హోటల్ నిర్మాణం కోసం ఇంటీరియర్ పనులు చేయించుకొని మోసం చేశాడంటూ ఎమ్మెల్యేల ఎర కేసులో నిందితుడు నందకుమార్పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. సికింద్రాబాద్కు చెందిన శ్రీనివాసకుమార్ ఇంటీరియ
మ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు తన తీర్పును రిజర్వులో పెట్టింది. ఇరుపక్షాల వాదనలు పూర్తికావడంతో తీర్పును తర్వాత వెలువరిస్తామని తెలి�
చంచల్గూడ జైలులో ఉన్న ఎమ్మెల్యేలకు ఎరకేసులో నిందితుడు నందకుమార్ను విచారణ కోసం ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని బంజారాహిల్స్ పోలీసులు నాంపల్లి కోర్టులో శుక్రవారం పిటిషన్ వేశారు
ఎమ్మెల్యేల ఎర కేసులో ఒక రాజకీయ పార్టీ హైకోర్టుకు వెళితే కోర్టు దానిని ఎలా స్వీకరించిందని సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. క్రిమినల్ కేసులో నిందితులు కానప్పుడు ఒక పార్టీ రిట్ ఎలా వేస్తుందని ప్�
మునుగోడులో కొత్త ఓటర్ల నమోదుపై చిల్లర రాజకీయం చేయాలనుకొన్న బీజేపీ ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఓటర్ల నమోదు ప్రక్రియను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. నామినేషన్లు
బిల్కిస్ బానోపై లైంగిక దాడి చేసిన వారిని తిరిగి జైల్లో వేయాలని కోరుతూ కర్ణాటక రాష్ట్రంలో సంతకాల సేకరణ చేపట్టారు. 2002 గుజరాత్ అల్లర్ల సందర్భంగా బిల్కిస్ బానో ఇంట్లో చొరబడి ఆమెపై లైంగికదాడి చేసిన 11 మందిన
ఢిల్లీలోని చారిత్రక కుతుబ్ మినార్ భూమి యాజమాన్య హక్కులపై సాకేత్ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. కుతుబ్ మినార్తోపాటు సమీపంలోని కువ్వత్ ఉల్ ఇస్లాం మసీదు భూమికి తానే హక్కుదారునని, ఆ భూమిని తనకు అ�
బినామీ చట్టాన్ని అది అమలులోకి వచ్చిన తేదీ కంటే ముందుకాలానికి వర్తింపజేయడం కుదరదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఆ చట్టంలోని 3(2) సెక్షన్ రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. అనేక వాణిజ్య సంస్థలు ఈ తీర్�
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్కు వ్యతిరేకంగా సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. న్యాయవాది ఎంఎల్ శర్మ ఈ పిటిషన్ వేశారు. సైన్యంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న రిక్రూట్మెంట్ ప్ర
టాటా గ్రూప్ కంపెనీల మాతృసంస్థ టాటా సన్స్ ఆధిపత్యానికి కొనసాగుతున్న పోరులో సుప్రీం కోర్టులో టాటాలకు ఊరట లభించింది. టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని తొలగించాలన్న టాటా గ
వారణాసి జ్ఞాన్వాపీ మసీదు సర్వే వివాదం కొనసాగుతుండగా, మథురలో అలాంటిదే మరో పిటిషన్ దాఖలైంది. శ్రీకృష్ణ జన్మభూమి ఆలయ ప్రాం తానికి ఆనుకొని ఉండే షాహీ ఈద్గా మసీదులో సర్వే చేపట్టాలని కోరుతూ దాఖలైన పిటిషన్