ఒక మహిళ గర్భ విచ్ఛిత్తికి సంబంధించి సుప్రీం కోర్టు ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులు విభిన్న తీర్పులు ప్రకటించారు. ఒక మహిళ 26 వారాల గర్భ విచ్ఛిత్తికి తాము ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని విజ్ఞప్తి చేస్తూ �
మంత్రి శ్రీనివాస్ గౌడ్కు (Minister Srinivas Goud) హైకోర్టులో ఊరట లభించింది. ఆయన ఎన్నికకు సంబంధించి దాఖలైన పిటిషన్ను న్యాయస్థానం (High Court) కొట్టివేసింది.
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు సంబంధించిన మూడు పిటిషన్లపై విచారణను అటు సుప్రీంకోర్టు, ఇటు ఏసీబీ కోర్టు మంగళవారానికి వాయిదా వేశాయి.
YS Viveka Murder Case | వైఎస్ వివేకా హత్య కేసులో కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి( YS Avinash Reddy) బెయిల్ రద్దు పిటిషన్పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది.
మహబూబ్నగర్ ఎమ్మెల్యేగా తన ఎన్నికను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను ప్రాథమిక దశలోనే కొట్టివేయాలంటూ రాష్ట్ర మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ చేసుకున్న విన్నపాన్ని హైకోర్టు తోసిపుచ్చిం ది. ఎన్నికల అఫిడవిట్
‘మోదీ ఇంటి పేరు’ కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఉన్నత న్యాయస్థానంలో శనివారం పిటిషన్ దాఖలు చేశారు. మోదీ ఇంటి పేరును రాహుల్గాంధీ దూషించారంటూ ఆయనపై కేసు నమోదవగా గుజ�
కోర్టు ధికరణ కేసులో రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్ బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్కు హైకోర్టు నోటీసులు జారీచేసింది. గత ఏప్రిల్ 24న జారీ చేసిన కోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదంటూ ఏపీ మహేశ్ కో-ఆపరేటివ్ అర్�
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం హఫీజ్పేటలోని 24 ఎకరాల భూవివాదంలో నాటి కలెక్టర్ ఎం రఘునందన్రావుతోపాటు శేరిలింగంపల్లి తహసీల్దార్ జే శ్రీనివాస్కు సింగిల్ జడ్జి విధించిన కోర్టు ధికరణ శిక్షన�
తెలుగు రాష్ర్టాల్లో సంచలనం సృష్టించిన కోడికత్తి కేసు నిందితుడు జన్నుపల్లి శ్రీనివాస్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖ ఒకటి వెలుగులోకి వచ్చింది. విజయవాడ ఎన్ఐఏ కోర్టులో గురువారం కేసు విచ�
ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ ప్రమాదంపై విచారణకు పదవీ విరమణ చేసిన న్యాయమూర్తి ఆధ్వర్యంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి నిర్దేశిత కాల పరిమితిలో దాని నివేదికను సుప్ర�
Rs.2000 note exchange | ఎలాంటి గుర్తింపు పత్రాలు సమర్పించకుండా లేదా ఎలాంటి ఫార్మ్ నింపకుండానే రూ.2,000 నోట్లను బ్యాంకుల్లో మార్పిడి లేదా డిపాజిట్ చేసుకోవచ్చన్న ఆర్బీఐ, ఎస్బీఐ నిర్ణయాన్ని న్యాయవాది, బీజేపీ నాయకుడు అశ�
ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న విమానయాన సంస్థ గో ఫస్ట్ దాఖలు చేసిన దివాలా పిటిషన్ను ఎన్సీఎల్టీ ఆనుమతించింది. కంపెనీ చెల్లించాల్సిన రుణాలు, బకాయిలపై మారటోరియం విధించింది.
మణిపూర్లో ఉద్రిక్తతలు క్రమంగా తగ్గుతున్నాయి. ఆర్మీ, అస్సాం రైఫిల్స్ బలగాల పహారాలో పరిస్థితి కుదుటపడుతున్నది. సమస్యాత్మక ప్రాంతమైన చురచాంద్పూర్లో ఆదివారం ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు కర్ఫ్యూను సడలి�