అత్యాశకు పోతే.. ఉన్నది పోయినట్లయింది వికారాబాద్ జిల్లాలోని కొంతమంది పరిస్థితి. యాప్లో కొంత పెట్టుబడి పెడితే నిత్యం కాసుల వర్షం కురుస్తుందని నిర్వాహకులు ప్రజలను నమ్మించారు.
Child Marriage | బాల్య వివాహాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. రాత్రి వేళ ప్రత్యేక డ్రెవ్ చేపట్టారు. 400 మందికిపైగా అరెస్ట్ చేశారు. బీజేపీ పాలిత అస్సాంలో ఈ సంఘటన జరిగింది.
People loot fish | చేపలు రవాణా చేస్తున్న మినీ లారీ అదుపుతప్పింది. రోడ్డు పక్కనున్న ఒక షాపు వైపు దూసుకెళ్లింది. అక్కడి గోడను ఢీకొట్టింది. దీంతో ఆ లారీలో ఉన్న బతికున్న చేపలు అక్కడ చెల్లాచెదురుగా పడ్డాయి. ఇది చూసిన స్థా
సంక్షేమం, అభివృద్ధి చేతకాక కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ, ప్రజా వ్యతిరేక పాలనకు పాల్పడుతున్నదని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ ఆరోపించారు.
food poisoning | స్మారక కార్యక్రమానికి హాజరైన వారు అక్కడ సర్వ్ చేసిన స్నాక్స్ తిన్నారు. అనంతరం 200 మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజనింగ్ వల్ల కడుపు నొప్పి, తలనొప్పి, వాంతులు, విరోచనాలు వంటి లక్షణాలతో ఆసు
People Fall Into River | వెదురు కర్రలతో తయారు చేసిన తెప్పపై నది దాటేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నించారు. అయితే సుమారు 20 మంది ఉన్న ఆ తెప్ప అదుపుతప్పింది. అది ఒక పక్కకు ఒరిగిపోయింది. దీంతో ఆ తెప్పపై ఉన్న వారు నదిలో పడ్డారు
river water rises | భారీ వర్షాలు, వరదలకు వాగులు, వంకలు, నదులు ఉప్పొంగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక నది ఉధృతంగా ప్రవహించింది. పరవళ్లు తొక్కిన నీటి ప్రవాహం వంతెనను తాకింది. ఆ బ్రిడ్జిపై ఉన్న జనం ఇది చూసి భయాందోళన చెందారు. కేక�
people fall ill | ఒక పార్టీ కార్యక్రమంలో బిర్యానీ పంపిణీ చేశారు. అది తిన్న తర్వాత సుమారు 40 మంది పిల్లలతో సహా వంద మందికిపైగా వ్యక్తులు అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే పలు ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి చికిత్స అంద�
జ్వరాలు వస్తే భయపడాల్సిన అవసరం లేదని, సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి వెంకటేశ్వరరావు ప్రజలకు సూచించారు. షాద్నగర్ ప్రభుత్వ దవాఖానను మంగళవారం ఆయన ఆకస్మికంగా తని�
People Throw Scooters Off Flyover | కొందరు యువకులు బైకులతో స్టంట్స్ చేయడం పట్ల జనం విసిగిపోయారు. ప్రమాదకరంగా విన్యాసాలు చేసిన రెండు స్కూటర్లను ఫ్లైఓవర్ పై నుంచి కిందకు విసిరేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్�
విద్యుత్ లైన్ల కోసం గతంలో ఇనుప స్తంభాలను ఏర్పాటుచేశారు. వాటితో ప్రమాదాలు పొంచి ఉండడంతో క్రమంగా సిమెంట్ స్తంభాలను ఏర్పాటు చేస్తున్నారు. కానీ.. ఇప్పటికీ పలు గ్రామాల్లో ఇనుప స్తంభాలే ఉన్నాయి.
Contaminated Water | కలుషిత నీరు తాగి సుమారు వంద మంది గ్రామస్తులు అస్వస్థతకు గురయ్యారు. వారిని పలు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వైద్య బృందాలు ఆ గ్రామాన్ని సందర్శించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయ�
Naveen Patnaik | తన రాజకీయ వారసుడు వీకే పాండియన్ కాదని ఒడిశా తాజా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ తెలిపారు. తన వారసుడు ఎవరో అన్నది ఒడిశా ప్రజలు నిర్ణయిస్తారని బీజూ జనతా దళ్ (బీజేపీ) చీఫ్ అన్నారు.
Anthrax | ముగ్గురు వ్యక్తులకు ఆంత్రాక్స్ సోకింది. వైద్య పరీక్షలో పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆరోగ్య అధికారులు అలెర్ట్ అయ్యారు. ప్రభుత్వ హాస్పిటల్లో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు.