అమరావతి : ప్రభుత్వానికి జీతాలు తగ్గించే హక్కు ఉందని ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఏపీలో పీఆర్సీ జీవోలో సర్వీస్ బెనిఫిట్స్ తగ్గించడంపై ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ జేఏసీ అధ్యక్షుడు కేవీ కృష్ణయ�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగుల పీఆర్సీ జీవోపై హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. ఉద్యోగులకు సర్వీస్ బెనిఫిట్స్ తగ్గించడంపై ఆందోళన వ్యక్తం చేస్తు ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ జేఏసీ అధ్యక్షుడు కేవీ కృ
Lakhimpur kheri | violence | లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటనకు సంబంధించిన కేసులో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను స్థానిక కోర్టు తోసిపుచ్చింది.
న్యూఢిల్లీ: బీహార్కు చెందిన లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) నేత చిరాగ్ పాశ్వాన్ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు శుక్రవారం తిరస్కరించింది. తన బాబాయ్ పశుపతి కుమార్ పరాస్ను లోక్సభలో పార్టీ లీడర్గా స్పీక�
న్యూఢిల్లీ: 5-జీ టెక్నాలజీకి వ్యతిరేకంగా బాలీవుడ్ నటి జూహీచావ్లా దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు బుధవారం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. నేరుగా దావా దాఖలు చేసే బదులు పిటిషనర్ ముందుగా తన ఆందోళనను ప�
కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కేసు సుప్రీంకోర్టుకు చేరుకున్నది. రాష్ట్రంలో ఎనిమిది దశల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం (ఈసీ) నిర్ణయించింది. దీనిని వ్యతిరేకిస్తూ సోమవారం సు�