దొంగతనం కేసులో శిక్ష పడి జైలు లో రిమాండ్ ఖైదీగా ఉన్న వ్యక్తికి జమానత్ పెట్టి విడిపించిన ఇద్దరి జామానత్ దారలకు రూ.80 వేలు కట్టాలని గురువారం నిజామాబాద్ కోర్టు తీర్పు వెలువరించింది.
Calf Born With 2 Heads | ఒక ఆవు అరుదైన దూడకు జన్మనిచ్చింది. పుట్టిన దూడకు రెండు తలలు, మూడు కళ్లు ఉన్నాయి. దీంతో దీనిని చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. ఆ దూడకు కొందరు పూజలు కూడా చేశారు.
ACP Narsimlu | పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వారి సమస్యను పరిష్కరించాలన్నారు గజ్వేల్ ఏసీపీ నర్సింలు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సిబ్బందికి సుచించారు.
భూభారతి రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జగిత్యాల కలెక్టర్ సత్య ప్రసాద్ పేర్కొన్నారు. రాయికల్ మండలం దావన్ పల్లి, వీరాపూర్ గ్రామాల్లో జరుగుతున్న రెవెన్యూ సదస్సులను జిల్లా కలెక్టర్ శుక�
వైద్య సిబ్బంది సమయ పాలన పాటిస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు. సారంగాపూర్ మండలం కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Puja to Transformer | విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయింది. దీంతో గత కొన్ని రోజులుగా కరెంట్ సరఫరా లేకపోవడంతో గ్రామస్తులు ఇబ్బందులు పడ్డారు. చివరకు కొత్త ట్రాన్స్ఫార్మర్ను విద్యుత్ సిబ్బంది ఏర్పాటు చేశారు. ఈ నే
నిర్వహణకు నోచుకోక స్ట్రీట్లైట్లు వెలగకపోవడంతో నగర వీధుల్లో చీకట్లు అలుముకుంటున్నాయి. దీంతో నగరవాసులు రాత్రివేళల్లో పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. గడిచిన కొన్ని నెలలుగా వీధి దీపాల నిర్వహణ విషయం�
పేదవారి సొంతింటి కలను నిజం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించిందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. గంగాధర మండలం మంగపేటలో శుక్రవారం 721 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్�
సింగరేణి సంస్థ రామగుండం డివిజన్ 1 జనరల్ మేనేజర్ కార్యాలయం పర్సనల్ డిపార్ట్మెంట్ విభాగంలో సేవా సమితి కోఆర్డినేటర్ గా పనిచేస్తున్న మేడి తిరుపతి ఇంట్లో మే పుష్పం పూసి కనువిందు చేస్తుంది.
మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మీద ఆరోపణలు చేసే ముందు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వాస్తవాలు తెలుసుకోవాలని కాంగ్రెస్ మండలాధ్యక్షుడు బండారి రమేష్, సీనియర్ నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాస్ �
పెంచికల్పేట్ మండలంలోని ఎల్లూరు నల్లకుంట వద్ద విద్యుత్ తీగలను అమర్చి పులిని హతమార్చిన కేసులో 30 మందిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్టు కాగజ్నగర్ ఫారెస్ట్ డివిజన్ అధికారి సుశాంత్ సుకుద్దేవ్ బోబ�
కరీంనగర్ నగరపాలక సంస్థలో కొత్తగా నల్లా కనెక్షన్ తీసుకొవాలన్న, ఉన్న నల్లా కనెక్షన్ పేరు మార్పిడి చేసుకొవాలన్నా అష్టకష్టాలు పడాల్సినా పరిస్థితి నెలకొంది. నల్లా కనెక్షన్లు మంజూరు చేసే విషయంలో ఇంజనీరి�
కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతీ అంతర్వాహిని నదీ పుష్కరాలకు ఐటీ శాఖ మంత్రి దుద్ధిళ్ళ శ్రీధర్ బాబు ఉచితంగా ఏర్పాటు చేసిన బస్సులలో ముత్తారం మండలలోని వివిధ గ్రామాల ప్రజలు తరలివెళ్లారు.