వివిధ కేసుల్లో అరెస్టయ్యి జైలులో ఉన్న నేతలు వర్చువల్గా ఎన్నికల ప్రచారం చేయడానికి అనుమతించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది.
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్రావును మరో 5 రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని పంజాగుట్ట పోలీసులు కోరారు. ఈ మేరకు మంగళవారం నాంపల్లిలోని 14వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజ
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ తనకు సమన్లు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్ను ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఉపసంహరించుకున్నారు.
సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ జరుగుతుండగానే తనను అరెస్టు చేశారని, దర్యాప్తు సంస్థ కోర్టుకు ధిక్కరణకు పాల్పడిందని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దర్యాప్తు సంస్థపై తగిన చర్
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం 2016లో ప్రారంభిస్తే 2024లో హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేస్తారా? ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరిగితే ఇంతకాలం ఏం చేస్తున్నారు? అంటూ రాష్ట్ర హైకోర్టు ప్రశ్నల వర్షం కుర�
జ్ఞానవాపీ మసీదు ఉన్న చోట ఆలయాన్ని పునరుద్ధరించాలన్న వ్యాజ్యాలపై అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను జ్ఞానవాపీ మసీదు మేనేజ్మెంట్ కమిటీ సుప్రీం కోర్టులో సవాల్ చేసింది.
Hemant Soren | జార్ఖండ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పిటిషన్ దాఖలు చేశారు. జార్ఖండ్ హైకోర్టు బుధవారం దీనిని తిరస్కరించింది.
నాలుగో తరగతికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి తన పై అధికారులతో సంబంధం లేకుండా నేరుగా ఉన్నతాధికారులకు సమస్య విన్నవించుకోవటం శిక్షార్హమైన నేరం కాదని సుప్రీం కోర్టు శనివారం స్పష్టం చేసింది.
వారణాసిలోని జ్ఞానవాపి మసీదు ఆవరణలో మిగతా సెల్లార్లన్నింటిలోనూ పురావస్తు శాఖ సర్వే (ఏఎస్ఐ) చేపట్టాలని కోరుతూ విశ్వ వేదిక్ సనాతన్ సంఘ్ సభ్యురాలు ఇక్కడి ట్రయల్ కోర్టును ఆశ్రయించారు.
AP Government's petition | అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు( Chandra Babu) బెయిల్ పిటిషన్ (Bail Petition)పై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ను దాఖలు చేసింది.
Nara Lokesh | సినీ జగత్తులో ఎప్పుడూ సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉండే ప్రముఖ దర్శక, నిర్మాత రాంగోపాల్ వర్మ నిర్మించిన ‘వ్యూహం’ సినిమాపై టీడీపీ నాయకుడు నారా లోకేష్(Nara Lokesh) టీఎస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
రుణాలపై పరిమితి విధించడం వంటి చర్యల ద్వారా రాష్ర్టానికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొంటున్నదని ఆరోపిస్తూ కేరళ సర్కార్ సుప్రీంకోర్టులో తాజాగా పిటిషన్ వేసింది.
ముగ్గురు లేదా అంతకంటే ఎకువ మంది పిల్లలు ఉన్నవారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులన్న నిబంధనలు గ్రామీణ ప్రాంతాలకు ఒక రకంగా, పట్టణ ప్రాంతాలకు మరో రకంగా ఉండటాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్�
DNA Test | తన తల్లిదండ్రులు ఎవరో తెలుసుకునేందుకు దేశవ్యాప్తంగా డీఎన్ఏ పరీక్ష (DNA Test) నిర్వహించాలని కోరుతూ ఒక వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. పరిశీలించిన సర్వోన్నత న్యాయస్థానం మొత్తం వ్యవస్థలను