కేంద్రప్రభుత్వం రాష్ట్రంలో ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడాన్ని వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 6, 7 తేదీల్లో చేపట్టే నిరసన కార్యక్రమాలను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదం�
శాసనసభకు స్పీకరే సర్వాధికారి అని హైకోర్టు తేల్చిచెప్పింది. రాష్ట్ర శాసనసభ నుంచి తమను అన్యాయంగా సస్పెండ్ చేశారని ఆరోపిస్తున్న బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్రావు, ఈటల రాజేందర్కు హైకోర్టు ఈ వ
తనపై పదుల సంఖ్యలో తప్పడు కేసులు పెట్టిన వ్యక్తిని క్షమించిన విప్రో మాజీ చైర్మన్ అజీం ప్రేమ్జీని సుప్రీంకోర్టు తాజాగా ప్రశంసించింది. అతని గత ప్రవర్తనను క్షమించడంలో ప్రేమ్జీ నిర్మాణాత్మక దృక్పథాన్న�
అమరావతి : ప్రభుత్వానికి జీతాలు తగ్గించే హక్కు ఉందని ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఏపీలో పీఆర్సీ జీవోలో సర్వీస్ బెనిఫిట్స్ తగ్గించడంపై ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ జేఏసీ అధ్యక్షుడు కేవీ కృష్ణయ�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగుల పీఆర్సీ జీవోపై హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. ఉద్యోగులకు సర్వీస్ బెనిఫిట్స్ తగ్గించడంపై ఆందోళన వ్యక్తం చేస్తు ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ జేఏసీ అధ్యక్షుడు కేవీ కృ
Lakhimpur kheri | violence | లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటనకు సంబంధించిన కేసులో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను స్థానిక కోర్టు తోసిపుచ్చింది.
న్యూఢిల్లీ: బీహార్కు చెందిన లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) నేత చిరాగ్ పాశ్వాన్ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు శుక్రవారం తిరస్కరించింది. తన బాబాయ్ పశుపతి కుమార్ పరాస్ను లోక్సభలో పార్టీ లీడర్గా స్పీక�
న్యూఢిల్లీ: 5-జీ టెక్నాలజీకి వ్యతిరేకంగా బాలీవుడ్ నటి జూహీచావ్లా దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు బుధవారం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. నేరుగా దావా దాఖలు చేసే బదులు పిటిషనర్ ముందుగా తన ఆందోళనను ప�
కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కేసు సుప్రీంకోర్టుకు చేరుకున్నది. రాష్ట్రంలో ఎనిమిది దశల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం (ఈసీ) నిర్ణయించింది. దీనిని వ్యతిరేకిస్తూ సోమవారం సు�