | సిరికొండ మండల కేంద్రంలోని సర్వే నంబర్ 532లో భూలబ్ధిదారులపై అటవీ అధికారుల దౌర్జన్యాన్నీ అరికట్టాలని సీపీఐ(ఎం.ఎల్) మాస్లైన్ (CPI(ML) Massline) పార్టీ నాయకులు ఆరోపించారు. లబ్ధిదారులతో కలిసి నిజామాబాద్ రూరల్ �
తెలంగాణ సాయుధ పోరాటానికి జవసత్వాలు నింపిన ప్రజాకవి, కలం యోధుడు దాశరథి కృష్ణమాచార్యులు శతజయంతిని ఘనంగా నిర్వహించాలని ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా పర్యటనకు వచ్చిన ఎక్సైజ్
విదేశాల్లో ఉన్న అల్లుడిపై కేసు నమోదు చేసేలా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలంటూ హైదరాబాద్లోని ఎస్ఆర్నగర్కు చెందిన 84 ఏళ్ల వృద్ధుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.