కొలీజియం సిఫారసుల ఆమోదంలో కేంద్రం చేస్తున్న జాప్యంపై సుప్రీంకోర్టు కొలీజియం మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతిపాదనలపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఆలస్యం చేస్తుండటంతో అభ్యర్థుల సీనియారిటీ ద
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో తన భర్త ఏ రాజశేఖర్ను నేరం అంగీకరించాలని పోలీసులు వేధిస్తున్నారని ఏ సుచరిత దాఖలు చేసిన పిటిషన్ విషయంలో తాము ప్రత్యేకంగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని హైకోర్టు తే
హోటల్ నిర్మాణం కోసం ఇంటీరియర్ పనులు చేయించుకొని మోసం చేశాడంటూ ఎమ్మెల్యేల ఎర కేసులో నిందితుడు నందకుమార్పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. సికింద్రాబాద్కు చెందిన శ్రీనివాసకుమార్ ఇంటీరియ
మ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు తన తీర్పును రిజర్వులో పెట్టింది. ఇరుపక్షాల వాదనలు పూర్తికావడంతో తీర్పును తర్వాత వెలువరిస్తామని తెలి�
చంచల్గూడ జైలులో ఉన్న ఎమ్మెల్యేలకు ఎరకేసులో నిందితుడు నందకుమార్ను విచారణ కోసం ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని బంజారాహిల్స్ పోలీసులు నాంపల్లి కోర్టులో శుక్రవారం పిటిషన్ వేశారు
ఎమ్మెల్యేల ఎర కేసులో ఒక రాజకీయ పార్టీ హైకోర్టుకు వెళితే కోర్టు దానిని ఎలా స్వీకరించిందని సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. క్రిమినల్ కేసులో నిందితులు కానప్పుడు ఒక పార్టీ రిట్ ఎలా వేస్తుందని ప్�
మునుగోడులో కొత్త ఓటర్ల నమోదుపై చిల్లర రాజకీయం చేయాలనుకొన్న బీజేపీ ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఓటర్ల నమోదు ప్రక్రియను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. నామినేషన్లు
బిల్కిస్ బానోపై లైంగిక దాడి చేసిన వారిని తిరిగి జైల్లో వేయాలని కోరుతూ కర్ణాటక రాష్ట్రంలో సంతకాల సేకరణ చేపట్టారు. 2002 గుజరాత్ అల్లర్ల సందర్భంగా బిల్కిస్ బానో ఇంట్లో చొరబడి ఆమెపై లైంగికదాడి చేసిన 11 మందిన
ఢిల్లీలోని చారిత్రక కుతుబ్ మినార్ భూమి యాజమాన్య హక్కులపై సాకేత్ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. కుతుబ్ మినార్తోపాటు సమీపంలోని కువ్వత్ ఉల్ ఇస్లాం మసీదు భూమికి తానే హక్కుదారునని, ఆ భూమిని తనకు అ�
బినామీ చట్టాన్ని అది అమలులోకి వచ్చిన తేదీ కంటే ముందుకాలానికి వర్తింపజేయడం కుదరదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఆ చట్టంలోని 3(2) సెక్షన్ రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. అనేక వాణిజ్య సంస్థలు ఈ తీర్�